‘ఉద్యమ సమయం నుంచి మీ వెంటే ఉన్నాం.. ఎలాంటి పరిస్థితుల్లోనైనా మీ వెంటే ఉంటూ మీ నాయకత్వంలో ముందుకు వెళ్తాం’.. అని బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్తో ఎఫ్డీసీ మాజీ చైర్మన్ అనిల్ కూర్మాచలం తెలిపారు.
రాజ్యాంగాన్ని రచించి అన్నివర్గాలకు హక్కులు ప్రసాదించిన అంబేద్కర్ జీవితం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల ఉద్బోధించారు. కోరుట్ల కొత్త బస్టాండ్ సమీపంలోని అం�
రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ వర్ధంతిని ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నిర్వహించారు. ఆయన విగ్రహాలు, చిత్రపటాల వద్ద నివాళు లర్పించి, మహోన్నత వ్యక్తి అని సేవలను కొనియాడారు. కరీంనగర్ కోర్టు చౌరస్తాలో బాబా సాహెబ్�
అసెంబ్లీ ఎన్నికల్లో ఆదిలాబాద్ నియోజకవర్గ ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తానని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, తాజా మాజీ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. బుధవారం ఆదిలాబాద్లోని బీఆర్ఎస్ కార్యాలయంలో ఏర్�
ప్రజలకు అందుబాటులో ఉం టానని మహేశ్వరం ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి తెలిపారు. ఎమ్మెల్యేగా విజయం సాధించడంతో బుధవారం పలు వురు నాయకులు ఆమెను కలిసి పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
NRI | మేమంతా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్(KCR) వెంటే ఉంటామని ఎన్నారై(NRI) బీఆర్ఎస్ నాయకులు స్పష్టం చేశారు. తెలంగాణ ఎన్నికల ఫలితాల తరువాత వివిధ దేశాలకు చెందిన ఎన్నారై బీఆర్ఎస్ నాయకులు బుధవారం ఎర్రవెల్లిలోని ఫ�
MLA Lasya Nanditha | సికింద్రాబాద్ కంటోన్మెంట్(Cantonment) నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా లాస్యనందిత(Lasya Nanditha) విజయం సాధించడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. ఆమెకు అన్ని వర్గాల ప్రజలు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మంగళవ�
నియోజకవర్గంలో ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తామని, మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ అన్నారు. సోమవారం బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో పార్టీ నాయకులతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు.
బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ప్రజల్లోనే ఉంటూ వారికి ఎల్లవేలలా అండగా నిలువాలని మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు సూచించారు. సోమవారం పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన పార్టీ ప�
అసెంబ్లీ ఎన్నికల్లో బోథ్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయం సాధించింది. ఎమ్మెల్యేగా జాదవ్ అనిల్ భారీ మెజార్టీతో గెలుపొందడంపై మండలంలోని బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పటాకలు కాల్చి మిఠాయి
బాల్కొండ ఎమ్మెల్యేగా వేముల ప్రశాంత్రెడ్డి మూడోసారి గెలుపొందడంతో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆయన స్వగ్రామం వేల్పూర్లో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పటాకులు కాలుస్తూ స్వీట్లు తినిపించుకున్నారు.
BRS Leaders | కేసీఆర్ (KCR) మూడోసారి ముఖ్యమంత్రి కావాలని బీఆర్ఎస్ నాయకులు పూజలు చేశారు. సికింద్రాబాద్లోని చిలకలగూడ కట్టమైసమ్మ, పోచమ్మ ఆలయంలో 101 కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక పూజలు చేశారు.
అసెంబ్లీ ఎన్నికలు గురువారం ప్రశాంతంగా ముగిశాయి. ఈ సందర్భంగా శుక్రవారం ఎమ్మెల్యే కాలె యాదయ్యను ఆయన నివాసంలో బీఆర్ఎస్ నాయకులు కలిసి పార్టీ గెలుపుపై చర్చించారు.
ఉప్పల్ నియోజకవర్గంలోని అన్ని డివిజన్లలో పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. దీంతో అధికారులు సంతృప్తి వ్యక్తం చేశారు. కాప్రా, ఉప్పల్ సర్కిళ్ల పరిధిలో ఉదయం 7 గంటలకు ముందు నుంచే ప్రజలు ఓటు వేయడానికి తరలిరావడం �