రైతుల సంక్షేమాభివృద్ధికి చిత్తశుద్ధితో కృషి చేస్తున్న సీఎం కేసీఆర్ పాలనకు దేశంలో నిరాజనం పడుతున్నారని నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్రెడ్డి అన్నారు. ఆదివారం మండల పరిధిలోని పొట్పల్లిలో ఏర్పాటు చేసిన
రాష్ట్రంలో, దేవరకద్ర నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఆకర్షితులై వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరుతున్నారని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి స్పష్టం చేశారు.
సీఎం కేసీఆర్ ‘రైతుబంధు’తో అన్నదాతకు ఆత్మబంధువై నిలిచారు. ఇప్పటివరకు తొమ్మిది విడతలుగా రైతుబంధు సొమ్ము జమ చేసిన సర్కారు.. పదో విడత పంపిణీ చేస్తున్నది. మూడురోజుల్లో ఖమ్మం జిల్లాలో 45,950 మందికి 151.62 కోట్లు, భద్�