ఇందిరమ్మ ఇండ్ల పథకం కాంగ్రెస్ కార్యకర్తలకే పరిమితమైందని, అర్హులకు ప్రభుత్వం మొడి చేయి చూపుతున్నదని బీఆర్ఎస్ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య విమర్శించారు.
కాంగ్రెస్లోకి ఫిరాయించిన బోరబండ కార్పొరేటర్ బాబా ఫసియుద్దీన్ ఆగడాలతోనే బీఆర్ఎస్ బోరబండ డివిజన్ మైనార్టీ నాయకుడు సర్ధార్ ఆత్మహత్యకు పాల్పడ్డాడని రుజువు చూపే ఆడియో సామాజిక మాధ్యమా ల్లో వైరల్ అ
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి జన్మదినాలను పురస్కరించుకుని ఈ నెల 18న నకిరేకల్ పట్టణంలోని మినీ స్టేడియంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లా స్థాయి క్ర
ఎన్నికలలో ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేక చేతులెత్తిసిన కాంగ్రెస్ ప్రభుత్వం అభద్రతాభావంతో అరెస్టులు చేయిస్తుందని బీఆర్ఎస్ కోదాడ పట్టణాధ్యక్షుడు ఎస్కే నయీమ్ అన్నారు. సూర్యాపేట జిల్లా తుంగతుర�
ప్రజావ్యతిరేక పాలన అంతం కావాలంటే రాష్ట్రంలో మళ్లీ కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి రావాలని బీఆర్ఎస్ రాజేంద్రనగర్ ఇన్చార్జి పట్లోళ్ల కార్తీక్ రెడ్డి తెలిపారు.
ప్రజలకు అండగా బీఆర్ఎస్ పార్టీ ఉంటుందని బీఆర్ఎస్ నల్లగొండ జిల్లా త్రిపురారం మండల మాజీ అధ్యక్షుడు అనుముల శ్రీనివాస్రెడ్డి, ఇన్చార్జి అధ్యక్షుడు పామోజు వెంకటాచారి అన్నారు. సోమవారం మండలంలోని పెద్�
సీఎం రేవంత్రెడ్డి నేటి సూర్యాపేట జిల్లా తిరుమలగిరి పర్యటన నేపథ్యంలో శాలిగౌరారం మండలంలోని పలు గ్రామాల్లో పలువురి బీఆర్ఎస్ నాయకులను హౌస్ అరెస్ట్ చేయగా గౌడ సంఘం నాయకులను పోలీసులు అరెస్ట్ చే�
బాధిత కుటుంబాలకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని బీఆర్ఎస్ రూరల్ ఇన్చార్జ్ మాజీ జడ్పీటీసీ బాజిరెడ్డి జగన్ అన్నారు. మండలంలోని మెట్టు మర్రితండా, గడ్డమీద తండా, కొండాపూర్, తుంపల్లి, రావుట్ల చిన్నవాల్గొట్, పె�
తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు మున్న మల్లయ్య హెచ్చరించారు. గత ప్రభుత్వం చేసిన అభివృద్ధిని తాము చేసామని చెప్పుకోవడం సిగ
బీఆర్ఎస్ (BRS) నాయకులు ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయమంటే రేవంత్ రెడ్డికి భయం అవుతుందని జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా సోమవార�
గ్రామాల్లో పారిశుధ్యం పడకేసింది. గత బీఆర్ఎస్ హయాంలో పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా గ్రామాల్లో ఎప్పటికప్పుడు శానిటేషన్ నిర్వహించి సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకున్నారు.
బీఆర్ఎస్ పార్టీ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుట్టిన రోజును పురసరించుకుని ‘గిఫ్ట్ ఏ స్మైల్'లో భాగంగా 24 మంది మహిళలకు ఆదివారం ముక్రా(కే) మాజీ సర్పంచ్ గాడ్గే మీనాక్షి కేసీఆర్ కిట్లను పంపిణీ చేశారు.
దశాబ్దాల తరబడి చుక్కనీటికి నోచుకోక కరువుతో అల్లాడిన తుంగతుర్తి నియోజకవర్గానికి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలు రావడంతో 2019 నుంచి 2023 వరకు ఇంచు భూమి �
అనారోగ్యంతో బాధపడుతున్న జగిత్యాల జిల్లాకు చెందిన తెలంగాణ ఉద్యమకారుడికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అండగా నిలిచారు. నేరుగా ఉద్యమకారుడికి ఫోన్ చేసి పరామర్శించడంతోపాటు హైదరాబాద్కు రప్పించి తన సొంత ఖర్