‘కాంగ్రెస్ గ్యారెంటీలన్నీ గారడీలేనని, పరిపాలన అంటే పాన్డ బ్బా నడపడం కాదు.. ముందుచూపుతో ఆలోచిస్తూ ప్రజల సంక్షేమాన్ని కాంక్షిస్తూ, ఇచ్చిన హామీలను అమ లు చేస్తూ, అభివృద్ధిలో రాష్టాన్ని ముందుకు తీసుకెళ్లడ
KTR | హైదరాబాద్ను కేంద్ర పాలిత ప్రాంతం (యుటీ) చేసి నగరాన్ని లూటీ చేయాలని బీజేపీ కుట్రలు చేస్తున్నదని, దీన్ని అడ్డుకోవాలంటే పార్లమెంట్లో బీఆర్ఎస్ ఉండాలని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వక�
అచ్చంపేటలో బుధవారం నిర్వహించే రోడ్ షోకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరవుతున్నారని.. ప్రజలు, ప్రజాప్రతినిధులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బీఆర్ఎస్ పార్టీ
ఖైరతాబాద్ నియోజకవర్గ పరిధిలో మంగళవారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రోడ్ షో ఉంటుందని బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి మన్నె గోవర్ధన్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు.
పదేండ్లలో హైదరాబాద్ అభివృద్ధికి ఒక్క రూపాయి కూడా ఇవ్వని ప్రధాని నరేంద్ర మోదీకి ఈ పార్లమెంటు ఎన్నికల్లో నగర ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. 2014ల
అదానీ, అంబానీలకు నరేంద్రమోదీ రూ.14.50 లక్షల కోట్లు రుణమాఫీ చేశారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ఇది తప్పని రుజువు చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని కేంద్రమంత్రి కిషన్ర�
‘పదేళ్ల నిజం కేసీఆర్ పాలన. పదేళ్ల విషం నరేంద్ర మోడీ పాలన. 150 రోజుల అబద్ధం రేవంత్ రెడ్డి పాలన. ఈ మూడింటి మధ్యనే ఈ ఎన్నికలు జరుగుతున్నయి. గులాబీ జెండానే మన తెలంగాణకు శ్రీరామ రక్ష’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్
హైదరాబాద్..కేటీఆర్కు మధ్య విడదీయరాని బంధం పెనవేసుకున్నది. ఇక్కడి ప్రజలు కేటీఆర్ను తమ ఇంట్లో వ్యక్తిగా స్వీకరించారు. ఒక్క క్లిక్తో సోషల్ మీడియాలో కేటీఆర్ ప్రజల సమస్యలను పరిష్కరించేవారు. ఎంతో మంది �
హైదరాబాద్ను కేంద్ర పాలిత ప్రాంతంగా (యూటీ) చేసి నగరాన్ని లూటీ చేయాలని బీజేపీ కుట్ర చేస్తున్నదని, దీనిని అడ్డుకోవాలంటే పార్లమెంటులో బీఆర్ఎస్ ఉండాలని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలో కేటీఆర్ సమావేశాలు, రోడ్షోలతో బీఆర్ఎస్ శ్రేణుల్లో నూతన ఉత్సాహం నెలకొంది. దీంతో మల్కాజిగిరి లోక్ సభలో గూలాబీ జెండా ఎగురుతుందన్న ధీమాతో బీఆర్ఎస్ శ్రేణులు ఉన్నారు.