“గత పదేండ్లలో ఇంతటి దరిద్రాన్ని చూడలేదు.. కాలం అయినా కాకపోయినా మీరు నీళ్లు ఇచ్చిన్రు. రెండు పంటలకు కాలువల ద్వారా నీళ్లు అచ్చినయి. గట్లనే వత్తయిని వరి ఏసుకున్నం.
మగతనం అంటే ఎన్నికల్లో గెలవటం కాదని, మగాడివైతే ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని సీఎం రేవంత్రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు సవాల్ విసిరారు.
నీటి సమస్యను పరిష్కరించే చేవలేక, చేతగాక ఆ నెపాన్ని వర్షపాతంపైకి నెట్టేస్తున్నారని సీఎం రేవంత్రెడ్డిపై బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విరుచుకుపడ్డారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గురువారం కరీంనగర్లో పర్యటించారు. జిల్లాకేంద్రంలో పార్లమెంట్ ముఖ్య కార్యకర్తల సమావేశం అనంతరం కరీంనగర్ మండలం ఇరుకుల్లలో ఎండిపోయిన పంటలను ఎమ్మెల్యేలు, మాజ�
‘సర్వేలన్నీ చెబుతున్నయి. ట్రయాంగిల్లో కరీంనగర్ ఎంపీగా వినోదన్నదే విజయం. ఎవరి బూత్లో వారు బీఆర్ఎస్ విజయం కోసం ఈ నలభై రోజులు బాగా కష్ట పడాలి’ అని కార్యకర్తలకు వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీ�
రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ బీఆర్ఎస్ అభ్యర్థి బోయినపల్లి వినోద్కుమార్ను భారీ మెజార్టీతో గెలిపించి సత్తా చాటుదామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. ఇది ఏ ఒ�
KTR | రేవంత్రెడ్డి వచ్చే పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీజేపీ తీర్థం పుచ్చుకోవడం ఖాయం. మరో ఏక్నాథ్ షిండే.. మరో హిమంతబిశ్వ శర్మ ఇక్కడ్నే పుడతడు.. కాంగ్రెస్ను బొంద పెడ్తడు.
సాగునీటి సమస్య అంశాన్ని బీఆర్ఎస్ బలంగా ముందుకు తీసుకురావటం ఒకవైపు గ్రామీణ తెలంగాణ దృష్టిని ఆకర్షిస్తుండగా, మరొకవైపు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆత్మరక్షణ స్థితిలోకి నెడుతున్నట్టు స్పష్టంగా కనిపిస్త�
రాజేంద్రనగర్లోని మిలీనియం స్కూల్కు చెందిన కొందరు విద్యార్థులు తమ స్కూల్ వార్షికోత్సవానికి హాజరుకావాలని ఓ చిన్న వీడియో రూపొందించి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు సామాజిక మాధ్యమం ఎక్
భూదాన్ పోచంపల్లిలో ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఐఐహెచ్టీ (ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ) ఏర్పాటుపై నేతన్నల్లో ఆశలు చిగురించాయి. ఇక్కడ ఏర్పాటు చేయాలన్న ప్రజల చిరకాల ఆకాంక్�
పదేండ్లపాటు గత బీఆర్ఎస్ సర్కారు సల్పిన సుదీర్ఘ పోరాట ఫలితంగానే కేంద్ర ప్రభుత్వం తాజాగా రక్షణ శాఖ భూములను కేటాయించిందని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కే తారకరామారావు ఒక ప్రకటనలో తెలిపా
భారత రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో ఈ నెల 10న కరీంనగర్లో బహిరంగసభను ఏర్పాటు చేయనున్నారు. అందుకు సంబంధించిన అంశంపై మాట్లాడి నిర్ణయాలు తీసుకునేందుకు ఆదివారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధ్యక్ష