బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు గడ్డం వివేక్పై తీవ్ర వ్యతిరేకత పెరుగుతున్నది. ఆయన వ్యవహారశైలిపై పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలోని అన్నిస్థాయిల నేతలు భగ్గుమంటున్నారు.
మాజీ మంత్రి నాగం జ నార్దన్రెడ్డికి చుక్కెదురైంది. మండలంలోని శాయిన్పల్లి గ్రామ శివారులో నిర్మించనున్న మార్కండేయ రిజర్వాయర్ ప్రాంతానికి సందర్శించడానికి శనివారం తన అనుచరులతో కలిసి నాగం చేరుకున్నారు.
‘మన దేశంలో రాజకీయాలన్నీ ఒక పార్టీ గెలుపు-మరో పార్టీ ఓటమి.. అన్నట్లుగానే సాగుతున్నాయి. కానీ, గెలవాల్సింది పార్టీలు కాదు, ప్రజలు. ఈ దేశ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడమే మా అభిమతం’.. జాతీయపార్టీగా భారత రాష్ట్ర సమి
దేశ భవిష్యత్ యువతపైనే ఆధారపడి ఉందని, బీజేపీ పాలనతో విసుగెత్తిన యువతరం బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతున్నదని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు.
తెలంగాణ రాష్ట్ర ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్(టీఎస్ఐడీసీ) చైర్మన్గా నియామకమైన సముద్రాల వేణుగోపాలాచారి హైదరాబాద్లోని బంజారాహిల్స్లో గల తన కార్యాలయంలో గురువారం బాధ్యతలు స్వీకరించారు.
మండలంలోని మంతటి సర్పంచ్ చిక్కొండ్ర నాగమణి నాగయ్యతోపాటు మరో 300 మంది కాంగ్రెస్ కార్యకర్తలు ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు.
Minister Jagadish reddy | బీజేపీ పాలనతో విసుగు చెందిన యువత బీఆర్ఎస్ వైపు మొగ్గుచూపుతున్నారని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ..