దక్షిణ భారతదేశంలో మరో కుంభ మేళాగా తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ రజతోత్సవ సభ జరగనుందని మాజీ రాజ్యసభ సభ్యుడు, బీఆర్ఎస్ సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు బడుగుల లింగయ్యయాదవ్ అన్నారు.
నేను ఏరువాకను
విత్తనాన్ని, మొలకని,
మొక్కని పంటల కంకిని,
గ్రీష్మాన్ని, వసంతాన్ని,
రుతువులను, కాలాన్ని,
నా లక్ష్యంతో కనిపెంచిన స్వప్నాన్ని
జన వచనంతో గానం చేసిన బహు వచనాన్ని
Danam Nagender | ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కంచ గచ్చిబౌలి భూముల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేలా ట్వీట్లు చేస్తున్నారని సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్, పర్యాటక శాఖ
MLC Kavitha | తెలంగాణ ప్రజలకు శ్రీరామ రక్షగా నిలబడేది గులాబీ జెండా మాత్రమేనని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. తెలంగాణ బాగుండాలని బీఆర్ఎస్ నాయకులు కోరుకుంటారని.. కానీ కాంగ్రెస్, బీజేపీ నాయకులు మాత్రం తమకు �
ఈ నెల 27న నిర్వహించే బీఆర్ఎస్ వరంగల్ రజతోత్సవ సభ పోస్టర్ను గురువారం మండల కేంద్రంలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆవిష్కరించారు.
peddapally | కాల్వ శ్రీరాంపూర్ ఏప్రిల్ 24 : ఎల్కతుర్తిలో ఈనెల27న నిర్వహించే రజతోత్సవ సభకు అన్ని గ్రామాల నుండి కార్యకర్తలు, ప్రజలు, అందరు చీమల దండులా కదిలివచ్చి సభను విజయవంతం చేయాలని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు చెప్యా�
ఈనెల 27న వరంగల్లో జరిగే బీర్ఎస్ పార్టీ రజతోత్సవ సకు కొల్లాపూర్ నియోజక వర్గం నుంచి వేలాదిగా తరలి వెళ్దామని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు దూరెడ్డి రఘువర్ధన్ రెడ్డి బీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు.
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (Kavitha) వరంగల్ జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓరుగల్లు ఇలవేల్పు భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీ
బీఆర్ఎస్కు మద్దతును తెలిపేందుకే సూర్యాపేట జిల్లా నుండి 16 ఎడ్ల బండ్లు స్వచ్ఛందంగా ఈ నెల 17న ఎలుకతుర్తిలో నిర్వహిస్తున్న బీఆర్ఎస్ రజతోత్సవ బహిరంగ సభకు ర్యాలీగా తరలివస్తున్నట్లు మంత్రి ఎర్రబెల్లి దయా�
తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యంగా కేసీఆర్ స్థాపించిన బీఆర్ఎస్ పార్టీ అన్ని సందర్భాల్లోనూ తెలంగాణ ప్రజల గుండె ధైర్యంగా ఉంటున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు పేర్కొన్నారు. రాష్�
‘మా ఒంటిపై పడే ఒక్కో దెబ్బకు కాంగ్రెస్ లక్ష ఓట్ల మూల్యం చెల్లించుకోక తప్పదు’ అంటూ ఉగాది పండుగ రోజు రేవంత్ సర్కార్ వడ్డించిన అరాచకాన్ని చొక్కాలు విప్పి చూపెడుతూనే హెచ్సీయూ విద్యార్థి ఒకరు సూటిగా హె�
సింగరేణి సంస్థ, కార్మికులకు మన తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ ఎంత చేసిండో అంత మరిచిపోతరా..? చెప్పుడు మాటలు, అబద్ధపు హామీలు నమ్మి మీరెట్ల మోసపోతరు? ఒక్కసారి గుండె మీద చేయి వేసుకొని చెప్పండి. కేసీఆర్ లేకుంటే సిం
శ్రీరాంపూర్ ఏరియాలోని గనులు, ఓసీపీలకు చెందిన వివిధ యూనియన్ల నాయకులు, ముఖ్య కార్యకర్తలు, కార్మికులు బుధవారం టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత సమక్షంలో టీబీజీకేఎస్లో చేరారు.