మహారాష్ట్రలో తెలుగు ప్రజలు పాల లో చక్కెర మాదిరిగా మమేకం అయ్యారని, తమ సంస్కృతిని కాపాడుకుంటూనే మహారాష్ట్ర అభివృద్ధిలో భాగం అయ్యారని బీఆర్ఎస్ పార్టీ కొంకణ విభాగ సమన్వయకర్త ప్రొఫెసర్ విజయ్ మొహితె తెల
వచ్చేనెల చివరలో సీఎం కేసీఆర్ చేతుల మీదుగా పోడు పట్టాలు పంపిణీ చేయిస్తామని ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు అన్నారు. మంగళవారం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడా�
సీఎం కేసీఆర్ పాలనలో హెల్త్సిటీగా రూపుదిద్దుకుంటున్నదని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. జిల్లాకు పలు కొత్త అసిస్టెంట్ పోస్టులు నేపథ్యంలో బుధవారం క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చ
బీఆర్ఎస్ పార్టీని మరోసారి దీవించాలని ఎంపీలు, ఎమ్మెల్యేలు ప్రజలను కోరారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలతో తెలంగాణ దేశంలోనే నంబర్ వన్ స్థానంలో నిలిచిందని వారు పేర్కొన్నారు. బీఆర్ఎస్ మరోసారి అధికారంలోకి
నగరానికి మంత్రి కేటీఆర్ వస్తున్న సందర్భంగా శుక్రవారం నిర్వహించే భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని వర్ధన్నపేట ఎమ్మెల్యే, బీఆర్ఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు అరూరి రమేశ్ పిలుపునిచ్చారు. బుధవారం హంటర�
కాజీపేట పట్టణంలోని సెయింట్ గ్యాబ్రియల్ పాఠశాల మైదానంలో ఈ నెల 5న యాభై వేల మంది బీఆర్ఎస్ కార్యకర్తలతో నిర్వహించే భారీ బహిరంగ సభకు మంత్రి కేటీఆర్ హాజరు కానున్నట్లు ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భ�
రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమంపై ప్రతీ ఇంట్లో చర్చ జరపాలని ఆర్మూర్ ఎమ్మెల్యే, పీయూసీ చైర్మన్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్రెడ్డి నాయకులు, కార్యకర్తలకు దిశ
పదో తరగతి పరీక్ష పేపర్ లీకేజీలో నిందితుడైన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్పై బీఆర్ఎస్ శ్రేణులు భగ్గమన్నారు. బండి సంజయ్ దిష్టిబొమ్మలను బీఆర్ఎస్ నాయకులు దహనం చేశారు.
ఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాలు సంబురం గా సాగుతున్నాయి. కార్యకర్తలు కుటుంబ సభ్యులతో పెద్ద ఎత్తున హాజరవుతున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ ఇన్చార్జీలు, నేతలు హాజరై కార్యకర్తలను ఆత్మీయంగా ప�
వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా కార్పొరేటర్లు, బీఆర్ఎస్ శ్రేణులు పని చేయాలని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ సూచించారు. వరంగల్ 28వ డివిజన్లోని ఎల్లమ్మబజార్, దూదేకులవాడ
అద్భుతమైన సంక్షేమ పథకాలతో తెలంగాణ రాష్ర్టాన్ని భారత దేశానికి తలమానికంగా సీఎం కేసీఆర్ అభివృద్ధి చేశారని బీఆర్ఎస్ పార్టీ హైదరాబాద్ జిల్లా ఇన్చార్జి దాసోజు శ్రవణ్ కుమార్ అన్నారు. రాష్ట్ర సంక్షేమ �
పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం నేడు దేశంలో అగ్రగామిగా నిలిచిందని వైరా ఎమ్మెల్యే రాములునాయక్ పేర్కొన్నారు. అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణతో పోటీపడే రాష్ర్టాలే లేవంటే అతిశయోక్తి కాదని స్పష్టం చే�
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భా వం అనంతరం సాధించిన ప్రగతిని ప్రజలకు వివరించాలని ఆత్మీయ సమ్మేళనాల మంచిర్యాల, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాల ఇన్చార్జి, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ ఎమ్మెల్సీ
‘మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో 25 నుంచి జరిగే బీఆర్ఎస్ పార్టీ అత్మీయ సమ్మేళనాలను విజయవంతం చేస్తాం. వీటి నిర్వహణ జిల్లా ఇన్చార్జి పల్లా రాజేశ్వర్రెడ్డి దిశానిర్దేశం మేరకు జిల్లాలో ఏర్పాట్లు చేసుకుం
ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను బీఆర్ఎస్ శ్రేణులు క్షేత్రస్థాయిలో ప్రచారం చేస్తే పార్టీ తిరుగు లేని శక్తిగా ఎదుగుతుందని ఆత్మీయ సమ్మేళనాల జిల్లా ఇన్చార్జి, రోడ్లు, భవనాల కార్పొరేషన్�