బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ఆయనను ప్రత్యక్షంగా చూసి వెళ్లాలని రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు, అభిమానులు, పార్టీ శ్రేణు లు సోమాజిగూడ యశోద దవాఖానకు పోటెత్తారు. అభిమాన నేత కేసీఆర
తనపై విశ్వాసం ఉంచి గెలిపించిన ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి స్పష్టంచేశారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. సోమవారం జమ్మికుంటలోని బీఆర
పెద్దపల్లి జిల్లా ధర్మారం లో కాంగ్రెస్ ఫ్లెక్సీలను చింపారన్న అనుమానంతో ఆ పార్టీ నాయకుల ఫిర్యాదు మేరకు మండల కేంద్రానికి చెందిన ఏడుగురు బీఆర్ఎస్ యూత్ నాయకులను ఆదివారం పోలీసులు అదుపులోకి తీసుకున్నా �
ప్రజాస్వామ్యంలో ఎన్నికలు సర్వసాధారణమని, ప్రజల తీర్పును శిరసా వహిస్తామని మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. క్యాంపు కార్యాలయంలో శనివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పలు ఆలయాల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో ప్రత్యేక పూజలు చేశారు. పలు చోట్ల కేసీఆర్ పేరుమ
బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటుందని మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి అన్నారు. శనివారం కులకచర్ల మండల పరిధిలోని చెల్లాపూర్ గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ క్రియాశీలక.
భారీ మెజార్టీతో గెలిచిన దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డికి శుక్రవారం శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. దుబ్బాక ఎంపీడీవో భాస్కరశర్మ, కార్యాలయ సిబ్బంది, వంద పడకల దవాఖాన వైద్య బృందం సిబ్బంది తదితరులు క
సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ శుక్రవారం కందిలోని రుక్మిణీ పాండురంగస్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఎమ్మెల్యేగా గెలుపొందిన చింతా ప్రభాకర్కు బీఆర్ఎస్ నాయకులు ఘన స్వాగతం పలికారు. �
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరగా కోలుకొవాలని వేడుకుంటూ శుక్రవారం బోథ్ మండల కేంద్రంలోని సాయిబాబా ఆలయంలో బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్, కార్యకర్తలు, నాయకులతో కలిసి పూజలు నిర్వహించారు.
బీఆర్ఎస్ నేతల వాహనాలకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పుపెట్టారు. వివరాల్లోకి వెళ్తే.. వనపర్తి జిల్లా అమరచింత మండలంలోని ధర్మాపూర్లో బీఆర్ఎస్ నేతలు హరిజన గోపి, హరిజన సోమన్నల రెండు ఆటోలు, స్కూటీని బుధవ
సూర్యాపేట ఎమ్మెల్యేగా మరోమారు విజయం సాధించిన గుంటకండ్ల జగదీశ్రెడ్డిని బీఆర్ఎస్ నాగారం మండల నాయకులు గురువారం మండల కేంద్రంలో కలిసి శుభాకాంక్షలు తెలిపారు. గ్రామంలోని ఆయన ఇంట్లో కలిసి స్వీట్లు తినిపి�
ల్బీనగర్ ఎమ్మెల్యేగా మరోసారి గెలుపొందిన దేవిరెడ్డి సుధీర్రెడ్డికి నియోజకవర్గ పరిధిలోని పలు డివిజన్లకు చెందిన బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, పలు సామాజిక సంఘాలకు చెందిన వారు శుభాకాంక్షలు తెలిపి సన�
బోథ్ నియోజకవర్గ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ తెలిపారు. గురువారం బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ను నేరడిగొండలో రుయ్యాడి రెడ్డి సంఘం నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి, శాల�