మహబూబ్నగర్ పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ గెలుపే లక్ష్యంగా బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలను సమాయత్తం చేసేందుకు రెడీ అవుతున్నారు. అందులో భా గంగా గురువారం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెం�
Telangana | సంక్షేమం, అభివృద్ధి జోడెద్దులుగా సాగిన పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణలో పేదరికం గణనీయంగా తగ్గిందని కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని నీతి ఆయోగ్ వెల్లడించింది. దేశంలో అతి తక్కువ పేదరికం ఉన్న పెద్ద రాష్
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కావాలంటే ఎన్నయినా చెప్పుకోవచ్చు. కానీ, ఆయన అలా చేయలేదు. విజయం దక్కినప్పుడు ఆ క్రెడిట్ అందరికీ చెందుతుందని చెప్పే ఆయన.. పార్టీకి ఎదురైన ప్రతికూల పరిస్థితికి మా
వనపర్తి జిల్లా కేంద్రంలోని 13వ వార్డు రాంనగర్ కాలనీకి చెందిన గట్టు వెంకన్న, లావణ్య దంపతుల కుమారుడు దినేశ్ ఆదివారం అమెరికాలో మృతి చెందాడు. బీటెక్ పూర్తి చేసుకున్న దినేశ్ ఎంఎస్ చదివేందుకు గతేడాది డిస�
మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి సోదరుడు ఆల శశివర్ధన్రెడ్డి ఈ నెల 4వ తేదీన గుండెపోటుతో మృతి చెందాడు. ఆదివారం ఏకాదశ దినకర్మ కార్యక్రమాన్ని అన్నాసాగర్లో నిర్వహించగా.. మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ
అసెంబ్లీ ఎన్నికల్లో ఫలితాలను సమీక్షించుకుని రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో రెట్టించిన ఉత్సాహంతో పని చేద్దామని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆ పార్టీ నేతలు, శ్రేణులకు పిలు
తన మనుమరాలు పుట్టినరోజు కార్యక్రమానికి రావాల్సిందిగా తెలంగాణ మలి ఉద్యమ తొలి అమరుడు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను, మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావును ఆహ్వానిం
‘కాంగ్రెసోళ్లు అధికారంలోకి వస్తామని ఏనాడూ అనుకోలేదు.. నోటికి ఏదొస్తే అది హామీ ఇచ్చి ప్రజలను మభ్యపెట్టిండ్రు.. వాళ్ల మోసపూరిత వాగ్దానాలను నమ్మి గొప్పగా పనిచేసిన నాయకులను కూడా ప్రజలు తిరస్కరించారు.. రానున
‘కాంగ్రెసోళ్లు అధికారంలోకి వస్తామని ఏనాడు అనుకోలేదు.. నోటికి ఏదొస్తే అది హామీ ఇచ్చి ప్రజలను మభ్యపెట్టిండ్లు.. వాళ్ల మోసపూరిత వాగ్దానాలను నమ్మి గొప్పగా పనిచేసిన నాయకులను కూడా ప్రజలు తిరస్కరించారు.. రానున
‘ఓరుగల్లు అంటేనే ఉద్యమాల వీరగడ్డ.. ఓరుగల్లు మన జయశంకర్ సార్ పుట్టిన నేల.. పార్లమెంట్ ఎన్నికల్లో వరంగల్లో గులాబీ జెండా ఎగరాలి.. ఇందుకోసం బీఆర్ఎస్ శ్రేణులు కృషి చేయాలి’ అని పార్టీ వర్కింగ్ ప్రెసిడెం�
రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం బీఆర్ఎస్ పార్టీ నిరంతరం పోరాడుతుందని, ఎన్నికల్లో ప్రజలకిచ్చిన వాగ్దానాల అమలుకోసం కాంగ్రెస్ ప్రభుత్వంపై వత్తిడి తెస్తామని ఆ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ�
వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి సత్తా చాటేందుకు బలమైన వ్యూహాలను రచిస్తున్నది. అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన అనుభవాలను దృష్టిలో పెట్టుకొని గెలుపే లక్ష్యంగా లోక్సభ నియోజకవర్గాల వారీగా సమ�
లోక్సభ ఎన్నికల్లో విజయమే ధ్యేయంగా బీఆర్ఎస్ పార్టీ సన్నాహాక సమావేశాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఆదివారం జహీరాబాద్ లోక్సభ నియోజకవర్గంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ నేతృత్వంలో సమీక్ష జరి�
దేశంలోనే వందకు వంద శాతం మురుగునీటిని శుద్ధి చేసే తొలి నగరంగా హైదరాబాద్ను తీర్చిదిద్దామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు తెలిపారు. ఇటువంటి బృహత్తర విధానాన్ని కేసీఆర్ ప్ర�
పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలోని బీఆర్ఎస్ నాయకులతో జరిగిన సమీక్షా సమావేశానికి చెన్నూర్ నుంచి పలువురు ప్రజా ప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు శనివారం హైదరాబాద్కు తరలివెళ్లారు.