చిల్పురు మండలం రాజవరం గ్రామం కన్నీటి సంద్రమైంది. తెలంగాణ ఉద్యమకారుడు, బీఆర్ఎస్ జనగామ జిల్లా అధ్యక్షుడు, జడ్పీ చైర్మన్ పాగాల సంపత్రెడ్డి అంత్యక్రియలు వేలాది మంది అశ్రునయనాల నడుమ మంగళవారం ముగిశాయి.
బీఆర్ఎస్ ఓటమితో తెలంగాణ పనిచేసే మంచి ప్రభుత్వాన్ని కోల్పోయిందని నెటిజన్లు ఆవేదన వ్యక్తంచేశారు. ప్రజాతీర్పును శిరసావహిస్తూనే.. బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్రావుకు, వర్కింగ్ ప్రెసిడెంట్�
పదేండ్లలో బీఆర్ఎస్ అద్భుతమైన కార్యక్రమాలు చేపట్టడంతోనే గ్రేటర్లో బీఆర్ఎస్కు గౌరవపద్రమైన స్థానాలను కట్టబెట్టారని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు అన్నారు.
బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిండెంట్ కేటీఆర్ సోమవారం తెలంగాణ భవన్లో నిర్వహించిన సమావేశానికి వెళ్లలేదని, పార్టీ మారతాడంటూ సోషల్ మీడియాలో వస్తున్న కథనాలన్నీ అవాస్తవమని, బీఆర్ఎస్ పార్టీని వీడ
TS Minister KTR | ఎగ్జిట్ పోల్స్ అంచనాలు చూసి కంగారు పడాల్సిన అవసరం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. తిరిగి డిసెంబర్ 3న సీఎం కేసీఆర్ అధికారంలోకి వస్తారన్నారు.
మాజీ ప్రధాని పీవీ నరసింహరావు పేరు ఎత్తే అర్హత కాంగ్రెస్ కు లేదని మంత్రి కే తారక రామారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. పీవీ లాంటి గొప్ప నాయకుడిని ఘోరంగా అవమానించిన ఆ పార్టీ, పీవీ కుటుంబానికి క్షమాపణ చెప్పాలని డ
ఢిల్లీ దొరలను నమ్మితే తెలంగాణ భవిష్యత్ అంధకారమవుతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ మంత్రి కే తారక రామారావు హెచ్చరించారు. తెలంగాణను నాటి నుంచి నేటికీ నట్టేట ముంచింది, ముంచుతున్నదని కాంగ్రెస
సర్దార్ పాపన్న విగ్రహం ఆవిష్కరించి వస్తుంటే కమలమ్మ అనే పెద్దామె బొట్టు పెట్టింది. మీ నాయన ఆరోగ్యం ఎట్లున్నది? ఎప్పుడు వస్తడు? అని అడిగింది. జరం తక్కువైంది అన్ని తయారు చేస్తున్నడని చెప్పిన. ఆసరా పింఛను పె
‘తల్లికోడి పిల్లలను కాపాడుకున్నట్టే మిమ్మల్ని కాపాడుకుంటా’ అని పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ పదేపదే శ్రేణులకు భరోసా ఇస్తుంటారు. ‘కుటుంబ పెద్దదిక్కు కోల్పోయిన ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మేమందరం �
KTR | సెప్టెంబర్ 17న జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నట్లు భారత రాష్ట్ర సమితి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా పార్టీ శ్రేణులు ఎక్కడ�
పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఉమ్మడి జిల్లా అంతటా మంగళవారం జరుగనున్న బీఆర్ఎస్
పండుగకు సర్వం సిద్ధమైంది. 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రతినిధుల సభల నిర్వహణకు ఏర్పాట్లు
పూర్తయ్యాయి. ఒ�