Harish Rao | పార్టీ మారనున్నట్లు జరుగుతున్న ప్రచారంపై హరీశ్రావు స్పందించారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతోందని.. అదే రోజున పార్టీ మార్పు వార్తలను ఖండించానన్నారు.
ప్రత్యేక తెలంగాణ, కార్మికుల హక్కుల కోసం పోరాడిన ఉక్కుమనిషి నాయిని నర్సింహారెడ్డి అని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్ అభివర్ణించారు. నాయిని జయంతి సందర్భంగా సోమవారం ఎక్స్ వేదికగా నివాళులర్పించారు. ఈ స�
MLC Kavitha | ప్రపంచ చారిత్రక వారసత్వ సంపద అయిన రామప్ప దేవాలయం సమీపంలో ఓపెన్ కాస్ట్ గనులను ఏర్పాటు చేస్తామంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోబోమని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తేల్చిచెప్పారు.
Dasoju Sravan | తెలంగాణ ఉద్యమానికి ఊపిరిగా, కార్మికుల హక్కుల కోసం నిస్వార్థంగా పోరాడిన ఉక్కుమనిషి, నిరాడంబర ప్రజానేత నాయిని నరసింహారెడ్డి జయంతి సందర్భంగా ఆయన పవిత్ర ఆత్మకు శతకోటి వందనాలు తెలుపుతూ బీఆర్ఎస్ ఎమ్మె
తెలంగాణ ఉద్యమ నాయకుడు, మాజీ మావోయిస్టు కునపురి రాములు ఆశయ సాధకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి అన్నారు. రాములు 11వ వర్ధంతి సందర్భంగా ఆయన స్వగ్రామం దాసిరెడ్డిగూడెంలోని స్మారక �
రమావత్ కనిలాల్ నాయక్ ప్రభుత్వ ఉద్యోగిగా, ప్రజాప్రతినిధిగా ఎనలేని సేవలు చేశారని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. దేవరకొండ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ�
KTR | బాధ పడుకుర్రి.. మహేశ్ను ఇండియాకు రప్పించి.. అన్ని విధాలా ఆదుకొనే బాధ్యత నేను తీసుకుంటా అని అతని కుటుంబ సభ్యులకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హామీ ఇచ్చారు.
Harish Rao | పాకిస్తాన్లో ఉగ్రవాదులను ఏరి వేయడానికి భారత సైన్యం అద్భుతంగా పోరాటం చేస్తోంది అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు ప్రశంసించారు. పహల్గాంలో అమాయకులైన 26 మంది పర్యాటకులను ఉగ్రవాదులు కా�
కీర్తిశేషులు రాయల శేషగిరిరావు విగ్రహావిష్కరణకు వచ్చిన బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఆధ్వర్యంలో ఘనస్వాగతం పలికారు. హెలీప్యా�
ఉమ్మడి ఖమ్మం జిల్లాకు ముగ్గురు మంత్రులు ఉండి కూడా ఏ ప్రయోజనం జరిగిందో జిల్లా ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు.
MLC Kavitha | రాష్ట్రంలో నిర్వహించనున్న మిస్ వరల్డ్ పోటీలను వాయిదా వేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విజ్ఞప్తి చేశారు. దేశంలో యుద్ధ వాతావరణలో నెలకొన్న ఈ సమయం�
ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే బండారి రాజిరెడ్డి అనారోగ్యంతో గురువారం హబ్సిగూడలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఆయన మరణవార్త తెలుసుకున్న పలువురు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు హబ్సిగూడలోని న�
MLA Marri Rajashekar Reddy | ప్రజల సౌకర్యం కోసం ప్రభుత్వం కోట్లాది రూపాయలను వెచ్చించి పనులను చేపడుతున్నదని, వీటి అమలు విషయంలో ఆయా విభాగాల అధికారులు సమన్వయంతో పని చేయాలని మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి పే�