అధికారంలోకి వస్తామని కాంగ్రెస్ పార్టీ ఊహించలేదు. అందుకే ఇష్టమొచ్చినట్టు హామీలు గుప్పించింది. ఇప్పుడు అమలు చేయలేక ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తున్నది. బీఆర్ఎస్ కార్యకర్తలు ఉదాసీన వైఖరి, మీమాంస వీడాలి. కా�
దేశంలో అతిపెద్ద మల్కాజిగిరి పార్లమెంట్ స్థానం గెలుపే లక్ష్యంగా బీఆర్ఎస్ వ్యూహ రచనతో ముందుకెళ్తున్నది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గ్రేటర్లో చేసిన అభివృద్ధి పనులు చూసి.. ప్రజలు మల్కాజిగిరి పరిధిలోన�
KTR | కేసీఆర్ పాలనలో అదానీ అడుగు రాష్ట్రంలో పడనీయలేదని, అదే కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆయనకు రెడ్కార్పెట్ స్వాగతం పలుకుతున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు.
మెదక్ పార్లమెంట్ నియోజకవర్గం గులాబీ పార్టీకి కంచుకోట అని, రానున్న ఎన్నికల్లో మరోసారి గులాబీ జెండా ఎగురవేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో శుక�
ఈ నెల 22న హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో జరిగే నల్లగొండ లోక్సభ నియోజకవర్గస్థాయి సమావేశానికి బీఆర్ఎస్ ముఖ్య నాయకులు హాజరు కావాలని మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు కోరారు.
ఇచ్చిన హామీల అమలులో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విఫలమైందని.. ఈ పరిస్థితి రాష్ట్రంలో కొనసాగితే కేవలం ఆరు నెలల్లోనే ప్రభుత్వంపై ప్రజలు తిరగబడే పరిస్థితి రావడం ఖాయమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేట
పార్లమెంట్ సార్వత్రిక ఎన్నికలకు బీఆర్ఎస్ సన్నద్ధమవుతుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు తెలంగాణ భవన్లో నియోజక వర్గాల వారీగా సమీక్
మహబూబ్నగర్ పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ గెలుపే లక్ష్యంగా బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలను సమాయత్తం చేసేందుకు రెడీ అవుతున్నారు. అందులో భా గంగా గురువారం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెం�
Telangana | సంక్షేమం, అభివృద్ధి జోడెద్దులుగా సాగిన పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణలో పేదరికం గణనీయంగా తగ్గిందని కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని నీతి ఆయోగ్ వెల్లడించింది. దేశంలో అతి తక్కువ పేదరికం ఉన్న పెద్ద రాష్
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కావాలంటే ఎన్నయినా చెప్పుకోవచ్చు. కానీ, ఆయన అలా చేయలేదు. విజయం దక్కినప్పుడు ఆ క్రెడిట్ అందరికీ చెందుతుందని చెప్పే ఆయన.. పార్టీకి ఎదురైన ప్రతికూల పరిస్థితికి మా
వనపర్తి జిల్లా కేంద్రంలోని 13వ వార్డు రాంనగర్ కాలనీకి చెందిన గట్టు వెంకన్న, లావణ్య దంపతుల కుమారుడు దినేశ్ ఆదివారం అమెరికాలో మృతి చెందాడు. బీటెక్ పూర్తి చేసుకున్న దినేశ్ ఎంఎస్ చదివేందుకు గతేడాది డిస�
మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి సోదరుడు ఆల శశివర్ధన్రెడ్డి ఈ నెల 4వ తేదీన గుండెపోటుతో మృతి చెందాడు. ఆదివారం ఏకాదశ దినకర్మ కార్యక్రమాన్ని అన్నాసాగర్లో నిర్వహించగా.. మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ
అసెంబ్లీ ఎన్నికల్లో ఫలితాలను సమీక్షించుకుని రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో రెట్టించిన ఉత్సాహంతో పని చేద్దామని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆ పార్టీ నేతలు, శ్రేణులకు పిలు
తన మనుమరాలు పుట్టినరోజు కార్యక్రమానికి రావాల్సిందిగా తెలంగాణ మలి ఉద్యమ తొలి అమరుడు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను, మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావును ఆహ్వానిం