తన మనుమరాలు పుట్టినరోజు కార్యక్రమానికి రావాల్సిందిగా తెలంగాణ మలి ఉద్యమ తొలి అమరుడు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను, మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావును ఆహ్వానిం
‘కాంగ్రెసోళ్లు అధికారంలోకి వస్తామని ఏనాడూ అనుకోలేదు.. నోటికి ఏదొస్తే అది హామీ ఇచ్చి ప్రజలను మభ్యపెట్టిండ్రు.. వాళ్ల మోసపూరిత వాగ్దానాలను నమ్మి గొప్పగా పనిచేసిన నాయకులను కూడా ప్రజలు తిరస్కరించారు.. రానున
‘కాంగ్రెసోళ్లు అధికారంలోకి వస్తామని ఏనాడు అనుకోలేదు.. నోటికి ఏదొస్తే అది హామీ ఇచ్చి ప్రజలను మభ్యపెట్టిండ్లు.. వాళ్ల మోసపూరిత వాగ్దానాలను నమ్మి గొప్పగా పనిచేసిన నాయకులను కూడా ప్రజలు తిరస్కరించారు.. రానున
‘ఓరుగల్లు అంటేనే ఉద్యమాల వీరగడ్డ.. ఓరుగల్లు మన జయశంకర్ సార్ పుట్టిన నేల.. పార్లమెంట్ ఎన్నికల్లో వరంగల్లో గులాబీ జెండా ఎగరాలి.. ఇందుకోసం బీఆర్ఎస్ శ్రేణులు కృషి చేయాలి’ అని పార్టీ వర్కింగ్ ప్రెసిడెం�
రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం బీఆర్ఎస్ పార్టీ నిరంతరం పోరాడుతుందని, ఎన్నికల్లో ప్రజలకిచ్చిన వాగ్దానాల అమలుకోసం కాంగ్రెస్ ప్రభుత్వంపై వత్తిడి తెస్తామని ఆ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ�
వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి సత్తా చాటేందుకు బలమైన వ్యూహాలను రచిస్తున్నది. అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన అనుభవాలను దృష్టిలో పెట్టుకొని గెలుపే లక్ష్యంగా లోక్సభ నియోజకవర్గాల వారీగా సమ�
లోక్సభ ఎన్నికల్లో విజయమే ధ్యేయంగా బీఆర్ఎస్ పార్టీ సన్నాహాక సమావేశాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఆదివారం జహీరాబాద్ లోక్సభ నియోజకవర్గంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ నేతృత్వంలో సమీక్ష జరి�
దేశంలోనే వందకు వంద శాతం మురుగునీటిని శుద్ధి చేసే తొలి నగరంగా హైదరాబాద్ను తీర్చిదిద్దామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు తెలిపారు. ఇటువంటి బృహత్తర విధానాన్ని కేసీఆర్ ప్ర�
పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలోని బీఆర్ఎస్ నాయకులతో జరిగిన సమీక్షా సమావేశానికి చెన్నూర్ నుంచి పలువురు ప్రజా ప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు శనివారం హైదరాబాద్కు తరలివెళ్లారు.
ఈ నెల 10న హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ సమీక్ష నిర్వహిస్తున్నారని హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్భాస్కర్
హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో లోక్ సభ ఎన్నికల సన్నాహాక సమావేశాల్లో భాగంగా గురువారం కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ ప్రతినిధులతో సమావేశం జరిగింది. సమావేశంలో బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడె�
పార్లమెంట్ ఎన్నికల్లో ఆదిలాబాద్ లోక్సభ నియోజకవర్గ స్థానాన్ని బీఆర్ఎస్ పార్టీ భారీ మెజారిటీతో కైవసం చేసుకుంటుందని, ఈ ఎన్నికల్లో నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్ర
రాష్ట్ర బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన ఆ పార్టీ నాయకుడు కోనేరు సత్యనారాయణ(చిన్ని) మర్యాదపూర్వకంగా కలిశారు. సోమవా�
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో జిల్లా నాయకులు సోమవారం మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కేటీఆర్కు పుష్పగుచ్ఛం అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
పార్లమెంట్ ఎన్నికల సమరానికి భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) సన్నద్ధమవుతున్నది. ఇందులో భాగంగా హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో ఈనెల 21వ తేదీ వరకు పార్లమెంట్ నియోజకవర్గాలవారీగా సన్నాహక సమావేశాలు ఏర్పాటు �