Crime news | పపర్తి(Wanaparthi) జిల్లా అమరచింత మండలం ధర్మపురం గ్రామ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు(BRS workers) గోపి, సోమన్న అనే అన్నదమ్ములకు చెందిన రెండు ఆటోలు, స్కూటీలను నిన్న రాత్రి గుర్తు తెలియని దుండగులు దగ్ధం(Vehicles burnt )చేశారు
రాజ్యాంగాన్ని రచించి అన్నివర్గాలకు హక్కులు ప్రసాదించిన అంబేద్కర్ జీవితం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల ఉద్బోధించారు. కోరుట్ల కొత్త బస్టాండ్ సమీపంలోని అం�
నా ప్రాణమున్నంత వరకు ప్రజల పక్షాన నిలబడుతానని మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. నకిరేకల్లో బుధవారం జరిగిన బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో
Marri Janardhan Reddy | ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు అన్ని వేళల్లో అండగా ఉంటానని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి( Marri Janardhan reddy ) తెలిపారు. ప్రజా తీర్పును గౌరవిస్తూ నాగర్ కర్నూల్(Nagarkarnool) ప్రజలకు అన్నివేళల్లో అండగా ఉంటానని
అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ప్రజా తీర్పు ను శిరసావహిస్తున్నామని పెద్దపల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి దాసరి మనోహర్రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
ముగ్గురు బీఆర్ఎస్ కార్యకర్తలపై కాంగ్రెస్ నాయకుడు కత్తితో దాడిచేశాడు. వాట్సాప్ గ్రూప్ నుంచి తమను ఎందుకు తొలగించావని ప్రశ్నించిన పాపానికి ఈ ఘాతుకానికి ఒడిగట్టాడు. విచక్షణారహితంగా కత్తితో పొడవడంతో
బీఆర్ఎస్ కార్యకర్తలపై కాంగ్రెస్ నేతలు దాడి చేసిన ఘటన బుధవారం మహబూబ్నగర్ జిల్లా మిడ్జిల్లో చోటుచేసుకున్నది. కొంతమంది యువకులు పాలమూరు యూనివర్సిటీ విద్యార్థుల (నిరుద్యోగులు) ముసుగులో సీఎం కేసీఆర్�
దేశంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో కొట్లాటలు, అశాంతి తప్ప ప్రజలకు పెద్దగా ఒరిగిందేమీ లేదని.. తెలంగాణలో సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలపై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతున్నదని నకిరేకల్ ఎమ్మె�
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో నాగార్జునసాగర్ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థిగా సీఎం కేసీఆర్ నాకు అవకాశం కల్పించారు.. ప్రజలు మరోసారి ఆశీర్వదిస్తే నియోజకవర్గంలో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తానని, రాష్ట్ర
BRS | 2023 అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి బీఆర్ఎస్ అభ్యర్థుల తొలి జాబితాను ఆ పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ ప్రకటించారు. దీంతో బాన్సువాడ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి భారత రాష్ట్ర సమితి అభ్యర్థిగా పోచారం శ్రీ�
ఎల్లారెడ్డి పట్టణంలో పలు అభివృద్ధి పనుల ప్రారం భోత్సవానికి ఈ నెల 14న ఐటీశాఖ మంత్రి కేటీఆర్ రానున్నారని, ఈ సందర్భంగా నిర్వహించనున్న బహిరంగ సభను విజయవంతం చేయాలని ఎమ్మె ల్యే జాజాల సురేందర్.. బీఆర్ఎస్ శ్ర
Minister Koppula | పార్టీకి మూలస్తంభాలైన కార్యకర్తలు బాధ్యతయుతంగా పనిచేసి పార్టీ గెలుపునకు కృషి చేయాలని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ( Minister Koppula ) పేర్కొన్నారు.