నిజామాబాద్ నగరానికి చెందిన మైనార్టీ నేతలు భారీ సంఖ్యలో సోమవారం బీఆర్ఎస్లో చేరారు. నిజామాబాద్లోని పార్టీ కార్యాలయంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవన్రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు బిగాల గణేశ్ గుప్త�
ఈ నెల 27న వరంగల్ గడ్డపై నిర్వహించనున్న ఓరుగల్లు జన జాతర.. కాంగ్రెస్ పార్టీ దుష్ట పాలనకు పాతర అని ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్రెడ్డి అన్నారు. కేసీఆర్ పాలన దేశానికి దిక్సూచిగా నిలిస్తే కాంగ్రెస్ పాలనల
హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో ఈ నెల 27న నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభకు పార్టీ శ్రేణులు భారీగా తరలివచ్చి విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం పరకాల పట్టణంలోన�
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలనతో ప్రజలు విసుగెత్తిపోయారని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. సోమవారం కూకట్పల్లి క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే కృష్ణారావు సమక్షంలో బాలనగర్ డివి�
MLA Madhavaram Krishna Rao | ఇవాళ కూకట్పల్లి క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సమక్షంలో బాలనగర్ డివిజన్ ఇంద్రనగర్ కాలనీకి చెందిన పుట్టపాక మధు, బాలరాజు, కురుమయ్యతో పాటు 50 మంది కాంగ్రెస్ పార్టీ నేతలు బీఆర్ఎ�
ప్రజాపాలన అంటూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. ప్రజల ఎజెండాను పూర్తిగా అటకెక్కించి, కక్షపూరిత రాజకీయాలపైనే దృష్టిపెట్టింది. ప్రజాసమస్యలపై నిలదీస్తున్న బీఆర్ఎస్ లీడర్లు, మద్దతుదారుల గొంతు నొక్కేందు�
వరంగల్లో ఈ నెల 27న నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేసేందుకు కొల్లాపూర్ నుంచి బీఆర్ఎస్ సైనికులు లక్షలాదిగా తలలి వెళ్దామని మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి కొల్లాపూర్ పట్టణ, బీఆర�
వరంగల్ జిల్లా రాయపర్తి మండలం మైలారంలో సుమారు 200 మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరారు. ఆదివారం జయరాంతండా(ఎస్) గ్రామ పంచాయతీ పరిధిలోని పలు తండాల కాంగ్రెస్ కార్యకర్తలు గులాబీ పార్టీలో �
KCR | తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బీఆర్ఎస్ పార్టీ అధినేత, తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ శ్రీరామ నవమి పర్వదినాన్ని పురస్కరించుకుని శుభాకాంక్షలు తెలిపారు.
వరంగల్లో ఈ నెల 27వ తేదీన జరగబోయే బీఆర్ఎస్ ఆవిర్భావ రజతోత్సవ మహాసభకు ముందుగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అన్ని పంచాయతీలు, వార్డుల్లో పార్టీ జెండాలు ఎగురవేయాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు రేగా కాంత
KCR | బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ, రజతోత్సవ మహాసభ నేపథ్యంలో ఉమ్మడి ఖమ్మం, మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాల ముఖ్య నేతలతో పార్టీ అధినేత కే చంద్రశేఖర్ రావు అధ్యక్షతన సన్నాహక సమావేశం జరిగింది. ఎర్రవెల్లిలో నివాసంలో జర�
Zaheerabad | జహీరాబాద్ నియోజకవర్గంలో బీజేపీకి భారీ షాక్ తగిలింది. బీజేపీకి చెందిన కీలక నేతలు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు.