మునుగోడులో బీజేపీ పన్నిన అన్నిరకాల కుయుక్తులను భంగపరిచి టీఆర్ఎస్ స్పష్టమైన విజయాన్ని సాధించింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు ముందు చివరగా ఉప ఎన్నికను కృత్రిమంగా తెచ్చి, ఒక ధనికుడైన సిట్టింగ్ సభ్యుడిన�
దేశ ప్రధానమంత్రే స్వయంగా మమతాబెనర్జీని పట్టుకొని..మీ 40 మంది ఎమ్మెల్యేలు మాతో టచ్లో ఉన్నారని అన్నారని..ఈ విధానం కొనసాగితే దేశ పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించాలని సీఎం కేసీఆర్ యావత్ దేశప్రజలకు సూచించారు..
CM KCR Pressmeet | బీజీపీ విభజన రాజకీయాలు చేస్తోంది. భారత్ను ఆకలిరాజ్యంగా మార్చేసిందని ముఖ్యమంత్రి కేసీఆర్ ధ్వజమెత్తారు. రాజ్యాంగబద్ద సంస్థలపై బీజేపీకి గౌరవం లేదు. ఎవరినైనా బెదిరించగలం..ఏదైనా చేయగలమనే ధోరణిలో �
పార్టీ పదవులైనా, ప్రభుత్వ పదవులైనా బీసీ వర్గాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ టీఆర్ఎస్ (బీఆర్ఎస్) బడుగుల రాష్ట్ర సమితిగా గుర్తింపు పొందింది. పార్టీ ప్రతిపక్షంలో ఉన్నా.. అధికారంలో ఉన్నా బీసీ వర్గాల బాగోగు�
యుద్ధమంటే రక్తంతో కూడుకున్న రాజకీయం-కానీ రాజకీయాలంటే రక్తం చిమ్మని యుద్ధం’ అంటాడు ఓ రాజకీయ మేధావి. ‘పువ్వు పుట్టగానే పరిమళించు’ అన్నట్టుగా టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్గా రూపాంతరం చెందే ప్రక్రియలోనే బీ�
KTR on Rahul Gandhi:తెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయ పార్టీ పెట్టడాన్ని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తప్పుపట్టారు. భారత్ జోడో యాత్రలో పాల్గొంటున్న ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ఈ �
Telangana Not For Sale | తెలంగాణలో బీజేపీ ఆటలు సాగవని.. ఇక్కడి నేతలను, ప్రజలను కొనలేరని అటు రాజకీయ నాయకులు, ఇటు ప్రజలు అనుకుంటున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ నాట్ ఫర్ సేల్ అనే హ్యాష్ట్యాగ్ ఇప్పుడు ట్విట్టర్లో ట్రెండి�
టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టేందుకు బీజేపీ జరిపిన యత్నాలు బెడిసికొట్టాయి. సైబరాబాద్ పోలీసుల ఆపరేషన్లో రెడ్ హ్యాండెడ్గా పట్టుబడిన వారితో కేంద్రమంత్రి కిషన్రెడ్డికి సంబంధాలు ఉన్నట్లు తెలు
: రాష్ట్రంలో బీజేపీకి మరో షాక్ తగిలింది. పద్మశాలీ సంఘం నాయకుడు, సీనియర్ జర్నలిస్టు, మాజీఎంపీ రాపోలు ఆనంద భాసర్ ఆ పార్టీని వీడనున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం చేనేతపై జీఎస్టీ వేయడం పట
దేశంలోని మెజారిటీ రాష్ర్టాల్లో ఇప్పుడు స్థానిక, ప్రాంతీయ పార్టీల ప్రభావం అమితంగా ఉన్నది. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు జాతీయ పార్టీల పాలనలో ఉన్న రాష్ర్టాలు సగానికే పరిమితమయ్యాయి.