ప్రతి కార్యకర్తకూ బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని బీఆర్ఎస్ పార్టీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు, మాజీ విప్ బాల్క సుమన్ పేర్కొన్నారు. భీమారం మండలంలోని ఎస్టీ కాలనీకి చెందిన బీఆర్ఎస్ కార్యకర్త బానోత
బీఆర్ఎస్ కార్యకర్తలు అధైర్య పడకుండా ముందుకు సాగాలని, వారికి తనతో పాటు పార్టీ అండగా ఉంటుందని మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు అన్నారు. దండేపల్లి మండలంలోని గూడెం, నంబాల, వెల్గనూర్, కాసిపేట, కొండాప�
బీఆర్ఎస్ కార్యకర్తలు ప్రమాదవశాత్తు మృతి చెందగా.. బాధిత కుటుంబ సభ్యులకు మాజీ ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ ఆయన నివాసంలో గురువారం పార్టీ ప్రమాద బీమా చెక్కులను పంపిణీ చేశారు. కామారెడ్డి నియోజకవర్గంలో మాచ�
మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి సోదరుడు ఆల శశివర్ధన్రెడ్డి ఈ నెల 4వ తేదీన గుండెపోటుతో మృతి చెందాడు. ఆదివారం ఏకాదశ దినకర్మ కార్యక్రమాన్ని అన్నాసాగర్లో నిర్వహించగా.. మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ
బీఆర్ఎస్ కార్యకర్తలు అధైర్యపడద్దని, ఏ ఆపద వచ్చిన మీకు అండగా ఉంటానని అంటూ జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ భరోసా ఇచ్చారు. ప్రజా సమస్యలపై పోరాడుతూనే ప్రభుత్వ పథకాలను ప్రజలందరికీ చేర్చాలని ఉద�
రాబోయే లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపే లక్ష్యంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు పని చేయాలని కరీంనగర్ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ పిలుపునిచ్చారు. గురువారం మానకొండూర్ మండల కేంద్రంలోని బీఆర�
‘గెలిచినప్పుడు పొంగిపోలేదు. ఓడినపుపడు కుంగిపోను. ప్రజాతీర్పునకు శిరసావహిస్త్త. అధికారం ఉన్నా.. లేకున్నా ధర్మపురి ప్రజల కోసమే నా తపన’ అంటూ మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ భావోద్వేగానికి గురయ్యారు.
Vinod Kumar | బీఆర్ఎస్ అధినేత కేసీఆర్(KCR) జనరంజకంగా పాలన సాగించినప్పటికీ కొద్ది తేడాతో ఓడిపోయామని, ప్రజా క్షేత్రంలోకి వెళ్లి స్థానిక సంస్థలు, పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ సత్తా చాటుతూ ముందుకు సాగుదామ�
MLA Bandari Lakshmareddy | ఉప్పల్ నియోజకవర్గంలో తన గెలుపునకు విశేషంగా కృషి చేసిన బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలకు అండగా ఉంటానని ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి( MLA Bandari Lakshmareddy ) అన్నారు.
ప్రతిపక్షహోదాలో ప్రజల సమస్యల పరిష్కారం కోసం ప్రతి బీఆర్ఎస్ కార్యకర్త కృషిచేయాలని పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి అన్నారు. శుక్రవారం కులకచర్ల మండల పరిధిలోని పుట్టపహాడ్ గ్రామంలో గురుదత్త �
ఎవరూ బాధపడొద్దు... ధైర్యంగా ఉండాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు అన్నారు. గురువారం బీఆర్ఎస్ కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, వివిధ వర్గాల ప్రజలతో క్యాంపు కార్యాలయం సందడిగా మారింది