మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దత్తత గ్రామమైన రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం రామన్నపల్లె పంచాయతీ ఎన్నికల్లో మళ్లీ గులాబీ జెండా ఎగిరింది. ఇక్కడ వరుసగా మూడుసారి కూడా �
బీఆర్ఎస్ విజయ పరంపరను ఎవరూ ఆపలేరని, స్థానిక సంస్థల ఎన్నికల విజయం మొదలు ఎన్నికలేవైనా గులాబీ ప్రభంజనం ఖాయమని మాజీ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి ధీమా వ్యక్తంచేశారు. గురువారం మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల
బీఆర్ఎస్ పార్టీకి పూర్వవైభవం ప్రారంభమైందని, భవిష్యత్తులో సాధించబోయే అఖండ విజయాలకు యాదాద్రి భువనగిరి జిల్లా గడ్డ పునాది వేసిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. పరిష�
పంచాయతీ ఎన్నికల్లో నూతన సర్పంచులుగా గెలుపొందిన ప్రజాప్రతినిధులు అంకితభావంతో పని చేయాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు.
హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి (Kaushik Reddy) స్వగ్రామం వీణవంకలో బీఆర్ఎస్ హవా కొనసాగింది. ఈ నెల 17న జరిగిన మూడో విడత సర్పంచ్ ఎన్నికలల్లో భాగంగా వీణవంక గ్రామ పంచాయతీలో 12 వార్డులకు గాను 10 వార్డులు బీఆర్ఎస్
సర్పంచ్ ఎన్నికల ఫలితాలతో ప్రజలంతా బీఆర్ఎస్ వైపే ఉన్నారని మరోసారి రుజువైందని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య అన్నారు. ఆది శ్రీనివాస్ తన అహంకార వైఖరిని ఇప్పటికైనా మార్చుకోవాలని హితవు పలికారు.
బీఆర్ఎస్ యాదాద్రి భువనగిరి జిల్లా కార్యాలయంలో పార్టీ మద్దతుతో కొత్తగా ఎన్నికైన సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులను ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గురువారం ఘనంగా సన్మానించారు.
సర్పంచ్ ఎన్నికల్లో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సత్తా చాటారు. నియోజకవర్గంలో మొత్తం 108 గ్రామపంచాయతీలుండగా మెజారిటీ స్థానా లను బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. కౌశిక్ రెడ్డి పక్కా ప్రణాళికలను రూపొందించుకోవడంత�
నాలుగు రోజుల ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. ఈనెల 14న రెండో విడతలో భాగంగా ఖమ్మం రూరల్ (Khammam Rural) మండలంలోని 19 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే.
రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం రామన్న పల్లెలో మళ్లీ బీఆర్ఎస్ (BRS) పార్టీ జెండా ఎగిరింది. స్వరాష్ట్రంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 2015లో గ్రామాన్ని దత్తత తీసుకున్నారు.
యాదాద్రి జిల్లాలో బీఆర్ఎస్ తరఫున విజయం సాధించిన సర్పంచ్లు, వార్డు మెంబర్ల అభినందన కార్యక్రమంలో పాల్గొనేందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గురువారం భువనగిరి రానున్నారు. ఈ సందర్భంగా న�
పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభంజనం సృష్టించింది. రెండు దశాబ్దాలుగా కంచుకోటగా ఉన్న సిరిసిల్ల నియోజకవర్గంలో మరోసారి గులాబీ విజయఢంకా మోగించింది. మొత్తంగా నియోజకవర్గంలోని ఐదు మండలాలు తంగళ్లపల్లి, ము�
మంచిర్యాల జిల్లాలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఎలాగైనా తమ మద్దతుదారులను గెలిపించుకోవాలని కాంగ్రె స్ సర్వశక్తులు ఒడ్డుతున్నది. బీఆర్ఎస్ మద్దతుదారుల విజయాన్ని అడ్డుకోవడానికి అరాచకాలకు తెగబడుతున్నది
సర్పంచ్ అభ్యర్థుల కౌంటింగ్లో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ఫలితాలు తారుమారు అయ్యాయి. దీంతో బీఆర్ఎస్ నాయకులు రీకౌంటింగ్ చేపట్టాలని ధర్నా చేపట్టారు. ఈ ఘటన వనపర్తి జిల్లా వీపనగండ్ల మండలం కల్వరాల గ్ర
పల్లె పోరు పరిపూర్ణమైంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మూడు విడతలుగా జరిగిన పంచాయతీ ఎన్నికలు బుధవారం నాటి ఆఖరి విడతతో విజయవంతంగా ముగిశాయి. దీంతో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ సంపూర్ణమైనట్లయింది. ఇక, ఈ నెల 22న జరగాల్స�