బీజేపీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వ వివక్ష ధోరణులను వ్యతిరేకించే ప్రతి పార్టీ కేసీఆర్ ఏర్పాటుచేసిన బీఆర్ఎస్తో కలిసి అడుగులు వేసే అవకాశం ఉన్నదని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విశ్లేషించారు.
కర్ణాటకలో బీఆర్ఎస్తో జేడీఎస్ జోడీ కట్టనున్నది. కొత్త కలయికతో తన బలాన్ని పెంచుకోవాలని జనతాదళ్ (సెక్యూలర్) పార్టీ చూస్తున్నది. కొత్త రాజకీయ సమీకరణల వల్ల జేడీఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి నాయకుల వ�
Munugode Elections Special Epaper | నల్లగొండ జిల్లా మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్నికల నగారా మోగింది. నవంబర్ 3న ఉప ఎన్నిక పోలింగ్ నేపథ్యంలో నియోజకవర్గంలో ప్రచారం జోరందుకుంది.
2024 పార్లమెంట్ ఎన్నికలే లక్ష్యంగా బీఆర్ఎస్ ముందుకు సాగుతుందని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. అందుకోసం తమ కార్యక్షేత్రాన్ని ఎంచుకున్నామని తెలిపారు. ‘అరవింద్ కేజ్రీవాల్ పార్టీ మొదట్లో ఢిల్లీలో ఉండె.
దశాబ్దాల ఫ్లోరోసిస్ను తరిమికొట్టిన ఘనత కేసీఆర్ది. ఉమ్మడి రాష్ట్రంలో నాదెండ్ల మనోహర్ స్పీకర్గా ఉన్నపుడు నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గం మర్రిగూడ మండలంలో ఖుదాభక్ష్పల్లి గ్రామంలో శాసనసభ్యుల �
స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు పూర్తయినప్పటికీ రైతులు సొంతంగా నిలదొక్కుకోలేదు. వ్యవసాయ కార్పొరేటీకరణలో భాగంగా బీజేపీ, కాంగ్రెస్ అవలంబించిన విధానాలు రైతుల ఉనికిని ప్రశార్థకం చేస్తున్నాయి.
స్వతంత్ర భారతావనిలో గత 75 ఏండ్లుగా ఒక్క మౌలిక సమస్య కూడా పరిష్కారం కాలేదని సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ చైర్మన్ డాక్టర్ మల్లేపల్లి లక్ష్మయ్య అన్నారు.
కేంద్ర ప్రభుత్వ అసమర్థ విధానాలతో భారత్ కష్టాల్లోకి వెళ్లిందని, ప్రజల సంక్షేమం, శ్రేయస్సు కోరి దేశ పౌరుడిగా తనవంతు బాధ్యతను నిర్వర్తించాలని సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ను (బీఆర్ఎస్) జాతీయ పార్టీగా మార్చ�
మునుగోడు ఉపఎన్నికలో టీఆర్ఎస్ (బీఆర్ఎస్) పార్టీకే తమ సంపూర్ణ మద్దతు అని రాష్ట్రంలోని 17 గౌడ సంఘాల నాయకులు ప్రకటించారు. గౌడ సంక్షేమానికి, ఆర్థికాభివృద్ధికి బాటలు వేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటే తాము ఉ�
మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదేలు, ఆయన భార్య (జడ్పీ చైర్ పర్సన్) తిరిగి గులాబీ కండువా కప్పుకోవడాన్ని టీపీసీసీ అసలు జీర్ణించుకోలేకపోతున్నది. ఇంకెవరినైనా అర్జెంట్గా పార్టీలో చేర్చుకొని ప్రతీకారం తీర్చుకుంద
KCR's decision| మునుగోడు ఉప ఎన్నికకు ముఖ్యమంత్రి కేసీఆర్ బీ(టీ)ఆర్ఎస్ అభ్యర్థిగా కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని ప్రకటించడాన్ని టీఆర్ఎస్ నాయకుడు కర్నె ప్రభాకర్, మాజీ ఎంపీ బూర నర్సాగౌడ్ స్వాగతించారు.