జై తెలంగాణ.. జై కేసీఆర్ నినాదాలతో తెలంగాణ భవన్ మార్మోగిపోయింది. అసెంబ్లీ ఎన్నికల అనంతరం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తొలిసారిగా రాగా, తెలంగాణ భవన్లో ఉద్యమ జోష్ కనిపించింది.
‘ఇచ్చిన హామీలు ఎగొట్టే ప్రయత్నం చేస్తున్న సీఎం రేవంత్.. మహాలక్ష్మి పథకం కోసం ఆడబిడ్డలు కండ్లల్లో వత్తులు వేసుకుని ఎదురు చూస్తున్నారు.. కేసీఆర్పై తిట్ల పురాణం బంద్చేసి.. ముందు ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట�
ఉప్పల్ నియోజకవర్గ విజయోత్సవ సభను మల్లాపూర్లోని వీఎన్ఆర్ గార్డెన్లో ఆదివారం నిర్వహిస్తున్నట్లు బీఆర్ఎస్ నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్�
పార్లమెంట్లో తెలంగాణ గళం వినిపించే ధైర్యం గులాబీ జెండాకే ఉన్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు పేర్కొన్నారు. తల ఊపే బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలను గెలిపిస్తే తెలంగాణ ఆగం అవుతుందని హెచ
ఆరు గ్యారంటీల అమలుపై సీఎం రేవంత్రెడ్డి చేతులెత్తాశారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కేంద్రంలో తాము అధికారంలోకి వస్తేనే గ్యారంటీలను అమలు చేస్తామంటున్నారని విమర్శించారు. మేడ్చ�
పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పావులు కదుపుతున్నారు. లోక్ సభ ఎన్నికలకు గులాబీ సైన్యాన్ని సన్నద్ధం చేసేందుకు అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి కార్యకర్త�
అభివృద్ధిలో సర్పంచులు భాగం కావాలని సొంత డబ్బులతో అభివృద్ధి పనులు చేశారని, బిల్లుల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం వారి ని ఇబ్బందుల పాలు చేసేందుకు ప్రయత్నిస్తున్నదని, అలా చేస్తే సహించమని దేవరకద్ర మాజీ ఎమ్�
ప్రతి కార్యకర్త కుటుంబానికి అండగా నిలుస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. పూడూరు మండలం మీర్జాపూర్ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్త చాకలి రవి ఇటీవల మృతిచెందగా ఆయన �
ఇరవై నాలుగేండ్లు రయ్మని ఉరికిన కారుకు సర్వీసింగ్ అవసరం పడదా? తాత్కాలిక బ్రేకర్లు వచ్చాయే తప్ప భూమి ఆకాశం కింద మీదపడ్డట్టు ఆగమాగం కావద్దు. తప్పకుండా మళ్లీ మనమే వస్తం. ప్రజలు మనవద్దకే వస్తరు.
సిరిసిల్ల తెలంగాణ భవన్లో ఆదివారం నిర్వహించిన సిరిసిల్ల నియోజకవర్గ స్థాయి సమావేశం విజయవంతమైంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పీచ్ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది. సమావేశానికి బీఆర్�
పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నారు. ఇప్పటికే తెలంగాణ భవన్లో పార్లమెంట్ నియోజవర్గాల వారీగా సమావేశాలు నిర్వహించి �