కంటోన్మెంట్ ప్రజలకు అన్నివిధాలుగా బీఆర్ఎస్ తోడుగా, అండగా ఉంటుందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భరోసా ఇచ్చారు. శనివారం సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలోని మూడో వార్డు బాలంరాయి �
ఒకరేమో దేవుళ్లపై ఒట్లు వేసి ఇచ్చిన హామీలు అమలు చేయకుండా కాలం గడుపుతుంటే.. మరొకరేమో దేవుడి పేరు చెప్పి ఓట్లు అడుగుతున్నారని.. అలాంటి బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ఈ లోక్సభ ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలని బీఆ�
పదేండ్ల కేసీఆర్ పాలనలో నేతన్నకు చేతినిండా పని దొరికింది. పనికి తగ్గట్టు నెలకు 15 వేల నుంచి 20 వేల కూలి గిట్టుబాటైంది. బతుకులకు భరోసా లభించింది. కాంగ్రెస్ వచ్చింది.. కరువు తెచ్చింది. దరిద్రం కాలుమోపగానే మళ్�
‘హైదరాబాద్ నగరం మన అందరికీ అన్నం పెట్టె అమ్మ లాంటింది. ఇక్కడ బీజేపీ వచ్చిందంటే.. హైదరాబాద్ను ఇతర నగరాల మాదిరిగా విషనగరంగా మార్చేస్తుంది. విశ్వనగరంగా ఉన్న హైదరాబాద్ కావాలా..విష నగరంగా మార్చే బీజేపీ కావ�
‘బీఆర్ఎస్కు 10 నుంచి 12 సీట్లు ఇవ్వం డి. మళ్లీ ఆరు నెలల్లోనే రాష్ట్ర రాజకీయాలను కేసీఆర్ శాసించే పరిస్థితి వస్తుంది’ అని ప్రజలను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కోరారు.
మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలో శనివారం నిర్వహించే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రోడ్షోలకు పార్టీ శ్రేణులు అన్ని ఏర్పాట్లు చేశారు. మల్కాజిగిరి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మార�
ప్రజల కష్టాలకు కారణమైన బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ఈ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని, అటు బడే భాయ్ మోదీ.. ఇటు చోటా భాయ్ రేవంత్రెడ్డికి బుద్ధి చెప్పేందుకు ఇదే సరైన సమయమని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్
కాంగ్రెస్ ప్రభుత్వంలో వచ్చిన కరెంట్, తాగునీటి కష్టాలు పోవాలంటే.. బీఆర్ఎస్ అభ్యర్థులు గెలవాలని, ఈ పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీకి 10-12 సీట్లు అప్పజెప్పితే.. సంవత్సరంలో కేసీఆర్ మళ్లీ రాష్ట్ర రాజకీయాలన�
భారత ఎన్నికల సంఘం బీజేపీ కనుసన్నల్లో పనిచేస్తున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు మండిపడ్డారు. ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్షాలు మత వైషమ్యాలు రెచ్చగొట్టేవ�
తరువాత హైదరాబాద్ను కేంద్రపాలిత ప్రాంతంగా మార్చాలని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం భావిస్తున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు సంచలన ఆరోపణలు చేశారు.
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై జాతీయ, రాష్ట్ర నాయకులు ఇష్టమొచ్చినట్టు విమర్శలు చేస్తున్నా కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవడం లేదంటూ బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఎం శ్రీనివాస్రెడ్డి దాఖలు చేసి�
లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా జీహెచ్ఎంసీ పరిధిలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గురువారం నుంచి రోడ్షోలు నిర్వహించనున్నారు. మే 2 నుంచి 7వ తేదీ సాయంత్రం వరకు నిర్వహించనున్న ఈ రోడ్షోల్ల�