‘కేసీఆర్ పదేండ్ల పాలనలో జరిగిన అభివృద్ధి.. రేవంత్రెడ్డి వంద రోజుల అబద్ధపు పాలన..కండ్ల ముందే ఉన్నది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు సీఎం రేవంత్రెడ్డి మోసం పార్ట్- 1 సినిమా చూపించి.. గద్దెనెక్కారు.
‘బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు చీకటి దోస్తులు. బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ను గెలిపించేందుకు కరీంనగర్లో కాంగ్రెస్ పార్టీ డమ్మీ అభ్యర్థిని నిలబెట్టింది. బండి మత రాజకీయాలు తప్ప అభివృద్ధి మాట ఎత్తడు’ అని బ�
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై మంత్రి కొండాసురేఖ వ్యాఖ్యలపై ఈసీ చర్యలు తీసుకోవా లని బీఆర్ఎస్ అధికార ప్రతినిధి దాసో జు శ్రవణ్ ఫిర్యాదుపై విచారణ జరుగుతున్నదని కేంద్ర ఎన్నికల సంఘం హైకో�
‘బీఆర్ఎస్కు ప్రజల్లో ఆదరణ ఉన్నది. అందరూ మనవైపే ఉన్నరు. పార్లమెంట్ ఎన్నికల్లో విజయావకాశాలు మనకే ఉన్నయి.’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. గడపగడపకూ వెళ్లి
KCR | ‘కేసీఆర్' అన్న పదమే సంచలనం. ఆయన మాటే చెరపలేని శాసనం. ఆయన ఇంటర్వ్యూ అంటే.. రికార్డుల మోతే. మంగళవారం టీవీ9కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కేసీఆర్ తన రికార్డును తానే బద్ధలు కొట్టారు.
గత ఎన్నికల్లో కాంగ్రెస్ను నమ్మి మోసపోయిన ప్రజలు మరోసారి ఆ తప్పు చేయవద్దని, తెలంగాణ కోసం కొట్లాడే కేసీఆర్కు అండగా నిలువాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు కోరారు.
నడిగ డ్డ పౌరుషాన్ని మరోసారి చాటాల్సిన అవసరం వచ్చిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. జోగుళాంబ గద్వాలకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు, ఎ మ్మెల్సీ మొండివారని.. వారు అనుకుంటే ఏదైనా సాధిస్�
అలంపూర్ పట్టణంలో ని జోగుళాంబ, cఆలయాల ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మంగళవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అర్చకు లు, ఈవో పురేందర్కుమార్, పాలకమండలి కమి టీ చైర్మన్ చిన్న కృష్ణయ్యనాయుడు
భవిష్యత్ మనదే. భయం వద్దు. కష్టకాలంలో నావెంట నిలిచిన మీకు ఎప్పుడూ అండగా ఉంటా. రెట్టింపు ఉత్సాహంతో పనిచేద్దాం. సమష్టిగా కష్టపడితే కరీనంగర్లో విజయం మనదే. పార్లమెంటు ఎన్నికల్లో కరీంనగర్ గడ్డపై గులాబీ జెం�
నాగర్కర్నూల్ పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా అలంపూర్ చౌరస్తాలోని ఏజీఆర్ ఫంక్షన్ హాల్లో మంగళవారం నాగర్కర్నూల్ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్ర�
కపటనీతికి మారుపేరు కాంగ్రెస్ అని, అన్ని వర్గాలను మోసం చేసిన చరిత్ర కాంగ్రెస్ది అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు ఆరోపించారు. ముఖ్యంగా యువతకు అరచేతిలో వైకుంఠం చూపించి తెలంగాణలో అధ
కల్వకుర్తి నియోజకవర్గ బీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశాన్ని శనివారం నిర్వహిస్తున్నామని, అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శుక్రవారం పెద్దపల్లి జిల్లా కేంద్రానికి రానున్నారు. పెద్దపల్లి పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ ఉదయం 10.30 గంటలకు నామినేషన్ వేసిన అనంతరం 11 గంటల�
అరచేతిలో స్వర్గాన్ని చూపించి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని, ఇచ్చిన హామీలు నెరవేర్చలేదన్న కోపంతో ఉన్న ప్రజలు పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు ద్వారా ఆ పార్టీకి తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్�