పద్దెనిమిదేండ్ల కన్నీటి కథ సుఖాంతమైంది. జైలు పాలై చెదిరిపోయిన బంధం మళ్లీ ఒక్కటైంది. అసలే ఎడారి దేశం.. భాష తెలియని ప్రాంతంలో చేయని నేరానికి కటకటాలపాలైన సిరిసిల్ల జిల్లాకు చెందిన నలుగురు, జగిత్యాల జిల్లాక�
తెలంగాణ ఉద్యమ యోధుడు, అపర భగీరథుడు, పదేళ్లు రాష్ర్టాన్ని పాలించి అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపించిన బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు జన్మదిన వేడుకలను ఉమ్మడి జిల్లావ
తెలంగాణ రాష్ట్ర ప్రదాత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు వేడుకలను శనివారం జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయాల్లో బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు కేక్�
బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలను వరంగల్, హనుమకొండ జిల్లాల వ్యాప్తంగా శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్లు కట్ చేసి మిఠాయిలు, పండ్లు పంపిణీ చేశారు.
బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు వేడుకలను శనివా రం మెదక్ బీఆర్ఎస్ కార్యాలయంలో జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించార
అబద్ధాలు, అసత్యాలతో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడం పక్కన పెట్టి బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నదని మాజ�
ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా గులాబీ అధినేత కేసీఆర్ పుట్టినరోజు వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు కేక్లు కట్ చేశారు. ఫ్లెక్సీ�
బీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు, తెలంగాణ జాతిపిత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు జన్మదిన వేడుకలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లావ్యాప్తంగా శనివారం ఘనంగా నిర్వహించారు.
‘నోరు మంచిదైతే.. ఊరు మంచిదవుతుంది’ అంటారు పెద్దలు. కానీ, నేటి రాజకీయాల్లో నోటికి ఎంతగా పని చెప్తే అంత గొప్ప అని భావిస్తున్నారు మన నాయకులు. తెలంగాణ ఎన్నికల ఫలితాల అనంతరం కాంగ్రెస్ నాయకుల మాటలే అందుకు నిదర�
నాటి సమైక్య ప్రభుత్వ హయాంలోనూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జల హక్కుల కోసం ఉద్యమించారు. ప్రధానంగా ఆనాటి మహారాష్ట్ర ప్రభుత్వం శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు ఎగువన గోదావరి నదిపై నిర్మించిన బాబ్లీ ప్రాజెక్టుక�
నల్లగొండ జిల్లా కేంద్రంలో మంగళవారం నిర్వహించనున్న బీఆర్ఎస్ భారీ బహిరంగ సభకు ప్రజలు, బీఆర్ఎస్ శ్రేణులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతంచేయాలని మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి, సభ నియోజకవర్గ స�
యాదాద్రి జిల్లాకు కేసీఆర్ ప్రభుత్వం కేటాయించిన మెడికల్ కాలేజీని కుంటి సాకుతో సీఎం రేవంత్రెడ్డి సొంత నియోజకవర్గమైన కొడంగల్కు తరలించడానికి ప్రయత్నిస్తున్న విధానాన్ని మార్చుకోవాలని బీఆర్ఎస్ నాయ