రాష్ట్రంలో ఉన్నది ప్రజాపాలన కాదు.. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే పాలన.. అని అంటూ మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు తీవ్రస్థాయిలో విమర్శించారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి, ఎమ్మెల్యే కేటీఆర్ సోమవారం సిరిసిల్లలో పర్యటించనున్నారు. తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సిరిసిల్ల పట్టణంలో నిర్వహించే కార్యక్రమాలకు హాజరవుత
హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను ఆదివారం ఘనంగా
నిర్వహించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ముఖ్య అతిథిగా హాజరు కాగా వివిధ జిల్లాలకు చెందిన పార్టీ ఎమ్మెల్యేలు, ప్రజ
తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శనివారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో గన్పార్క్ అమరవీరుల స్థూపం నుంచి అమరజ్యోతి వరకు కొవ్వొత్తుల ర్యాలీ ఉద్వేగభరితంగా సాగింది. అనేక ఆంక్షలు.. ఆటంకాలను అధిగమించి..అ�
తెలంగాణ ప్రయోజనాలే ముఖ్యమంటూ పదవులను సైతం గడ్డిపరకల్లా వదిలేయడం నేర్పిన కేసీఆర్ బాటలో నడుస్తూ తమ పదవులకు రాజీనామా చేసిన కొండూరి రవీందర్ రావు, గొంగిడి మహేందర్రెడ్డి తీసుకున్న నిర్ణయం అభినందనీయమని బ�
, కాంగ్రెస్ సర్కారు రాజకీయ కుట్రతోనే రాష్ట్ర రాజముద్రలో మార్పులు చేస్తున్నదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తారకరామారావు ఆగ్రహం వ్యక్తంచేశారు. చిహ్నంలో చార్మినార్ చిత్రం లేకుండా చే�
TS Anthem | ఒక తప్పును కప్పిపుచ్చడానికి ప్రభుత్వం మరో తప్పు చేస్తున్నదా? అజ్ఞానాన్ని మసిపూసి మారేడు కాయచేయటానికి మరో అగాథ సదృశ్య నిర్ణయానికి తెరలేపిందా? అంటే జరుగుతున్న పరిణామాలు అవుననే అంటున్నాయి.
KTR | ఆదిలాబాద్లో విత్తనాల కోసం బారులుతీరిన రైతులపై లాఠీచార్జి అత్యంత దారుణమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇది రైతన్నలపై ప్రభుత్వ దాడి అని మండిపడ్డారు.
భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు కార్యాచరణ ప్రకటించింది. మూడు రోజులపాటు తెలంగాణ దశాబ్ది ఆవిర్భావ ఉత్సవాలను వైభవంగా జరుపనున్నట్టు వెల్లడించింది.
రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం కురిసిన అకాల వర్షానికి ఒక్కరోజే 14 మంది చనిపోవడం బాధాకరమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఒక్కో కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం రూ. 10 లక్షల నష్ట పరిహారాన్నీ �
ఇటీవల మండల కేంద్రానికి చెందిన పెంటం కుమార్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా కుమార్ భార్య రూపకు మం జూరైన రూ.2లక్షల ప్రమాద బీమా చెక్కును శనివారం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే టీఆర్ అ�
రాష్ట్ర స్థా యిలో సంచనలం సృష్టించిన బొడ్డు శ్రీధర్రెడ్డి హ త్య జరిగి రెండ్రోజులైనా నిందితుల ఆచూకీ మా త్రం లభించడం లేదు. చిన్నంబావి మండలం ల క్ష్మీపల్లికి చెందిన శ్రీధర్రెడ్డి రాజకీయంగా మాజీ ఎ మ్మెల్యే
ప్రజలు మరోసారి కాంగ్రెస్ మాటలు నమ్మి మరోసారి మోసపోవద్దని, కాంగ్రెస్ ఎన్నికల హామీల్లో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి తులం బంగారం కాదు కదా.. తులం ఇనుము కూడా ఇవ్వరని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మం�
కాంగ్రెస్ ప్ర భుత్వం అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే రెండు హ త్యలు జరిగాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆ ర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కొల్లాపూర్ ప్రాంతం హత్య లు, రాజకీయాలకు కేరాఫ్గా మారుతు�