జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో సోమవారం ఎమ్మె ల్యే కోవ లక్ష్మికి నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకులు, అభిమానులు, అధికారులు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
ఆధ్యాత్మికతతోనే మానసిక ప్రశాంతత దొరుకుతుందని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కుమార్ తెలిపారు. అయోధ్య శ్రీరాముడి వద్ద పూజలు అందుకున్న అక్షింతలు జిల్లా కేంద్రంలోని అష్టలక్ష్మీ ఆలయానికి చేరుకోగా ఎమ్మెల్యే అ�
‘సీఎం కేసీఆర్ ప్రభుత్వ పాలనలో నాగార్జునసాగర్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశాం.. ప్రస్తుత ఎమ్మెల్యే కుందూరు జయవీర్రెడ్డి మరింత అభివృద్ధి చేస్తే అన్ని రంగాల్లో సహకరిస్తాం.. కానీ బీఆర్ఎ
భవిష్యత్ అంతా మనదేనని, కార్యకర్తలెవ్వరూ అధైర్య పడవద్దని మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు అన్నారు. శుక్రవారం మంచిర్యాలలోని ఎస్వీఎస్ కన్వెన్షన్ హాలులో నిర్వహించిన బీఆర్ఎస్ మంచిర్యాల నియోజక�
పోలీస్ అధికారుల ఆదేశాలు సామాన్యులకేనా.. రాజకీయ నా యకులకు వర్తించవా అంటే.. ప్రస్తుత పరిస్థితులు అవుననే సమాధానం చెబుతున్నాయి. మల్దకల్ బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు వేర�
మండంలోని సలుగుపల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకుడు కొడ్ప విశ్వేశ్వర్ తండ్రి ఇటీవల మృతి చెందడంతో బుధవారం ఏర్పాటు చేసిన దశదిన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప పాల్గొని పరామర్శించారు.
రాష్ర్టాన్ని అప్పుల్లో ముంచారని పేర్కొంటూ బుధవారం రాష్ట్ర శాసనసభలో కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రానికి విపక్ష బీఆర్ఎస్ కౌంటర్ ఇచ్చింది. గడచిన తొమ్మిదిన్నరేండ్లలో సాధించిన ప్రగతి, సృష
నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేస్తానని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల పేర్కొన్నారు. సోమవారం ఆయన మండలంలోని అమ్మక్కపేట, డబ్బ, వర్షకొండ గ్రామాల్లో పర్యటించగా, బీఆర్ఎస్ నాయకులు.
బోథ్ నియోజ కవర్గంలోని గ్రామాలాభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. తలమడుగు మండలంలోని ఝరి గ్రామంలో బీఆర్ఎస్ నాయకుల ఆధ్వర్యంలో ఆదివారం ఆత్మీయ సన్మాన కార్యక్రమం నిర్వహించారు.
మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ నుంచి మంజూరైన రూ.68,000 విలువ గల చెకులను మాజీ ఎమ్మెల్యే నోముల భగత్కుమార్ శనివారం పంపిణీ చేశారు.
కొన్నిసార్లు అటుపోట్లు సహజమని..అన్నింటిని అధిగమించి స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధం కావాలని బీఆర్ఎస్ శ్రేణులకు రాష్ట్ర మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పిలుపునిచ్చారు.
మండల పరిధిలోని పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎవరు కూడా నిరుత్సాహపడకూదని, ప్రజా తీర్పును గౌరవిస్తూ...మీ అం దరికీ అండగా ఉంటానని వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు.
హుజూరాబాద్ ఎమ్మెల్యేగా ఎన్నికైన సందర్భంగా పాడి కౌశిక్రెడ్డికి మంగళవారం అధికారులు, నాయకులు, కార్యకర్తల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. పట్టణంలోని సిటీ సెంటర్ హాల్లో ఆయనను మర్యాద పూర్వకంగా కలిస�