MLA Talasani | జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతి చాలా బాధాకరం అని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ విచారం వ్యక్తం చేశారు.
రానున్నది మన ప్రభుత్వమేనని.. కొత్త, పాత అనే తేడా లేకుండా అందరూ కలిసి కట్టుగా పని చేయాలని కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన సమక్షంలో దుద్యాల మండలంలోని కుదురుమళ్ల గ్రామానిక�
NRI News | జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ హఠాన్మరణంపై బీఆర్ఎస్ పార్టీ దక్షిణాఫ్రికా శాఖ అధ్యక్షుడు గుర్రాల నాగరాజు సంతాపం వ్యక్తం చేశారు. ప్రజాసేవలో ముందున్న మాగంటి గోపీనాథ్ హఠాన్మరణ వార్త తీవ్�
BRS Party | గత సీఎం కేసీఆర్ హయాంలో ముస్లిం నేతలకు అనేక పదవులను ఇచ్చి గౌరవించారని.. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఒక్క ముస్లిం నేతకు పదవి ఇవ్వలేదని బీఆర్ఎస్ యువజన విభాగం నాయకులు విమర్శించారు.
Maganti Gopinath | జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అంత్యక్రియలు ముగిశాయి. జూబ్లీహిల్స్ మహా ప్రస్థానంలో అంత్యక్రియలను ప్రభుత్వ అధికారిక లాంఛనాల మధ్య నిర్వహించారు.
హైదరాబాద్ తెలంగాణ భవన్ వేదికగా కాళేశ్వరం ప్రాజెక్టుపై మాజీ మంత్రి హరీశ్రావు ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో కాంగ్రెస్కు తనదైన శైలిలో చురకలు అంటించారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వా లు బీఆర్ఎస్ పార్టీని అణచివేయాలని చూస్తున్నాయని, పార్టీ నాయకులు, కార్యకర్తలపై పెడుతున్న అక్రమ కేసులకు భయపడేది లేదని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు సిరికొండ ప్రశాంత్ అన్నారు.
కేసీఆర్ హయాంలో ఎంతో ముందుచూపుతో ప్రారంభించిన కోడింగ్ పాఠశాలలో చదివిన అనూష, ఈ రోజు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే 582 మార్కులతో టాపర్గా నిలిచిందని బీఆర్ఎస్ సీనియర్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు
Challa Dharma reddy | బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గృహలక్ష్మి పథకంలో భాగంగా నియోజకవర్గ వ్యాప్తంగా ఎంపికైన లబ్ధిదారులను తీసేసి కాంగ్రెస్ పార్టీ అనుచరులకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయడం ఆ పార్టీ దుశ్చర్యలకు నిదర్శనమని మ�
Sirikonda Prashanth | కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బీఆర్ఎస్ పార్టీని అణచివేయాలని, పార్టీ నాయకులు, కార్యకర్తలపై పెడుతున్న అక్రమ కేసులకు భయపడమని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు సిరికొండ ప్రశాంత్ తేల్చిచెప్పారు.
దిగులు.. తరాలను తరిమిన దిగులును జయించిన గాయాల హృదయాలన్నీ గుమిగూడి సామూహిక గెలుపు గేయాన్ని ఆలపించడం ఎంత చారిత్రక సన్నివేశం? ఓడి.. ఓడి.. పడి.. పడి.. సకల శక్తులతో తలపడి చివరికి నిలబడ్డ వారంతా ఏకమై మన తెలంగాణను గా�