తెలంగాణకు బీఆర్ఎస్ శ్రీరామరక్ష అని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. బుధవారం ధూళిమిట్ట మండలంలోని తోర్నాలలో బీఆర్ఎస్ రజతోత్సవ సభ వాల్పోస్టర్లను ఎమ్మెల్యే ఆవిష్కరించారు.
ధూళిమిట్ట మండలంలోని తోర్నాలలో కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కాంగ్రెస్ గ్రామశాఖ అధ్యక్షుడు తుషాలపురం బాలయ్య కాంగ్రెస్కు రాజీనామా చేసి పదిమంది కార్యకర్తలతో కలిసి బుధవారం ఎమ్మెల్యే ప
వరంగల్లో ఈనెల 27వ తేదీన నిర్వహించనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభకు నాయకులు, కార్యకర్తలు, ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి పిలుపునిచ్చారు. మక్తల్ పట్�
EX MLA Kranthi kiran | తెలంగాణ రాష్ట్రం సాధన కోసం టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించిందని, ఎన్నో ఒడిదుడుకులను, కష్టాలను అధిగమించి తెలంగాణ రాష్ట్రాన్ని టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కేసీఆర్ స్వరాష్ట్రాన్ని సాధించారని మాజీ ఎమ�
Farmer Donation | కేసీఆర్ సార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణ రైతులు సల్లగ బతికిండ్రు.. ఇప్పుడు పంటలు ఎండిపోయినయి, బోర్ల నుంచి చుక్క నీరు రావడం లేదు మళ్లీ కేసీఆర్ సార్ రావాలే.. రైతులు బాగుపడాలని రైతు నాగార్జ�
Patolla Karthik Reddy | రానున్న కాలమంతా బీఆర్ఎస్దేనని కేసీఆర్ ఆధ్వర్యంలోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని, బీఆర్ఎస్ రాజేంద్రనగర్ నియోజకవర్గం ఇంచార్జి పటోళ్ల కార్తీక్ రెడ్డి అన్నారు.
Bhoothpur | ఈనెల 27వ తేదీన వరంగల్ జిల్లాలోని ఎల్కతుర్తి గ్రామంలో నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలిరావాలని మండల బిఆర్ఎస్ అధ్యక్షుడు సత్తూర్ బస్వరాజ్ గౌడ్ కోరారు.
MLA Vijayudu | అలంపూర్ నియోజకవర్గంలోని ఎర్రవల్లి మండలం కొండేరు స్టేజి దగ్గర వడ్లు కొనుగోలు కేంద్రాన్ని గురువారం అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు ప్రారంభించారు.
తెలుగుదేశం పాలనలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని డిప్యూటీ స్పీకర్ హోదాలో కేసీఆర్ అనేకసార్లు ఎదిరించారు. ప్రజల సమస్యలపై నిరంతరం వివిధ వర్గాలతో చర్చించేవారు. ఈ నేపథ్యంలో సమైకాంధ్ర పాలన నుంచి తెలంగా�
కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలకు భ్రమలు తొలగిపోయాయని, అందుకే బీఆర్ఎస్ వైపు చూస్తున్నారని మాజీమంత్రి, బాల్కొం డ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పాలనపై విసుగుచెందిన ప్రజలు సీఎంగా మళ�
B Vinod Kumar | హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి శివారులో ఈనెల 27 న నిర్వహించనున్న గులాబీ పార్టీ రజతోత్సవ భారీ బహిరంగ సభకు ప్రజల నుంచి అపూర్వ స్పందన లభిస్తోందని మాజీ ఎంపీ
బోయినపల్లి వినోద్ కుమార్ తెలిపారు. ఎల్కతుర్తి బహ