ఎల్కతుర్తి లో జరిగే రజతోత్సవ సభకు భారీగా తరలివచ్చి విజయవంతం చేయాలని ఎమ్మెల్యే పద్మారావుగౌడ్ పిలుపునిచ్చారు. సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ సర్వ సభ్య సమావేశం గురువారం సీ తాఫల్ �
ఎన్నికలు ఎప్పుడు వచ్చినా గులాబీ జెండా ఎగరడం ఖాయమని ఎమ్మెల్యే కేపీ వివేకానంద్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు అన్నారు. గండి మైసమ్మలోని మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో గురువారం నిర్వహించిన ‘చలో
రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి అగ్రగామిగా నిలిపిన బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభకు పెద్ద ఎత్తున తరలివెళ్దామని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పిలుపునిచ్చారు. సభను విజయవంతం
ఎల్కతుర్తిలో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు తరలి వచ్చేందుకు పార్టీ శ్రేణులు సంసిద్ధులు కావాలని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ పిలుపునిచ్చారు. అంబర్ పేట గులాబీ దండు బలమెంతో చూపుతూ ..దారులన్నీ ఎల్కతుర్తి వ�
ఎల్కతుర్తిలో ఈనెల 27న జరిగే బీఆర్ఎస్ 25వ ఆవిర్భావ సభకు టేకుమట్ల మండలం నుంచి అధిక సంఖ్యలో తరలివచ్చి, అబద్ధాల కాంగ్రెస్ను తరిమికొడదామని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పిలుపునిచ్చారు.
హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో ఈ నెల 27న బీఆర్ఎస్ రజతోత్సవ సభ నిర్వహణ కోసం నిధుల సేకరణకు బీఆర్ఎస్ శ్రేణులు గురువారం మూ టలు ఎత్తారు.. మార్కెట్లో కూలి పనులు చేసి తమవంతుగా నిధులు సేకరించారు. భద్రాద్రి కొత�
హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో ఈ నెల 27న జరిగే రజతోత్సవ సభ ఏర్పాట్లను మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే వొడితెల సతీశ్కుమార్ గురువారం పరిశీలించారు.
బీఆర్ఎస్ రజతోత్సవ సభను జయప్రదం చేయాలని కోరుతూ బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో చేపడుతున్న పాదయాత్ర ఎర్రటెండలోనూ ఉత్సాహంగా సాగింది. ఈ నెల 15న మత్స్యగిరిలో ప్రారంభమైన యాత్ర గురువారం భువనగిరి, రాయగిరి మీదుగా యాద�
వరంగల్లో ఈనెల 27న జరుగనున్న బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభకు భారీగా తరలిరావాలని డీసీఎంఎస్ చైర్మన్ పట్లోళ్ల కృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. గురువారం చేవెళ్ల, శంకర్పల్లిలలో ఆయన రజతోత్సవ సభకు సంబంధించిన వాల్
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, బోథ్ ఎమ్మెల్యే జాదవ్ అనిల్ ఆదేశాలతో వరంగల్లో ఈ నెల 27వ తేదీన నిర్వహించనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చ�
KARIMNAGAR | చిగురుమామిడి, ఏప్రిల్ 17: హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలో ఈ నెల 27న నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవ గులాబీ పండుగకు మహిళలు, కార్యకర్తలు భారీగా తరలిరావాలని బీఆర్ఎస్ మండల మైనార్టీ సెల్ అధ్యక్షుడు �
BRS SIRICILLA | సిరిసిల్ల టౌన్, ఏప్రిల్ 17 : వరంగల్లో ఈ నెల 27న బీఆర్ఎఎస్ రజతోత్సవ సభకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి జయప్రదం చేయాలని బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు చక్రపాణి పిలుపునిచ్పారు.
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఎల్కతుర్తిలో జరిగే బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభకు భారీగా తరలివచ్చి విజయవంతం చేయాలని సికింద్రాబాద్ ఎమ్మెల్యే తీగుల్ల పద్మారావు గౌడ్ పిలుపు నిచ్చారు.