తనకు సంబంధం లేని ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తన పేరు ను ప్రస్తావిస్తూ... ఆరోపణలు చేసిన మంత్రి కొండా సురే ఖ, కాంగ్రెస్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి, ఆ పార్టీ నాయకుడు కేకే మహేందర్రెడ్డికి బీఆర్ఎస్�
కాంగ్రెస్ పార్టీకి రైతుల ఓట్లు అడిగే హక్కు లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు హెచ్చరించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామన్న హామీని నెరవేర్చారా? క్వ�
నల్లగొండ పర్యటనలో భాగంగా సోమవారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండలంలోని ముషంపల్లిలో పర్యటించి బోర్ల రాంరెడ్డిగా పేరొందిన బైరెడ్డి రాంరెడ్డి కుటుంబ సభ్యులను కలిశారు.
గత అసెంబ్లీ ఎన్నికల్లో అతి విశ్వాసమో లేక గెలుపుపై ధీమానో కానీ మనం కొన్ని పొరపాట్లు చేసినం. వాటిని సవరించుకొని ప్రజల్లో ఉన్న అపోహలను తొలగిస్తే పార్లమెంట్ ఎన్నికల్లో మనదే సునాయసమైన గెలుపు అని మాజీ మంత్ర�
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏప్రిల్ ఒకటిన నల్లగొండకు రానున్నారు. జిల్లాకేంద్రంలోని లక్ష్మీగార్డెన్స్లో నిర్వహించనున్న బీఆర్ఎస్ పార్టీ నల్లగొండ లోక్సభ నియోజకవర్గ విస్తృత స్థాయి
కాంగ్రెస్ పాలనలో ఏ వర్గమూ సంతోషంగా లేదని..ప్రతి ఒక్కరూ ఆ పార్టీకి ఎందుకు..ఓటు వేశామా.. అని బాధపడుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.
పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీఆర్ఎస్ శ్రేణులు దూకుడు పెంచాయి. శనివారం తాండూరు సమీపంలోని జీపీఆర్ గార్డెన్లో బీఆర్ఎస్ పార్టీ సన్నాహక సమావేశం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు.
లోక్ సభ ఎన్నికల ప్రచారానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సిద్ధమవుతున్నారు. షెడ్యూల్ విడుదల కాకముందే కరీంనగర్లో బహిరంగ సభ నిర్వహించి ఎన్నికల శంఖారావాన్ని పూరించిన ఆయన.. ఏప్రిల్ 13న చేవెళ్ల నుంచి ఎన్నిక
మున్సిపాలిటీలోని ఎన్టీఆర్నగర్ 8వ వార్డు కౌన్సిలర్ షేక్ చాంద్పాషాపై సోమవారం రాత్రి ఎన్టీఆర్నగర్కు చెందిన కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేశారు. సత్తుపల్లిలో బైక్ మెకానిక్ షాపు నిర్వహిస్తున్న చా
BRS Working President KTR | కేంద్రంలో పదేండ్ల బీజేపీ పాలనలో రాజకీయ ప్రత్యర్థులపైన కక్ష సాధింపు చర్యల కోసం అధికార దుర్వినియోగం, రాజ్యాంగ వ్యవస్థల దురుపయోగం చేయడం సర్వసాధారణంగా మారిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్
ఈ నెల 12న కరీంనగర్లో జరిగే కదనభేరికి పెద్ద సంఖ్యలో తరలివెళ్లి సూపర్హిట్ చేద్దామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ తిరిగి జైత్రయ�
‘గత అసెంబ్లీ ఫలితాలకు సమాధానం చెప్పే సమయం ఆసన్నమైంది. అప్పుడు చేసిన తప్పిదాన్ని తిప్పికొడుదాం. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో తిరుగులేని విధంగా సత్తా చాటుదాం. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో కాంగ్రెస్కు �