గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితికి అడుగడుగునా ప్రజాభిమానం వెల్లువెత్తింది. బీఆర్ఎస్ మద్ధతు ఇచ్చిన సర్పంచ్ అభ్యర్థులకు జనాలంతా అండగా నిలిచారు. అధికారాన్ని అడ్డం పెట్టి కాంగ్రెస్ పార్టీ �
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో తుది విడుత ఎన్నికలు ఎలాంటి అవాంఛనీయ ఘ టనలు లేకుండా ప్రశాంతంగా ముగిశాయి. చివరి విడుతలో అన్ని జిల్లాల్లో భారీగా పోలింగ్ శాతం నమోదైంది. ఉదయం 7గంటల నుంచి ప్రారంభమైన ఎన్నికలు మధ�
ఒకవైపు బెదిరింపులు మరోవైపు ప్రలోభాలు.. ఇంకోవైపు బీఆర్ఎస్ గెలిస్తే నిధులు ఇవ్వమని అల్టిమేటాలు.. పో లీస్ యంత్రాంగంతో బయటికి రాకుండా కట్టడీలు.. పోలింగ్ బూత్ల వద్ద నుంచి తరిమి నా ఉమ్మడి పాలమూరు జిల్లా కేస
Panchayat Elections : మూడు విడతల్లో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ప్రభంజనం సృష్టించింది. పల్లెల్లో గులాబీ జెండాను గుండెలకు హత్తుకున్న జనం.. బీఆర్ఎస్ అభ్యర్థులకే పట్టం కట్టారు. మహబూబ్నగర్లోని జ�
KTR | సిరిసిల్ల నియోజకవర్గంలో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అద్భుత విజయం సాధించిందని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. సిరిసిల్ల గడ్డ మరోసారి గులాబీ అడ్డా అని రుజువైందని హర్షం వ్�
KTR | రాష్ట్రంలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పు నుంచే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పతనం ప్రారంభమైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఈ ఎన్నికల తీర్పు తర్వాత కాంగ్రెస్ పార�
బీఆర్ఎస్ పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ను స్పీకర్ గడ్డం ప్రసాద్ తిరస్కరించడం పట్ల మాజీ ఎంపీ బోయిన్పల్లి వినోద్ కుమార్ తీవ్రంగా ఖండించారు. స్పీకర్ తీసుకున్న నిర్ణయం ప్రజాస్వామ్యాన
KTR | ఐదుగురు ఫిరాయింపు ఎమ్మెల్యేలపై స్పీకర్ గడ్డం ప్రసాద్ ఇచ్చిన తీర్పును బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. అసెంబ్లీ సాక్షిగా ఇవాళ ప్రజాస్వామ్యాన్ని కాంగ్రెస్ పార్టీ నిలు�
Harish Rao | కేసీఆర్ సీఎం కావాలని.. బీఆర్ఎస్ మళ్లీ రావాలని పల్లె ప్రజలు తీర్పునిచ్చారని మాజీ మంత్రి హరీశ్రావు అన్నారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ప్రజల్లో వివ్వసనీయత కోల్పోయాని తెలిపారు.
రాష్ట్ర వ్యాప్తంగా గ్రామపంచాయతీ ఎన్నికలు (Panchayathi Elections ) చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. వికారాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో స్వల్ప ఉద్రిక్తత నెలకొన్నది. పోలింగ్ బూత్లో ప్రచారం చేస్తున
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రజాపాలన (Prajapalana) కార్యక్రమంలో భాగంగా కాంగ్రెస్ (Congress) సర్కార్ ఎంపిక చేసిన పైలట్ గ్రామమైన తంగళ్ళపల్లి మండలం రాళ్లపేటలో బీఆర్ఎస్ (BRS) జెండా ఎగిరింది.
రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, ప్రజల అవసరాలకు తగ్గట్టుగా ప్రజాప్రతినిధులు పని చేయాలని బీఆర్ఎస్ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్రావు సూచించారు.