పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్దే విజయమని, ప్రజలంతా ఉద్యమ పార్టీ వైపే నిలిచారని పెద్దపల్లి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ ఆశాభావం వ్యక్తం చేశారు. గోదావరిఖనిలోని బీఆర్ఎస్ కార�
రాష్ట్రంలో మెజార్టీ ఎంపీ స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపిస్తే జాతీయ పార్టీల మెడలు వంచి సింగరేణిని కాపాడుతామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు.
పదేండ్ల బీజేపీ పాలన విషంతో సమానమని, 150 రోజుల కాంగ్రెస్ పాలన అబద్ధాలమయమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యే కేటీఆర్ ధ్వజమెత్తారు. పదేండ్ల కేసీఆర్ పాలన నిజమని స్పష్టం చేశారు.
ఇవాళ గ్రామ గ్రామానా.. రైతు బంధు పడలేదని రైతులు తిట్టుకుంటున్నరు. ఎవ్వడన్న నాట్లు వేసేప్పుడే రైతుబంధు వేస్తడు కానీ రేవంత్రెడ్డి మాత్రం ఓట్లు వేసేటప్పుడు వేస్తున్నడు. నాట్లప్పుడు కాదంట.. ఓట్లప్పుడే యాదిక
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శనివారం చెన్నూర్ పట్టణంలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభ గ్రాండ్ సక్సెస్ కాగా, శ్రేణుల్లో జోష్ కనిపిస్తున్నది. కేటీఆర్ హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ ద్�
ఈ లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలో 12 స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ స్పష్టం చేశారు.
తన మద్ద తు బీఆర్ఎస్ పార్టీకేనని మా జీ ఎంపీ మంద జగన్నాథం ప్రకటించారు. శుక్రవారం ఆయన జోగుళాంబ గద్వా ల జిల్లా ఎర్రవల్లి మండలం కొండేరులో మీడియాతో మాట్లాడారు.
పార్లమెంట్ ఎన్నికల్లో 12 స్థానాలు గెలుస్తున్నామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. వీణవంక మండల కేంద్రంలోని స్థానిక ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి నివాసానికి శుక్ర
హైదరాబాద్ను జూన్ 2 తర్వాత కేంద్రపాలిత ప్రాంతంగా చేయాలని బీజేపీ కుట్ర చేస్తున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. గురువారం ఓల్డ్ అల్వాల్లోని వీబీఆర్ ఫంక్షన్ హాల్లో యువ సమ్మ�
‘సరిగ్గా ఐదు నెలల కిందట నిర్మల్కు వచ్చినప్పుడు మాయమాటలు నమ్మితే మోస పోతరు.. మోసపోతే గోసపడుతరు అని చెప్పిన.. కానీ, మీరు మరి మోసపోయిండ్రు.. మన అభ్యర్థులను కాకుండా వేరే వాళ్లను గెలిపించుకున్నారు.’ అని బీఆర్�
గడిచిన పదేళ్లలో మైనార్టీల అభివృద్ధికి రూ.22వేల కోట్లు ఖర్చు చేశామని, బీఆర్ఎస్తోనే వారి అభివృద్ధి సాధ్యమని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.
‘ప్రధాని మోదీలైన్లోనే సీఎం రేవంత్రెడ్డి ఉన్నడు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఆయన బీజేపీలో చేరడం ఖాయం’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోమారు స్పష్టం చేశారు.