తెలంగాణ పదాన్నే అసెంబ్లీలో పలకూడదని హుకుం జారీ చేసిన చంద్రబాబు ఇప్పుడు మళ్లీ మరో రూపంలో తెలంగాణలో అడుగుపెట్టాలని చూస్తున్నారని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘తెలంగాణ ఇప్పుడు మళ్లోసారి వలసవాద కుట్రల�
సంక్షేమ పథకాలు అర్హులందరికీ అమలు చేయకపోతే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పెద్దఎత్తున ప్రజా ఉద్యమాలు చేడపతామని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు అన్నారు. మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్హాల్లో సోమవారం జర�
కాంగ్రెస్ ప్రభుత్వం అనుకున్నది ఒకటి గ్రామాల్లో జరుగుతున్నది మరొకటి. ప్రభుత్వ పనితీరుపై గ్రామసభలో నిరసనల హోరు కొనసాగుతున్నది. రెండోరోజూ బుధవారం ఉమ్మడి మెదక్ జిల్లాలో నిర్వహించిన గ్రామసభల్లో ప్రభుత్
నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డితో బీఆర్ఎస్ నేతలపై కాంగ్రెస్ గూండాలు దాడి చేశారు. మున్సిపల్ చాంబర్ బయట కూర్చున్న కంచర్లపై మంగళవారం ఒక్కసారిగా తీవ్రమైన పదజాలంతో దూషిస్తూ దూసుకొచ్చిన �
ఉమ్మడి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కవిత రేపు (ఆదివారం) జిల్లాకు రానున్నారు. ఆమెకు ఘన స్వాగతం పలికేందుకు గులాబీ శ్రేణులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నాయి.
అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని పూర్తిగా గాలికొదిలేసిందని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. మండలంలోని ఇల్లందలో నిధుల లేమితో మధ్యలో నిలిచిపోయిన గౌ
రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోందని బీఆర్ఎస్ నేతలు విమర్శించారు. ప్రజాపాలన పేరు చెప్పుకుంటున్న కాంగ్రెస్ పాలకులు.. కర్షకులపై కక్షసాధింపు రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.
బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి.. భారత రాజ్యాంగ నిర్మాత.. భారతరత్న డాక్టర్ బాబా సాహెబ్ అంబేదర్ వర్ధంతి రోజునే ఆయనను కాంగ్రెస్ సర్కార్ ఘోరంగా అవమానించింది.
నిత్యం ప్రజలతో మమేకమై పార్టీని గ్రామ, మండల, జిల్లాస్థాయి వరకు మరింత బలోపేతం చేసేందుకు కృషి చేయాలని బీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు పిలుపునిచ్చారు. మణుగూరులో బుధవారం నిర్వహించిన స�
అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల ను అమలు చేసే వరకు వదిలిపెట్టే ప్రసక్తే లే దని బీఆర్ఎస్వీ జిల్లా కోఆర్డినేటర్ కుర్వ పల్ల య్య స్పష్టం చేశారు. శనివారం పట్టణంలో నిర్వహించిన బీఆర్ఎ�
నాచారంలోని ఎస్టీపీని ఆదివారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి పరిశీలించనున్నారు. ఈ మేరకు పార్టీ కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు, డివిజన్ల నాయకులు, కా�
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కార్యకర్తలకు అండగా ఉంటున్నారని ఆ పార్టీ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్రెడ్డి అన్నా రు. బుధవారం సిద్దిపేట జిల్లా కుకునూరుపల్లి మండలంలోని మేదినిపూర్లో ఇటీవల
కాంగ్రెస్ సర్కారు రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ అని చెప్పి కొందరికే మాఫీ చేసి మొండిచేయి చూపించిందని బీఆర్ఎస్ జిల్లా నాయకుడు బాసు హన్మంతునాయుడు అన్నారు. శనివారం మండల కేంద్రంలో బీఆర్ఎస్ నేత శేఖర్ ఆధ్వర
బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలకు మనోధైర్యాన్ని ఇవ్వాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ పార్టీ నేతలకు సూచించారు. సోమవారం హైదరాబాద్లో బీఆర్ఎస్ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎ