ప్రజలు మళ్లీ బీఆర్ఎస్ కావాలని కోరుకుంటున్నారని మాజీ మంత్రి సత్యవతిరాథోడ్ అన్నారు. కేసముద్రం, నెల్లికుదురు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాల్లో శుక్రవారం రజతోత్సవ సభ సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర�
కేసీఆర్ పదేళ్ల పాలన స్వర్ణయుగమని, రాష్ట్ర ప్రజల గుండెల్లో ఆయన చిరస్థాయిగా నిలిచారని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. శుక్రవారం నర్సంపేటలో బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభ విజయవంతానికి ముఖ్య న�
KTR | కంచ గచ్చిబౌలి భూ కుంభకోణం కర్త, కర్మ, క్రియ, సూత్రధారి, పాత్రధారి అంతా రేవంత్ రెడ్డినే అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
KTR | అటవీ భూమిని అమ్మడమే తప్పు.. నీది కాని భూమిని అమ్మడం ఇంకా పెద్ద తప్పు అని సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు.
ఈనెల 27న హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు జిల్లానుంచి బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు భారీగా తరలిరావాలని బీఆర్ఎస్ సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు చింతా ప్రభాక
బీఆర్ఎస్ రజతోత్సవ సభతో కాంగ్రెస్ పతనం ఖాయమని, సభను అడ్డుకునేందుకు ఎవరెన్ని కుట్రలు చేసినా ఆగదని పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో ఈ నెల 27న నిర్వహించనున్న గ�
ఈనెల 27న వరంగల్లో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ బహిరంగ సభకు జనగామ నియోజకవర్గం నుంచి భారీగా జనసమీకరణ చేసేందుకు స్థానిక ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి ప్రత్యేకంగా దృష్టిసారించారు. దీనికోసం ఆయన చేర్యాల ప్�
రజతోత్సవ సభకు పండుగలా తరలిరావాలని, ఆ ప్రభంజనాన్ని చూసి సీఎం రేవంత్ రెడ్డి లాగు తడిసిపోవాలని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. బీఆర్ఎస్ పార్టీ భూపాలపల్లి మండల రూరల్ అధ్యక్షుడు పిన్రెడ్
గుత్తేదారుల మేలు కోసం.. కమీషన్లకు కక్కుర్తి పడి కాంగ్రెస్ సర్కారు ఏదుల రిజర్వాయర్ నుంచి నల్లగొండకు నీటిని తరలించడం సిగ్గుచేటని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి మండిపడ్డారు. గురువా రం ఏదులలో బీ�
కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి వచ్చి 15 నెలలవుతున్నా నేటి వరకు ఒక్క సంక్షేమ పథకం పూర్తి స్థాయిలో అమలు కాని పరిస్థితి ఉందని, దీంతో ప్రజల్లో తీవ్ర వ్యతిరేక వచ్చిందని స్టేషన్ఘన్పూర్ మాజీ ఎమ్మెల్యే తాటిక
ఈనెల 27వ తేదీన బీఆర్ఎస్ తలపెట్టిన రజతోత్సవ సభకు నియోజకవర్గంలోని అన్ని గ్రామాల నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలిరావాలని మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి పిలుపునిచ్చారు.
ఆరు గ్యారెంటీలు, అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వాటి అమలును విస్మరించిందని జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్రావు ఆరోపించారు. గురువారం జహీరాబాద్లోని ఎమ్మెల్యే క్యాంపు క�
కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయడంలో వైఫల్యం చెందిందని డోర్నకల్ మాజీ ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్ విమర్శించారు. గురువారం సీరోలు మండల కేంద్రంలో బీఆర్ఎస్ రజతోత్సవ సభ సన్నాహక సమావేశం నిర్వహ�