రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమంపై ప్రతీ ఇంట్లో చర్చ జరపాలని ఆర్మూర్ ఎమ్మెల్యే, పీయూసీ చైర్మన్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్రెడ్డి నాయకులు, కార్యకర్తలకు దిశ
పదో తరగతి పరీక్ష పేపర్ లీకేజీలో నిందితుడైన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్పై బీఆర్ఎస్ శ్రేణులు భగ్గమన్నారు. బండి సంజయ్ దిష్టిబొమ్మలను బీఆర్ఎస్ నాయకులు దహనం చేశారు.
ఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాలు సంబురం గా సాగుతున్నాయి. కార్యకర్తలు కుటుంబ సభ్యులతో పెద్ద ఎత్తున హాజరవుతున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ ఇన్చార్జీలు, నేతలు హాజరై కార్యకర్తలను ఆత్మీయంగా ప�
వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా కార్పొరేటర్లు, బీఆర్ఎస్ శ్రేణులు పని చేయాలని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ సూచించారు. వరంగల్ 28వ డివిజన్లోని ఎల్లమ్మబజార్, దూదేకులవాడ
అద్భుతమైన సంక్షేమ పథకాలతో తెలంగాణ రాష్ర్టాన్ని భారత దేశానికి తలమానికంగా సీఎం కేసీఆర్ అభివృద్ధి చేశారని బీఆర్ఎస్ పార్టీ హైదరాబాద్ జిల్లా ఇన్చార్జి దాసోజు శ్రవణ్ కుమార్ అన్నారు. రాష్ట్ర సంక్షేమ �
పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం నేడు దేశంలో అగ్రగామిగా నిలిచిందని వైరా ఎమ్మెల్యే రాములునాయక్ పేర్కొన్నారు. అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణతో పోటీపడే రాష్ర్టాలే లేవంటే అతిశయోక్తి కాదని స్పష్టం చే�
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భా వం అనంతరం సాధించిన ప్రగతిని ప్రజలకు వివరించాలని ఆత్మీయ సమ్మేళనాల మంచిర్యాల, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాల ఇన్చార్జి, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ ఎమ్మెల్సీ
‘మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో 25 నుంచి జరిగే బీఆర్ఎస్ పార్టీ అత్మీయ సమ్మేళనాలను విజయవంతం చేస్తాం. వీటి నిర్వహణ జిల్లా ఇన్చార్జి పల్లా రాజేశ్వర్రెడ్డి దిశానిర్దేశం మేరకు జిల్లాలో ఏర్పాట్లు చేసుకుం
ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను బీఆర్ఎస్ శ్రేణులు క్షేత్రస్థాయిలో ప్రచారం చేస్తే పార్టీ తిరుగు లేని శక్తిగా ఎదుగుతుందని ఆత్మీయ సమ్మేళనాల జిల్లా ఇన్చార్జి, రోడ్లు, భవనాల కార్పొరేషన్�
కేంద్ర ప్రభుత్వం మరోసారి సామాన్యులపై మోయలేని భారాన్ని మోపింది. మరో సారి గ్యాస్ సిలిండర్ ధరను రూ.50 పెంచింది. దీంతో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాపై నెలకు రూ. 2.25 కోట్ల అదనపు భారం పడుతుంది.
కేంద్ర ప్రభుత్వం తరచూ గ్యాస్ ధర పెంచుతూ సామాన్యుల నడ్డి విరుస్తున్నదని ఎంపీపీ చిలుక రవీందర్, మున్సిపల్ చైర్పర్సన్ గుర్రం నీరజ, మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డం చుక్కారెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ మా�
బీఆర్ఎస్ కార్యకర్తలపై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అనుచరులు దాడి చేశారు. ఈ ఘటన ఆదివారం హనుమకొండ జిల్లా కమలాపూర్-పంగిడిపల్లి గ్రామాల మధ్య చోటుచేసుకున్నది.
ఖమ్మంలో బీఆర్ఎస్ తొలి బహిరంగ సభకు హాజరయ్యేందుకు ‘మేము సైతం..’ అంటూ ఒకరోజు ముందే వారు పాదయాత్రగా బయలుదేరారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం సులానగర్ గ్రామానికి చెందిన ఇల్లెందు ఎమ్మెల్య�