TS Anthem | ఒక తప్పును కప్పిపుచ్చడానికి ప్రభుత్వం మరో తప్పు చేస్తున్నదా? అజ్ఞానాన్ని మసిపూసి మారేడు కాయచేయటానికి మరో అగాథ సదృశ్య నిర్ణయానికి తెరలేపిందా? అంటే జరుగుతున్న పరిణామాలు అవుననే అంటున్నాయి.
KTR | ఆదిలాబాద్లో విత్తనాల కోసం బారులుతీరిన రైతులపై లాఠీచార్జి అత్యంత దారుణమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇది రైతన్నలపై ప్రభుత్వ దాడి అని మండిపడ్డారు.
భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు కార్యాచరణ ప్రకటించింది. మూడు రోజులపాటు తెలంగాణ దశాబ్ది ఆవిర్భావ ఉత్సవాలను వైభవంగా జరుపనున్నట్టు వెల్లడించింది.
రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం కురిసిన అకాల వర్షానికి ఒక్కరోజే 14 మంది చనిపోవడం బాధాకరమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఒక్కో కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం రూ. 10 లక్షల నష్ట పరిహారాన్నీ �
ఇటీవల మండల కేంద్రానికి చెందిన పెంటం కుమార్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా కుమార్ భార్య రూపకు మం జూరైన రూ.2లక్షల ప్రమాద బీమా చెక్కును శనివారం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే టీఆర్ అ�
రాష్ట్ర స్థా యిలో సంచనలం సృష్టించిన బొడ్డు శ్రీధర్రెడ్డి హ త్య జరిగి రెండ్రోజులైనా నిందితుల ఆచూకీ మా త్రం లభించడం లేదు. చిన్నంబావి మండలం ల క్ష్మీపల్లికి చెందిన శ్రీధర్రెడ్డి రాజకీయంగా మాజీ ఎ మ్మెల్యే
ప్రజలు మరోసారి కాంగ్రెస్ మాటలు నమ్మి మరోసారి మోసపోవద్దని, కాంగ్రెస్ ఎన్నికల హామీల్లో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి తులం బంగారం కాదు కదా.. తులం ఇనుము కూడా ఇవ్వరని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మం�
కాంగ్రెస్ ప్ర భుత్వం అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే రెండు హ త్యలు జరిగాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆ ర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కొల్లాపూర్ ప్రాంతం హత్య లు, రాజకీయాలకు కేరాఫ్గా మారుతు�
పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేశ్రెడ్డికి మద్దతుగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ శుక్రవారం నల్లగొండ జిల్లాలో పర్యటించనున్నారు.
KTR | కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఆరు నెలలైనా నిండకముందే తెలంగాణలో చీకట్లు తెచ్చిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఉత్తర తెలంగాణకే పెద్ద దిక్కుగా ఉన్న �
వరంగల్- ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీఆర్ఎస్ దూసుకెళ్తోంది. ఇప్పటికే ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ప్రచారం జోరందుకోగా అసెంబ్లీ నియోజకవర్గాలకు సమన్వయకర్తలను నియమించ�
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మంగళవారం నల్లగొండకు రానున్నారు. ఉమ్మడి జిల్లా పరిధిలోని నాలుగు నియోజకవర్గాల్లో జరుగనున్న పార్టీ శ్రేణులు, పట్