బీఆర్ఎస్ పాతికేళ్ల పండుగ మరో వందేళ్లపాటు గుర్తుండేలా జరగబోతోందని కొత్తగూడెం మాజీ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. ఈ నెల 27న వరంగల్లో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు కొత్తగూడెం నియోజకవర్గం
గ్రామగ్రామాన గులాబీ జెండా ఎగరేసి రజతోత్సవ సభకు దండులా కదలాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పిలుపునిచ్చారు. ఎలతుర్తి లో ఈ నెల 27న జరుగనున్న బీఆర్ఎస్ భారీ బహిరంగ సభకు మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి �
‘చలో వరంగల్' అంటూ... గోడలపై వెలుస్తున్న బీఆర్ఎస్ బహిరంగ సభ వాల్రైటింగ్ ప్రజలను ఆకట్టుకుంటున్నది. మలిదశ తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రజలను ప్రభావితం చేసిన ప్రచారాస్త్రం వాల్రైటింగ్. ఇప్పుడు చాన్నాళ్లకు
ఈనెల 27న వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చి విజయవంతం చేయాలని జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్రావు పిలుపునిచ్చారు.
గులాబీ జెండాతోనే నా ప్రయాణం సాగింది. ఎందుకంటే... ఆ జెండా, నేను ఒకే ఈడోల్లం కాబట్టి. నాకు గులాబీ జెండాకు మూడు, నాలుగేండ్లు అటుఇటైనా... గులాబీ జెండాతోనే సాగింది నా వయసు. అందుకే తెలంగాణపై మమకారం నా మనసులో లోతుగా ప
ఎల్కతుర్తిలో ఈ నెల 27న నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు గులాబీదండులా కదలిరావాలని పార్టీ శ్రేణులకు జగిత్యాల జడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత పిలుపునిచ్చారు. బుధవారం జగిత్యాల రూరల్ మండలం అంతర్గాం, చల్
బీఆర్ఎస్ రజతోత్సవ సభకు మంగళవారం సూర్యాపేట నియోజకవర్గ పరిధిలోని నెమ్మికల్ దండుమైసమ్మ ఆలయం వద్ద ప్రారంభమైన రైతుల ఎడ్లబండ్ల యాత్రకు ఊరూరా అపూర్వ స్వాగతం లభిస్తున్నది.
కాంగ్రెస్ పార్టీ అబద్ధాలు ప్రచారం చేసి గద్దె నెక్కిందని, తొందరలోనే ప్రజలు తగిన బుద్ధిచెప్తారని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. బుధవారం వరంగల్లోని 3వ డివిజన్ ఆరెపల్లిలో కాంగ్రెస్, బీజేప�
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్ర ప్రజలకు సంక్షేమ ఫలాలు అందుతాయని బీఆర్ఎస్ ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి తెలిపారు. బీఆర్ఎస్ రజతోత్స వ సభను విజయవంతం చేయాల ని కోర
Chinthala Palli | తంగళ్ళపల్లి మండలం కస్బె క ట్కూర్ పరిధి లోని చింతలపల్లి లో బుధవారం పోచమ్మ తల్లి ఆలయంలో విగ్రహ ప్రతిష్ట మహోత్సవం బుధవారం వైభవంగా జరిగింది. ఈ మహోత్సవానికి సిరిసిల్ల సెస్ చైర్మన్ చిక్కాల రామారావు తో �
mlc kalvakuntla kavithaపెద్దపల్లి, ఏప్రిల్ 23( నమస్తే తెలంగాణ) : కుంభమేళా తరహాలో తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ నిర్వహించనుందని, ఇది యావద్ దేశంలోనే చారిత్రాత్మకం కానున్నదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు.
MLC Kavitha | తెలంగాణ ఉద్యమంలో పెద్దపల్లి జిల్లా కీలకంగా పనిచేసిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఉద్యమ సమయంలో సింగరేణి సమ్మె చేస్తే ఢిల్లీకి ఉద్యమ సెగ తగిలిందని గుర్తుచేశారు. పెద్దపల్లి జిల్�
Sirikonda BRS | సిరికొండ ఏప్రిల్ 23 : సీపీఎం పార్టీకి చెందిన మల్లెల సుమన్ రూరల్ ఇన్చార్జి బాజిరెడ్డి జగన్ ఆధ్వర్యంలో బుధవారం బీఆర్ఎస్లో చేరారు. కాగా సుమన్కు జగన్ పార్టీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు.