BRS Party | పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మండలంలో జరిగిన అభివృద్ధిపై చర్చించడానికి సిద్ధమైన బీఆర్ఎస్ నాయకులపై కాంగ్రెస్ పార్టీ నాయకులు దాడికి ప్రయత్నించారు. దీంతో ఇరు వర్గాల మ�
బీఆర్ఎస్ కార్యకర్తలు, పార్టీ కార్యాలయం జోలికి వస్తే ఖబడ్దార్ అని ఆ పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు, మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ హెచ్చరించారు. ఆదివారం వరంగల్ నగరంలోని 29వ డివిజన్ రామన్న�
BRS Activist| గ్రామ శాఖ అధ్యక్షుడిగా పని చేస్తున్న బీఆర్ఎస్ కార్యకర్త ప్రేమ్కుమార్ శనివారం అకస్మాత్తుగా మృతి చెందారు. ఆయన మృతి పట్ల సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ సంతాపం వ్యక్తం చేశారు.
KCR | రాష్ట్ర సాధన కోసం ప్రాణార్పణ చేసిన అమరుడు కానిస్టేబుల్ కిష్టయ్య కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి అండగా నిలిచారు. కిష్టయ్య కూతురు వైద్య విద్య కోసం ఆర్థ�
Dasyam Vinay Bhasker | ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు ఈ రాష్ట్ర ప్రజల తరపున కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వెంటాడుతాం.. వేటాడుతామని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ హెచ్చరించారు.
యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలంలోని సింగారం మాజీ ఎంపీటీసీ పారుపల్లి సుమలతాలక్ష్మారెడ్డి సోదరుడి వివాహా వేడుకలు రాజాపేట చల్మెడి ఫంక్షన్ హాల్లో జరిగాయి.
KTR | దశాబ్దాలపాటు దగాపడ్డ తెలంగాణ ప్రజల ఆకాంక్షలే లక్ష్యంగా ప్రత్యేక రాష్ట్ర సాధనకు పునాది వేసిన “తెలంగాణ సింహగర్జన”కు సరిగ్గా 24 ఏళ్లు అవుతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గుర్తు చేశారు.
Karimnagar Simha Garjana | ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 2001 ఏప్రిల్ 27న జలదృశ్యంలో గులాబీ జెండా ఎగురవేసిన కేసీఆర్, ఆ తర్వాత సరిగ్గా 20 రోజులకు, 2001 మే 17న గురువారం రోజున కరీంనగర్లో సింహగర్జన వినిపించారు. ప్రత్యేక రాష్ట్�
KCR Simha Garjana | చారిత్రాత్మక కరీంనగర్ సింహ గర్జనకు నేటికి 24 ఏండ్లు అవుతుంది. నాటి సింహ గర్జన నుండి.. నేటి రజతోత్సవ సభ వరకు టీఆర్ఎస్, బీఆర్ఎస్ది అదే జోష్. కనుచూపు మేర అంతా అంధకారమే.. ఎటుచూసినా ప్రతికూలతలే!
Y Satish Reddy | రాష్ట్రంలోని రేవంత్ రెడ్డి సర్కారు ప్రాధాన్యత ధాన్యపు రాశులా..? లేకపోతే అందాల రాశులా అని బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ వై సతీష్ రెడ్డి ప్రశ్నించారు.
RS Praveen Kumar | రాష్ట్ర రాజధాని హైదరాబాద్లోని మాదాపూర్లో ఒక చిన్న భూమిని కలిగి ఉన్నందుకు అక్కడి ల్యాండ్ మాఫియా దళితుల మీద మారణాయుధాలతో దాడి చేసి నేటికి మూడు రోజులైతున్నది అని బీఆర్ఎస్ సీనియర్ నేత ఆర్ఎస్ ప�