ఒక ఉద్యమం ఎందుకు పుడుతుంది? ఒక తిరుగుబాటు ఎందుకు తలెత్తుతుంది? ఒక సమాజం నిరంతరం అణచివేతకు గురైనప్పుడు.. ఆర్థిక, రాజకీయ, సామాజిక అసమానతలతో కుంగిపోయినప్పుడు.. సాంస్కృతిక విధ్వంసం జరిగినప్పుడు! ఆర్థిక, రాజకీ�
ప్రస్తుతం మారుతున్న కాలానుగుణంగా ప్రతీశాఖలో నూతన టెక్నాలజీని ఉపయోగించుకుని ప్రజలకు నాణ్యమైన సేవలు అందిస్తున్నారు. అయితే ప్రతీ వేసవికాలంలో తరచూ అగ్ని ప్రమాదాల వల్ల భారీగా ప్రాణ, ఆస్తి నష్టం సంభవిస్తున�
కాంగ్రెస్ ప్రభుత్వం గిరిజన యువతను దగా చేస్తున్నదని, గత ప్రభుత్వం అమలు చేసిన ప్రతిష్ఠాత్మక పథకాలను నిర్వీర్యం చేస్తున్నదని బీఆర్ఎస్వీ రాష్ట్ర కార్యదర్శి శ్రీనునాయక్ మండిపడ్డారు.
తెలంగాణ రాష్ట్ర సాధనలో చిరస్మరణీయమైన పేరు కల్వకుంట్ల చంద్రశేఖర రావు. ఈ డెబ్బయి ఒక్కేండ్ల బక్కపలుచని నాయకుడిది నాలుగు దశాబ్దాలకు పైగా విరామమెరుగని రాజకీయ చరిత్ర. విశాలాంధ్రలో తెలంగాణకు జరిగిన అన్యాయాల�
నిరుపేద కుటుంబంలో పుట్టి కార్మికుడిగా మొదలైన కొప్పుల ఈశ్వర్ రాజకీయ ప్రస్థానం రాష్ట్ర మంత్రి వరకు కొనసాగింది. నిరాడంబరత, నిండైన వ్యక్తిత్వం మూర్తీభవించిన కొప్పుల 50 ఏళ్ల రాజకీయ ప్రస్థానాన్ని ‘ఒక ప్రస్థ�
హన్మకొండ జిల్లా ఎల్కతుర్తిలో ఈ నెల 27న నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు ఊరూరా కదలిరావాలని, కనీవినీ ఎరుగని రీతిలో జయప్రదం చేయాలని మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ శ్రేణులకు పిలుపునిచ్చారు.
తెలంగాణలో అప్పటిదాకా ఆట, పాట, మాటలన్నీ బంద్ అయినయ్. అలాంటి పరిస్థితుల్లో భావజాల వ్యాప్తికి, సభలు, సమావేశాలు నిర్వహించుకునేందుకు, తెలంగాణ సమస్యల మీద పోరాడేందుకు బీఆర్ఎస్ ఒక వేదికగా మారింది.
ఈ నెల 27వ తేదీన వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో జరగనున్న బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభను విజయవంతం చేయాలని ఎన్నారై బీఆర్ఎస్ బహ్రెయిన్ అధ్యక్షుడు రాధారపు సతీశ్కుమార్, ఉపాధ్యక్షుడు బొలిశెట్టి వెంకటేశ్ ప�
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ హవా కొనసాగనుందని, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని పార్టీ రాష్ట్ర నాయకురాలు గాదె కవిత నరేందర్రెడ్డి పిలుపునిచ్చారు.
ఈ నెల 27న వరంగల్లో జరిగే బీఅర్ఎస్ పార్టీ రజతోత్సవ మహాసభను విజయవంతం చేయాలని ఆ పార్టీ యాదగిరిగుట్ట పట్టణ సెక్రటరి జనరల్ పాపట్ల నరహరి పిలుపునిచ్చారు. యాదగిరిగుట్ట పట్టణం నుంచి వెయ్యి మందికి పైగా తరలిరావ�
ఈ నెల 27న హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో జరిగే బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ సభను విజయవంతం చేయాలని వైరా నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకుడు లకావత్ గిరిబాబు శనివారం పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
ఈనెల 27న జరగనున్న బీఆర్ఎస్ (BRS) రజతోత్సవ సభకు ప్రజలంతా స్వచ్ఛంగా తరలివచ్చి విజయవంతం చేయాలని దుగ్గొండి మండల క్లస్టర్ ఇంచార్జ్ కంచరకుంట్ల శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శనివారం మండలంలోని గిర్ని బావి, మందపల్లి, ప�
ఎల్కతుర్తిలో ఈ నెల 27న తలపెట్టిన బీఆర్ఎస్ రజతోత్సవ సభకు పెద్ద ఎత్తున తరలి రావాలని హనుమకొండ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ (Dasyam Vinay Bhaskar) పిలుపునిచ్చారు. శనివారం న్యూశాయంపేట జంక్షన్ నుంచి రైల్�
బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే ఆటో డ్రైవర్లకు న్యాయం జరిగిందని బీఆర్టీయూ ఆటో యూనియన్ (BRTU) అధ్యక్షులు కుర్రి సైదులు అన్నారు. శనివారం సూర్యాపేట జిల్లా కేంద్రం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఈనెల 27న వరంగల్లో జరుగ�