కేంద్ర ప్రభుత్వం మరోసారి సామాన్యులపై మోయలేని భారాన్ని మోపింది. మరో సారి గ్యాస్ సిలిండర్ ధరను రూ.50 పెంచింది. దీంతో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాపై నెలకు రూ. 2.25 కోట్ల అదనపు భారం పడుతుంది.
కేంద్ర ప్రభుత్వం తరచూ గ్యాస్ ధర పెంచుతూ సామాన్యుల నడ్డి విరుస్తున్నదని ఎంపీపీ చిలుక రవీందర్, మున్సిపల్ చైర్పర్సన్ గుర్రం నీరజ, మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డం చుక్కారెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ మా�
బీఆర్ఎస్ కార్యకర్తలపై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అనుచరులు దాడి చేశారు. ఈ ఘటన ఆదివారం హనుమకొండ జిల్లా కమలాపూర్-పంగిడిపల్లి గ్రామాల మధ్య చోటుచేసుకున్నది.
ఖమ్మంలో బీఆర్ఎస్ తొలి బహిరంగ సభకు హాజరయ్యేందుకు ‘మేము సైతం..’ అంటూ ఒకరోజు ముందే వారు పాదయాత్రగా బయలుదేరారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం సులానగర్ గ్రామానికి చెందిన ఇల్లెందు ఎమ్మెల్య�
తెలంగాణ ప్రభుత్వం పేదలు కంటిచూపు విషయంలో బాధపడొద్దని చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని రైతువేదికలో కంట
దేశంలో రైతు ప్రభుత్వాన్ని స్థాపించి అన్నదాతలంతా సుఖసంతోషాలతో ఉండేలా చేయడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుకు సాగుతున్నారని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ పేర్కొ
ఢిల్లీలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయ ఆవిష్కరణ విమానయాన సంస్థలకు వరంగా మారింది. యాగం, పార్టీ కార్యాలయ ప్రారంభ కార్యక్రమంతోపాటు సీఎం కేసీఆర్ను కలిసి మద్దతు ప్రకటించేందుకు వివిధ రాష్ర్టాల నుంచి నాయకులు ప