Telangana Assembly : గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కంగుతిన్న కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాల (Telangana Assembly Session) నిర్వహణకు సిద్దమవుతోంది. డిసెంబర్ 29వ తేదీ నుంచి సమావేశాలు ప్రారంభం కానున్నాయి.
తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ మళ్లీ అధికారంలోకి రావాలని ఒక అభిమాని తన కోరికను బయటపెట్టాడు. ఇరుముడితో శబరిమలైకి వెళ్లిన అతను.. కేసీఆర్ మళ్లీ అధికారంలోకి రావాలని ఫ్లెక్సీలను ప్రదర్శించాడు.
KCR | రాష్ట్ర ఉజ్వల భవిష్యత్ కోసం ఐదారేండ్లు ఎంతో శ్రమకోర్చి తమ హయాంలో ఫార్మాసిటీ తీసుకొస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఆ భూములను అమ్ముకునేందుకు కుట్రలు చేస్తున్నదని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీవ్రస్థాయి లో
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులు, కృష్ణా జలాల్లో జరుగుతున్న అన్యాయంపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంధించిన ప్రశ్నలకు రాష్ట్ర సాగునీటి పారుదలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ఉలిక్కిపడ్డారు. హడావ
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అలా బయటకు వచ్చి ఒక్క ప్రెస్మీట్తో కాంగ్రెస్ సర్కారు ఉక్కిరిబిక్కిరైంది. సీఎం రేవంత్ సహా మంత్రివర్గంలో వణుకు మొదలైంది. ఉద యం నుంచి కేసీఆర్ సమావేశంలో ఏం మా ట్లాడాతారనే దాన�
రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్న ఎంవోయూలు, పెట్టుబడులన్నీ ఉత్త బోగస్ అని బీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్రావు పేర్కొన్నారు. ఇందుకు చంద్రబాబు కథే నిదర్శనమని ఉదహరించారు. స్టార్ హోటళ్లలో ఉండే వంట మనుషులు, సప�
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటు చేయడమే తెలంగాణకు పెనుశాపమైందని, మరీ ముఖ్యంగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు తీవ్రాతి తీవ్రమైన అన్యాయం జరిగిందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్పష్టంచేశారు. పాలమూరుకు తీరని
రంగారెడ్డి జిల్లాలో 214 గ్రామపంచాయతీల్లో బీఆర్ఎస్ జెండా ఎగురవేసి ప్రభంజనం సృష్టించింది. ఇదే స్పీడ్తో ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపాలిటీ, పీఏసీఏస్ ఎన్నికల్లో సత్తా చాటేందుకు గులాబీ శ్రేణులు సిద్ధమవుత�
రెండేళ్ల తరువాత జరిగిన పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన సర్పంచ్లకు ఆయా పంచాయతీల్లో సమస్యలు, రెండేళ్లుగా చేసిన అప్పులు స్వాగతం పలుకనున్నాయి. బీఆర్ఎస్ సర్కార్ ఉన్నన్నాళ్లూ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన�
పెద్దపల్లి జిల్లా గోదావరిఖని గణేశ్చౌక్లో చేపట్టిన ‘ఆపరేషన్ చౌరస్తా’ బాధితుల రోదనలతో హోరెత్తింది. ఆదివారం రామగుండం నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో కట్టడాలు కూల్చివేయగా, ఆ ప్రాంతం నిరసనలతో అట్టుడికింది.
KCR | బీఆర్ఎస్ రాకముందే యూరియా కోసం చెప్పుల లైన్లు ఉండేవని.. ఇప్పుడు మళ్లీ బీఆర్ఎస్ పోగానే చెప్పుల లైన్లు దర్శనమిస్తున్నాయని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి యూరియా సరఫరా