నిరంతర శ్రామికుడు, ప్రజా సేవకుడు, సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్రావు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు(గురువారం) నిర్మల్ జిల్లాలో పర్యటించనున్నారు. నిర్మల్ నియోజకవర్గంలోని కొత్త కలెక్టరేట్కు వెళ�
త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో మునుగోడు నియోజకవర్గంలో ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి గెలుపు ఏక పక్షమే అని, మూడోసారి కేసీఆర్ హ్యాట్రిక్ సీఎం కావడం ఖాయమని బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు బండ పు�
బీఆర్ఎస్ ప్రభుత్వం గత 10 సంవత్సరాల కాలంగా చేస్తున్న అభివృద్ధికి తెలంగాణ బిడ్డలు బీఆర్ఎస్ను గుండెకు హత్తుకుంటున్నారని, బీఆర్ఎస్ నాయకులను ఇంటి వ్యక్తులుగా ఆప్యాయత పంచుతున్నారని మంత్రి డా.పట్నం మహే
కొడంగల్లో కాంగ్రెస్కు ఓటమి భయం పట్టుకున్నదని, కాబట్టే బీఆర్ఎస్ సర్పంచ్లు, నాయకులను కోనుగోలు చేసేందుకు పన్నాగం పన్నుతున్నారని రాష్ట్ర సమాచార పౌరసంబంధాలు, భూగర్భజల, గనుల శాఖల మంత్రి పట్నం మహేందర్ర
బోథ్ నియోజకవర్గంలో గులాబీదండు ప్రచారాన్ని జోరుగా కొనసాగిస్తున్నది. తొమ్మిదిన్నర ఏండ్లలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలను గడగడపకు వివరిస్తూ తమదైన శైలిలో దూసుకెళ్తున్నారు. శుక్రవారం బోథ్లో జడ్పీటీసీ ఆ�
బీఆర్ఎస్ పార్టీ అమలు చేసిన సంక్షేమ పథకాలతో ప్రజలకు ఎంతో లబ్ధి చేకూరుతున్నదని ఎంపీపీ తుల శ్రీనివాస్ అన్నారు. మండలంలోని నాగపూర్, మందబొగూడ, అందూర్, బీర్లాగొంది గ్రామాల్లో బుధవారం బీఆర్ఎస్ నాయకులు ఇ�
రాష్ట్రంలో ఇంటింటికీ సంక్షేమ ఫలాలు అందించిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని బోథ్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి అనిల్ జాదవ్ అన్నారు. మండలంలోని గోట్కూరి, ఈదుల్లా సవర్గాం, బండల్ నాగపూర్ గ్రామాల్లో డ�
‘రాష్ర్టాభివృద్ధి కోసం నిరంతరం తపించే గొప్ప విజన్ ఉన్న నాయకుడు సీఎం కేసీఆర్. ఆయన సారథ్యంలో తెలంగాణ అన్నిరంగాల్లో దూసుకెళ్తూ దేశానికే ఆదర్శంగా నిలుస్తుంటే కాంగ్రెస్, బీజేపీ నేతల కండ్లు మండుతున్నయి.
నల్లగొండ ప్రజలు అభివృద్ధ్దికి కారకులు ఎవరో...అభివృద్ధ్ది నిరోధకులు ఎవరో గుర్తించి తమ ఓట్లు వేయాలని ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి సూచించారు. నల్లగొండ పట్టణంలోని 20,41,42 వార్డుల్లో గురువారం ఇంటింటి ప్రచారం
మేడ్చల్ నియోజకవర్గ పరిధి గుండ్లపోచంపల్లి సమీపంలో బుధవారం సాయంత్రం 4గంటలకు నిర్వహించే ప్రజా ఆశీర్వాద సభకు సీఎం కేసీఆర్ వస్తున్నందున భారీ ఎత్తున బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు తరలిరావాలని జవహర్నగర్ �
బీఆర్ఎస్ పార్టీ అమలు చేయనున్న ప్రజా సంక్షేమ పథకాలను గురించి వివరిస్తూ సీఎం కేసీఆర్ మ్యానిఫెస్టోను విడుదల చేసిన నేపథ్యంలో ఆదివారం జడ్చర్లలో బీఆర్ఎస్ నాయకులు సంబురాలు జరుపుకొన్నారు.
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో గులాబీ బాస్, సీఎం కేసీఆర్ ప్రకటించిన మ్యానిఫెస్టోతో ప్రతిపక్షాలు గుండెల్లో గుబులు మొదలైందని.. ముచ్చటగా మూడోసారి బీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయమని ఆ పార్టీ శ్రేణులు సంబుర
కాంగ్రెస్ హామీలకు బడ్జెట్టే సరిపోదని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య విమర్శించారు. మరి ప్రభుత్వాన్ని ఎలా నడుపుతారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
బీఆర్ఎస్ పార్టీకి పనిచేయటం మానుకోవాలి. లేదం టే నిన్నూ నీ భార్యను కాల్చి చంపేస్తాం’ అంటూ మహారాష్ట్రలోని రాజకీయ పార్టీలు స్థానిక బీఆర్ఎస్ నేతలపై బెదిరింపులకు దిగుతున్నాయి. ఈ మేరకు బీడ్ జిల్లా గెవరా�