బీఆర్ఎస్ హయాంలోనే తూప్రాన్ అభివృద్ధి జరిగిందని, తూప్రాన్ అభివృద్ధి తాను తీసుకుంటానని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు అన్నారు. మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపాలిటీలోని అల్లాపూర్ ను
గత శాసనసభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ నాయకులు ఇచ్చిన ఆరు గ్యారెంటీలకు వారంటీ లేదని బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధు ఎద్దేవా చేశారు. వైరా మున్సిపాలిటీలోని 5, 6, 9 వార్డుల్లో సీపీఐ, సీపీఎ�
రెండేళ్ల పాలనలో కనీస అభివృద్ధి చేయని, సంక్షేమ పథకాలు అందించని కాంగ్రెస్ ప్రభుత్వానికి.. ఈ మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలను ఓట్లు అడిగే హక్కులేదని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర స్పష్టం చేశారు. ఇచ్చిన
భీమ్గల్కు తాను ఏమీ చేయలేదని మంత్రి ఉత్తమ్ కుమార్ నోటితో పక్కనున్న నాయకులు అబద్ధాలు పలికించారని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. ఉత్తమ్ ఫంక్షన్ హాల్లో కూర్చునే బదు�
పోరాడి సాధించుకున్న తెలంగాణ అభివృద్ధికి నిరంతరం కృషి చేసిన కేసీఆర్ సారథ్యంలోని బీఆర్ఎస్ ప్రభుత్వమే మళ్లీ రావాలని జనం కోరుకుంటున్నారని మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు.
నల్లగొండ ఓల్డ్ సిటీలో గులాబీ గుబాళించింది. పాత బస్తీలోని నాలుగు డివిజన్లలో వేలాది మంది గులాబీ సైనికులు మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చి మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డికి ఘన స్వాగతం పలికారు.
కేసీఆర్ది నిర్మాణాల పాలన అయితే రేవంత్ది విధ్వంసాల పాలన మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి దుయ్యబట్టారు. వనపర్తి మున్సిపాలిటీ ఎన్నికల్లో భాగంగా శనివారం 1, 2, 13, 14 వార్డుల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు కాగ
పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో సూర్యాపేటలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు కళ్లెదుటే కనిపిస్తున్నాయని, అలాగే రెండేళ్లుగా అన్ని రంగాల్లో విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వం కనిపిస్తోందని ప్రతి ఒక్కరూ ఈ తేడాను గమ�
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది..మహబూబ్నగర్లో నిలిచిపోయిన అభివృద్ధిపనులతోపాటు కాలనీ సమస్యలు తీరుస్తామని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ ప్రజలకు హామీ ఇచ్చారు. కార్పొర�
కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీని చూసి కడియం శ్రీహరిని గెలిపిస్తే, తన బిడ్డ రాజకీయ భవిష్యత్ కోసం కాంగ్రెస్లో చేరి నియోజకవర్గ ప్రజల ఓటును, ఆత్మాభిమానాన్ని ఆ పార్టీకి తాకట్టు పెట్టాడని ఎమ్మెల్సీ పోచంపల్లి �