‘ఆచరణ సాధ్యంకాని హామీలు ఇచ్చిన్రు. అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నీ గాలికొదిలేసిన్రు. అభివృద్ధిపై ప్రశ్నిస్తే దాడులు చేస్తున్నరు? ఇదేం పాలన’ అంటూ పెద్దపల్లి లోక్సభ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ కాంగ్రెస్�
తనను ఎంపీగా ఆశీర్వదించి గెలిపిస్తే పార్లమెంట్లో ప్రశ్నించే గొంతుకనవుతానని, కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా పోరాడి అభివృద్ధి కోసం నిధులు తీసుకువస్తానని కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినో
పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి హనుమాండ్ల ఝాన్సీరెడి ఆధ్వర్యంలో దేవరుప్పుల, కామారెడ్డిగూడెం, గొల్లపల్లి, ధర్మాపురం, ధర్మగడ్డ తండాల్లోని బీఆర్ఎస్ కార్యకర్తలు ఆదివారం జనగామ జిల్లా �
లోక్సభ ఎన్నికలకు బీఆర్ఎస్ కార్యకర్తలు కంకణబద్దులై ఉండాలని, పార్టీ విజయం కోసం ప్రతిఒక్కరూ కలిసికట్టుగా పని చేయాలని ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, ఎంపీ నామా నాగేశ్వరరావు అన�
అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్య పద్ధతిలో పాలన చేయాలి. కానీ బీఆర్ఎస్ కార్యకర్తల మీద దాడులు చేస్తూ అక్రమ కేసులు పెడుతున్నారని మెదక్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మాద
అసెంబ్లీ ఎన్నికల తర్వాత హుజూర్నగర్ నియోజకవర్గంలో రాజకీయంగా పలు మార్పులు చోటు చేసుకున్నాయి. బీఆర్ఎస్ తరఫున శాసన సభ అభ్యర్థిగా పోటీ చేసిన మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి ఎన్నికల్లో ఓడిపోయారు.
Protest | ఎమ్మెల్సీ కవిత ఇంటిపై ఈడీ దాడులకు నిరసనగా బీఆర్ఎస్ శ్రేణులు నిరసనకు దిగాయి. భారత జాగృతి, బీఆర్ఎస్ పార్టీకి చెందిన నేతలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో కవిత ఇంటి దగ్గరకు చేరుకుని నిరసనలో పాల్గొన్నారు.
బాన్సువాడ నియోజకర్గంలోని అన్ని కులాలు, వర్గాల వారికి బీఆర్ఎస్ హయాంలో కమ్యూనిటీ హాళ్లు, కల్యాణ మండపాలు నిర్మించి ఇచ్చామని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలపై దౌర్జన్యం �
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జన్మదినం సందర్భంగా మున్సిపల్ వైస్ చైర్మన్, బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు ఎంఎస్ నటరాజ్ ఆధ్వర్యంలో అన్ని ప్రభుత్వ పాఠశాలలోని 10వ తరగతి విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లను పంపిణీ
ఫ్లెక్సీ వివాదంలో బీఆర్ఎస్ కార్యకర్తలపై అధికార పార్టీ నాయకులు పోలీసుల ముందే చేయిచేసుకున్నారు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలంలో చోటుచేసుకున్నది.