MLA Harish Rao | బీఆర్ఎస్ 25 సంవత్సరాల రజతోత్సవ సభ ఎంతో ప్రతిష్టాత్మకమైందని అందుకు ప్రతి కార్యకర్త సమయానికి ప్రాంగణానికి చేరుకొని కేసీఆర్ స్పీచ్ విని జై తెలంగాణ అన్న తర్వాతనే అక్కడి నుండి ఇంటికి చేరుకోవాలన్నారు.
BRS | బీఆర్ఎస్ పార్టీ 25వ వసంతంలో అడుగిడుతున్న సందర్భంగా ఈ నెల 27 న వరంగల్ ఎల్కతుర్తిలో రజతోత్సవ సభ జరుగనున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ‘చలో వరంగల్’ పోస్టర్ను ఎన్నారై బీఆర్ఎస్ యూకే ఆధ్వర్యంలో చారిత్రాత
Ex MLA Rohith Reddy | కాంగ్రెస్ సర్కార్ పాలనపై ప్రజల్లో వ్యతిరేకత తీవ్రస్థాయిలో ఉందన్నారు తాండూరు మాజీ ఎమ్మెల్యే పంజుగుల రోహిత్రెడ్డి . రాష్ట్రంలో ఎక్కడ చూసిన రైతులు, సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నా�
Paddy Grain | ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా వరి ధాన్యంలో తేడా లేకుండా దొడ్డు వడ్లకు సైతం రూ. 500 బోనస్ ఇవ్వాలని మండల పేర్కొన్నారు. ఎన్నికల్లో వరి ధాన్యానికి రూ.500 బోనస్ ఇస్తామని ప్రకటించి, నేడు తీరా అధికారంలోకి వచ్చి�
KTR | తెలంగాణ ప్రజలు రేవంత్ రెడ్డి లాంటి మోసపూరిత నేతను నమ్మిన ఫలితంగా తీవ్రంగా మోసపోయారని, రాష్ట్రానికి చివరికి చేతిలో మిగిలింది చిప్పే అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.
Harish Rao | రాష్ట్రంలో ఎంత స్పీడ్గా కాంగ్రెస్ పార్టీ గెలిచిందో.. అంతే స్పీడ్గా ఓడిపోయిందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు కీలక వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణలో కేసీఆర్ పేరు చేరిపేయడం రేవంత్రెడ్డి తరం కాదని .. సూర్యచంద్రులు ఉన్నంతకాలం, తెలంగాణ పదం వినిపిస్తున్నంతకాలం కేసీఆర్ను ప్రజలు ఎప్పటికీ మరిచిపోరని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే పట్లోళ్ల సబ�
తెలంగాణలో రానున్నది బీఆర్ఎస్ ప్రభుత్వమే అని ఆ పార్టీ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ అన్నారు. శనివారం వికారాబాద్ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బంట్వా�
బీఆర్ఎస్ 25వ వసంతంలో అడుగిడుతున్న సందర్భంగా ఈ ఏడాదంతా సంబురాలు నిర్వహిస్తామని ఆ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. ఈ నెల 27న వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో జరిగే పార్టీ రజతోత్స�
‘బీఆర్ఎస్ రజతోత్సవ కార్యక్రమానికి ప్రతి ఊరు నుంచి కదలిరావాలని, బహిరంగ సభను సక్సెస్ చేయాలని పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి పార్టీ ముఖ్య కార్యకర్తలకు పిలుపునిచ్చారు. వరంగల్ జిల్లా ఎల�
BRS Party | కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలి.. వృద్దులకు, వితంతువులకు, దివ్యాంగులకు ఫించన్లు అందించాలి. కేసీఆర్ పెంచిన ఫించన్ తప్ప సీఎం రేవంత్రెడ్డి ఏమీ పెంచలేదు. ఆయన చల్లగా ఉండి మళ్లీ ముఖ్యమంత్రి కావాలని �
MLA Sabitha | తెలంగాణలో కేసీఆర్ పేరును చేరివేయడం రేవంత్రెడ్డి తరం కాదని.. సూర్యచంద్రులు ఉన్నంతకాలం, తెలంగాణ పదం వినిపిస్తున్నంతకాలం కేసీఆర్ను ప్రజలు ఎప్పటికీ మరిచిపోరని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే పట్ల�
BRS Party | తెలంగాణ ఉద్యమ నేత స్వరాష్ట్ర సాధకుడు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ తలపెట్టిన వరంగల్ సభకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి తెలంగాణ ఆత్మగౌరవాన్ని మరోసారి చాటి చెప్పాల్సిన అవసరం వచ్చిందని నియోజకవర�