భవిష్యత్ బీఆర్ఎస్ పార్టీదేనని, కార్యకర్తలు అధైర్య పడొద్దని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. బుధవారం పర్వతగిరిలోని ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకుకు వెళ్లి రుణ మాఫీ వివరాలను అడిగి తెలుసుకున్�
బీఆర్ఎస్ కార్యకర్త, పట్టణ పరిధిలోని రాందాస్ తండాకు చెందిన లక్ష్మణ్ తండ్రి రాములునాయక్ శ నివారం రాత్రి మృతి చెందాడు. ఆదివారం మాజీఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి విష యం తెలుసుకొని మృతుడి కుటుంబాన్న
మున్నేరు వరద ముంపునకు గురైన నిరాశ్రయులను పరామర్శించి భరోసా కల్పించేందుకు ఖమ్మం జిల్లాలో మంగళవారం పర్యటించిన బీఆర్ఎస్ నేతలు, మాజీ మంత్రులపై కాంగ్రెస్ పార్టీ గూండాలు కొందరు దాడులకు దిగారు.
ఓట్ల సమయంలో తాను ఏనాడూ కౌంటింగ్ హాల్లోకి వెళ్లలేదని, అభివృద్ధి చేతగాక, ప్రజలు ఎకడ ప్రశ్నిస్తారో అన్న భయంతోనే ప్రభుత్వ విప్, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్కుమార్ అసెంబ్లీ వేదికగా తనపై తప్పు డు ఆ
యాదగిరిగుట్టలోని తెలంగాణ తల్లి విగ్రహం దగ్గర ఖాళీ ప్రదేశంలో కాంగ్రెస్ నేతల కబ్జాలను అడ్డుకున్న బీఆర్ఎస్ కార్యకర్తలపై పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించారు.
బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, సోషల్మీడియా ఫాలోవర్స్పై పోలీసులు అక్రమ కేసులు పెడుతున్నారని ఆ పార్టీ లీగల్ సెల్ న్యాయవాదులు లలితారెడ్డి, జక్కుల లక్ష్మణ్ ఆరోపించారు. వివిధ అంశాలపై ప్రభుత్వాన్ని ప
పార్టీ కోసం కష్టపడి పని చేసే ప్రతి కార్యకర్తకు బీఆర్ఎస్ ఎప్పుడూ అండగా ఉంటుందని మాజీ మంత్రి, సూర్యాపేట శాసనసభ్యుడు గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. ఇటీవల వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో మరణించిన బీఆర్ఎస
బీఆర్ఎస్ పార్టీని నమ్ముకున్న కార్యకర్తలకు అండగా ఉంటామని మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. మండలంలోని ఇస్మాయిల్పల్లి గ్రామానికి చెందిన రేకల పాపయ్య ఇటీవల ప్రమాద బారిన పడి మృతి చెందాడు. ఆయనకు బ�
బీఆర్ఎస్ కార్మికులకు అండగా నిలుస్తూ, వారి సంక్షేమానికి కృషి చేస్తున్నదని జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. కానీ ప్రస్తుత ప్రభుత్వం కార్మికుల సమస్యలను పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక�
కార్యకర్తలకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కుమార్ స్పష్టం చేశారు. జిల్లా కేంద్రంలోని 32వ వార్డు భీష్మనగర్కి చెందిన మత్స్య కార్మికుడు, బీఆర్ఎస్ కార్యకర్త కొండ్ర విద్యా
అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని, ప్రభుత్వం స్పందించకుంటే వేలాది రైతులు, బీఆర్ఎస్ కార్యకర్తలతో గౌరారం దగ్గర రాజీవ్ రహదారిని ముట్టడిస్తామని ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప�
బీఆర్ఎస్ కార్యకర్తలకు అండగా ఉంటామని చెన్నూరు మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్ స్పష్టం చేశారు. భీమారానికి చెందిన సోషల్ మీడియా వారియర్, యువ నాయకుడు దాసరి మణిదీపక్ కొన్ని రోజ�
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేపట్టిన బస్సుయాత్ర, రోడ్షోలో పాల్గొనేందుకు ఆదివారం రాయపర్తి మండలంలోని అన్ని గ్రామాల నుంచి పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివెళ్లారు. 39 గ్రామాల నుంచి భారీగా నాయకులు, ప్రజాప్
రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన బస్సుయాత్రకు బుధవారం తెలంగాణ భవన్ నుంచి గులాబీ దళపతి కేసీఆర్ శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా భవన్లో ఆయనకు మహిళలు బొట్టుపెట్టి.. మంగళహారతులిచ్చారు. జై తెలంగాణ..