ప్రజల నుంచి ఎలాంటి ఫీజు వసూలు చేయకుండా ఎల్ఆర్ఎస్ ద్వారా ప్రజల ప్లాట్లు క్రమబద్ధ్దీకరణ చేపట్టాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ మంత్రులు గతంలో డిమాండ్ చేసినట్లుగానే ఉచితంగానే ఎల్ఆర్ఎస్ను అమలు చేయాలని బీఆర్ఎస్ ఆందోళనలు కొనసాగాయి. తొలిరోజు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా నియోజకవర్గ కేంద్రాల్లో ధర్నాలు, రాస్తారోకోలు చ�
ఎలాంటి ఫీజులు వసూలు చేయకుండా ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను ఆమోదించాలని మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ డిమాండ్ చేశారు. కామారెడ్డి కలెక్టరేట్లో గురువారం బీఆర్ఎస్ నాయకులతో కలిసి కలెక్టర్ జితేశ్ వీ పాటిల�
మాయమాటలతో ప్రజలను వంచించడమే కాంగ్రెస్పార్టీ నైజమని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ దుయ్యబట్టారు. బుధవారం సంగారెడ్డి కలెక్టరేట్ ఎదుట ఉచితంగా ఎల్ఆర్ఎస్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ నాయకులు, �
అబద్ధాల కోరు.. అడ్డగోలు హామీలు ఇచ్చిన కాంగ్రెస్ సర్కార్పై బీఆర్ఎస్ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఎల్ఆర్ఎస్ విషయంలో ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్�
ఎల్ఆర్ఎస్ను ఉచితంగా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో నాయకులు, కార్యకర్తలు బుధవారం పెద్దఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు.
ప్రజలకు ఆచరణలో అమలు కాని హామీలు, అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఎన్నికల్లో ప్రజలకు ఇ చ్చిన ప్రతి హామీని అమలుపర్చాలని మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి ప్రభుత్వాన్ని డి మాండ్ చేశారు
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఎల్ఆర్ఎస్ను ఉచితంగా చేపట్టాలని నగర మేయర్ నీతూకిరణ్, జడ్పీటీసీ బాజిరెడ్డి జగన్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని 24.44లక్షల ప్రజల నుంచి ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల రూప�
ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కాలయాపన చేస్తున్నదని కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ అన్నారు. బీఆర్ఎస్ హయాంలో ఎల్ఆర్ఎస్ పెడితే అడ్డుకున్న కాంగ్రెస్ నాయకుల�
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఎల్ఆర్ఎస్ ఉచితంగా చేస్తామని చె ప్పి నేడు డబ్బులు కట్టాలని చెబుతున్నదని, వెంటనే ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకొని ఉచితంగా ఎల్ఆర్ఎస్ చేయాలని బీఆర్ఎస్ నాయకులు డిమా�
ఎల్ఆర్ఎస్కు ఎలాంటి రు సుం తీసుకోకుండా ఉచితంగా రిజిస్ర్టేషన్ చేయాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. బుధవా రం తాసీల్దార్ కార్యాలయం ఎదుట బీఆర్ఎస్ శ్రే ణులు నిరసన చేపట్టారు.
KCR | బీఆర్ఎస్ అధికారంలో లేకపోవడంతో తమకు జరుగుతున్న అన్యాయంపై ప్రజలు ఆలోచిస్తున్నారని బీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్రావు పేర్కొన్నారు. పాలనను గాలికి వదిలేసి పాత ప్రభుత్వంపై నిందలు వేయడమే లక్ష్యంగా ప
కేసీఆర్ సర్కారు తెలంగాణ -మహారాష్ట్ర రాష్ర్టాలను అనుసంధానం చేస్తూ వార్ధా నదిపై వంతెన నిర్మాణానికి రూ. 75 కోట్లు మంజూరు చేయగా, కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని రద్దు చేయడంపై బీఆర్ఎస్ నాయకులు మండిపడ్డారు.
భారత రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో ఈ నెల 10న కరీంనగర్లో బహిరంగసభను ఏర్పాటు చేయనున్నారు. అందుకు సంబంధించిన అంశంపై మాట్లాడి నిర్ణయాలు తీసుకునేందుకు ఆదివారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధ్యక్ష