KCR | ఈ నెల 27న వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో జరుగనున్న బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభపై ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన పార్టీ మహిళా నేతలతో పాటు పలువురు నాయకులతో పార్టీ అధినేత కేసీఆర్ సమావేశమయ్యారు.
ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని డోర్నకల్ మాజీ ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్ పిలుపునిచ్చారు. చిన్నగూడురు, మరిపెడ మండలాలకు చెందిన బీఆర్ఎస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం గురువారం మర
ఈనెల 27న వరంగల్లోని ఎల్కతుర్తిలో నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు నాయకులు, కార్యకర్తలు భారీగా తరలిరావాలని గద్వాల నియోజకవర్గ నేత బాసు హనుమంతు కోరారు. మండలంలోని బోయలగూడెంలో ప్రత్యేక సమావేశాన్ని గురు�
ఈనెల 27న ఎల్కతుర్తిలో జరగనున్న బీఆర్ఎస్ రజతోత్సవ భారీ బహిరంగ సభకు గులాబీ దండు వేలాదిగా తరలివచ్చి కదంతొక్కాలని బీఆర్ఎస్ సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ పిలుపునిచ్చారు. గురువ�
MLA Chinta Prabhakar | కేసీఆర్ బహిరంగ సభతో దేశ రాజకీయాల్లో చర్చ జరుగుతుందన్నారు సంగారెడ్డి జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు, ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ . అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన వాగ్ధానాలు నెరవే�
Jupally Satyanarayana | కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని, పేదలకు సంక్షేమ పథకాలు అందడం లేదన్నారు కూకట్పల్లి కార్పొరేటర్ జూపల్లి సత్యనారాయణ. మరోవైపు నగరంలో కరెంట్ కష్టాలు పెరిగాయని.. తాగునీ�
సిడ్నీ : బీఆర్ఎస్ పార్టీ 25వ వసంతంలో అడుగిడుతున్న సందర్భంగా ఈ నెల 27 న వరంగల్ లోని ఎల్కతుర్తి లో లక్షలాది మంది తో నిర్వహించే రజతోత్సవ సభ "చలో వరంగల్ " పోస్టర్ ను బీఆర్ఎస్ ఆస్ట్రేలియా ఆధ్వర్యంలో చారిత్రాత్మక
KTR | పార్టీ ఫిరాయింపులపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ ఫిరాయింపుల సంస్కృతి తీసుకొచ్చిందే ఇందిరాగాంధీ అని కేటీఆర్ పేర్కొన్నారు.
KTR | తెలంగాణ పోలీసులలోని కొంతమంది రేవంత్ రెడ్డి ప్రైవేట్ సైన్యంలాగా పనిచేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. అలా పని చేస్తున్న పోలీసులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని క�
బీఆర్ఎస్ రజతోత్సవ సభ ‘చలో వరంగల్' పోస్టర్ను బీఆర్ఎస్ యూకే ఆధ్వర్యంలో లండన్ బ్రిడ్జి వద్ద ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎన్ఆర్ఐ బీఆర్ఎస్ యూకే అధ్యక్షుడు నవీన్రెడ్డి మాట్లాడారు.
హనుమకొండ జిల్లాలో ఈ నెల 27న జరుగనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభకు గులాబీ దండు భారీగా తరలిరావాలని మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ ఇన్చార్జి మెచ్చా నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభ విజయవంతం చే