హైదరాబాద్..కేటీఆర్కు మధ్య విడదీయరాని బంధం పెనవేసుకున్నది. ఇక్కడి ప్రజలు కేటీఆర్ను తమ ఇంట్లో వ్యక్తిగా స్వీకరించారు. ఒక్క క్లిక్తో సోషల్ మీడియాలో కేటీఆర్ ప్రజల సమస్యలను పరిష్కరించేవారు. ఎంతో మంది �
హైదరాబాద్ను కేంద్ర పాలిత ప్రాంతంగా (యూటీ) చేసి నగరాన్ని లూటీ చేయాలని బీజేపీ కుట్ర చేస్తున్నదని, దీనిని అడ్డుకోవాలంటే పార్లమెంటులో బీఆర్ఎస్ ఉండాలని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలో కేటీఆర్ సమావేశాలు, రోడ్షోలతో బీఆర్ఎస్ శ్రేణుల్లో నూతన ఉత్సాహం నెలకొంది. దీంతో మల్కాజిగిరి లోక్ సభలో గూలాబీ జెండా ఎగురుతుందన్న ధీమాతో బీఆర్ఎస్ శ్రేణులు ఉన్నారు.
కంటోన్మెంట్ ప్రజలకు అన్నివిధాలుగా బీఆర్ఎస్ తోడుగా, అండగా ఉంటుందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భరోసా ఇచ్చారు. శనివారం సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలోని మూడో వార్డు బాలంరాయి �
ఒకరేమో దేవుళ్లపై ఒట్లు వేసి ఇచ్చిన హామీలు అమలు చేయకుండా కాలం గడుపుతుంటే.. మరొకరేమో దేవుడి పేరు చెప్పి ఓట్లు అడుగుతున్నారని.. అలాంటి బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ఈ లోక్సభ ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలని బీఆ�
పదేండ్ల కేసీఆర్ పాలనలో నేతన్నకు చేతినిండా పని దొరికింది. పనికి తగ్గట్టు నెలకు 15 వేల నుంచి 20 వేల కూలి గిట్టుబాటైంది. బతుకులకు భరోసా లభించింది. కాంగ్రెస్ వచ్చింది.. కరువు తెచ్చింది. దరిద్రం కాలుమోపగానే మళ్�
‘హైదరాబాద్ నగరం మన అందరికీ అన్నం పెట్టె అమ్మ లాంటింది. ఇక్కడ బీజేపీ వచ్చిందంటే.. హైదరాబాద్ను ఇతర నగరాల మాదిరిగా విషనగరంగా మార్చేస్తుంది. విశ్వనగరంగా ఉన్న హైదరాబాద్ కావాలా..విష నగరంగా మార్చే బీజేపీ కావ�
‘బీఆర్ఎస్కు 10 నుంచి 12 సీట్లు ఇవ్వం డి. మళ్లీ ఆరు నెలల్లోనే రాష్ట్ర రాజకీయాలను కేసీఆర్ శాసించే పరిస్థితి వస్తుంది’ అని ప్రజలను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కోరారు.
మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలో శనివారం నిర్వహించే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రోడ్షోలకు పార్టీ శ్రేణులు అన్ని ఏర్పాట్లు చేశారు. మల్కాజిగిరి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మార�
ప్రజల కష్టాలకు కారణమైన బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ఈ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని, అటు బడే భాయ్ మోదీ.. ఇటు చోటా భాయ్ రేవంత్రెడ్డికి బుద్ధి చెప్పేందుకు ఇదే సరైన సమయమని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్