పార్లమెంట్ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేసి గంపుమేస్త్రికి గుణపాఠం చెబుదామని బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. శుక్రవారం బొంగుళూరు సమీపంలోని ప్రమిదగార్డెన్లో జరిగిన బీఆర్�
పార్లమెంట్ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేసి గుంపు మేస్త్రీకి గుణపాఠం చెబుదామని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఇబ్రహీంపట్నం మండలం బొంగుళూరు గ్రామ సమీపంలో శుక్రవారం జరిగిన ప�
KTR | ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లై డిటెక్టర్ పరీక్షలకు సిద్దమా? అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ చేశారు.
KTR | 2014 నుంచి పదేండ్లు అధికారం ఇచ్చిన తెలంగాణ ప్రజలకు రుణ పడి ఉంటాం అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పారు. ఇప్పుడు ప్రజలు అప్పగించిన ప్రతిపక్ష పార్టీ పాత్రలోనూ రాణిస్తాం అని టీవీ9 లైవ్ షోలో కేట�
ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ తమ వ్యూహాలకు పదును పెడుతున్నది. భువనగిరి పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఇబ్రహీంపట్నానికి చెందిన క్యామ మల్లేశ్ను పార్టీ అధిష్ఠానం డిక్లేర్ చేసిన విష�
తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదిన వేడుకలను మంగళవారం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ప్రజలు ఘనంగా జరుపుకొన్నారు. శ్రీ క్రోధి నామ సంవత్సర వేడుకల్లో భాగంగా ఆలయాల్లో అభిషేకాలు ప్రత్యేక పూజలతోపాటు పంచాంగ శ్రవణాలు,
క్రోధి నామ సంవత్సరంలో కుజుడు అధిపతిగా ఉండటం వల్ల వాహన, అగ్ని ప్రమాదాలు ఎక్కువగా జరుగుతాయని, ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటాయని, వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని, నదులన్నీ బాగా ప్రవహస్తాయని, తద్వారా పాడి పంటలు మంచ�
అత్యంత కీలకమైన మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గాన్ని చేజిక్కించుకోవడమే లక్ష్యంగా బీఆర్ఎస్ అడుగులు వేస్తున్నది. మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాల్లో గెలుపొందిన ధీమాతో వ్యూహాల�
BRS Working President KTR | కాళేశ్వరం ప్రాజక్టుపై ఎన్ని అసత్య ప్రచారాలు చేసినా దాని ప్రయోజనాలు మాత్రం ప్రజలముందు కనిపిస్తున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.
ఒక పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు, ఎంపీలను తమ పార్టీలో చేర్చుకోవడంలో కాంగ్రెస్, బీజేపీ దొందూదొందేనని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఎద్దేవా చేశారు.