దేశంలో గుణాత్మక మార్పు కోసం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) దేశమంతటా సంచలనం సృష్టిస్తున్నది. ఎక్కడచూసినా బీఆర్ఎస్ ముచ్చటే. అయితే టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మ
టీఆర్ఎస్ పార్టీని భారత్ రాష్ట్ర సమితిగా సీఎం కేసీఆర్ ప్రకటించడంపై జిల్లా వ్యాప్తంగా సంబురాలు నిర్వహించారు. గులాబీ శ్రేణులు ఆనందోత్సాహాలతో పటాకులు కాల్చి స్వీట్లు పంచుకున్నారు. ఆయా సంఘాల నాయకులు, ప
టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చడంతో జాతీయ స్థాయిలో అన్ని వర్గాలు, ఆయా పార్టీల నుంచి మద్దతు లభిస్తున్నది. ముఖ్యంగా తెలంగాణలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు దేశవ్యాప్తంగా అమలు కావ
దసరా పండుగ సందర్భంగా చేవెళ్ల వైస్ ఎంపీపీ కర్నె శివప్రసాద్, ఊరేళ్ల సర్పంచ్ జహంగీర్, నాయకులు గురువారం నగరంలోని మంత్రి సబితారెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్రెడ్డిలను వారి నివాసంలో కలిసి దసరా పండుగ శుభాకాంక�
CM KCR | బీఆర్ఎస్ జాతీయ పార్టీ ఏర్పాటు చేసిన సందర్భంగా గురువారం ప్రగతిభవన్లో సీఎం కేసీఆర్ను వీసీకే పార్టీ అధినేత, ఎంపీ తిరుమావళవన్తో పాటు వివిధ రాష్ట్రాల నాయకులు కలిశారు. సీఎం కేసీఆర్కు ఎంపీ తిరుమావళవ
TRS NRI Kuwait | టీఆర్ఎస్ పార్టీ భారత రాష్ట్ర సమితిగా అవతరించడం పట్ల బీ(టీ)ఆర్ఎస్ ఎన్ఆర్ఐ కువైట్ శాఖ హర్షం వ్యక్తం చేసింది. 2001లో టీఆర్ఎస్ను స్థాపించిన ఉద్యమనేత కేసీఆర్.. అలుపెరుగని పోరాటంతో
Vinod kumar | కేంద్ర ఎన్నికల సంఘంతో (ఈసీ) టీఆర్ఎస్ నేతలు వినోద్ కుమార్, శ్రీనివాస్ రెడ్డి సమావేశమయ్యారు. టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్గా మార్చుతూ చేసిన తీర్మానం కాపీని ఈసీ అధికారులకు
దశాబ్దాల కలను సాకారం చేయడానికి పురుడు పోసుకున్న తెలంగాణ రాష్ట్ర సమితి.. సీఎం కేసీఆర్ పోరాట పటిమతో గమ్యాన్ని ముద్దాడింది. ఎనిమిదేండ్ల సుపరిపాలనతో తెలంగాణ భారతావనికి దిక్సూచిగా నిలిచింది.
తెలంగాణ రాష్ట్ర సమితిని పార్టీ అధినేత కేసీఆర్ భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)గా బుధవారం ప్రకటించడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. దీంతో ప్రజలు, టీఆర్ఎస్ నాయకులు జిల్లావ్యాప్తంగా సంబురాలు నిర్
టీఆర్ఎస్ పార్టీని భారత్ రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) ప్రకటన నేపథ్యంలో సీఎం కేసీఆర్ హైదరాబాద్లో నిర్వహించిన సమావేశంలో ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.
సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లేందుకు వీలుగా టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్ (భారత్ రాష్ట్ర సమితి)గా మారుస్తున్నట్లు ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ప్రకటించారు.
జాతీయ పార్టీ కావడం అంటే ఇరుగు పొరుగు రాష్ర్టాల్లో పోటీకి అవకాశాన్ని తీసుకోవడం. ఇది ఇప్పటిదాకా కొన్ని పార్టీలు అనుసరించిన మార్గం. కానీ, జాతీయ దృక్పధంతో, జాతీయ విధానంతో, జాతి తాత్వికతను అర్థ చేసుకొని దేశం మ
నాయకుడు పాత దారిలో నడవరు. కొత్తదారులు వేస్తారు. జనాన్ని తన బాటలో నడిపిస్తారు. విద్వేషాగ్నులు రగిలే దేశానికి ఇప్పుడొక శాంతి ప్రవక్త అవసరం. దారిద్య్రపు శృంఖలాలు తెంచడానికి దార్శనికుడు అవసరం. భారత భూమి పుత�