ఈ నెల 6న చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ చిత్రపటానికి చెప్పుల దండ వేసి అవమానించిన అగ్ర వర్ణాలకు చెందిన కాంగ్రెస్ నాయకులపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు.
కృష్ణా నది జలాలపై తెలంగాణ హక్కులను కాపాడుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నాయకత్వంలో నిర్వహించే చలో నల్లగొండ భారీ బహిరంగ సభకు అధిక సంఖ్యలో తరల�
నల్లగొండలో ఈనెల 13న నిర్వహించనున్న బీఆర్ఎస్ సభకు నియోజకవర్గం నుంచి శ్రేణులు తరలివెళ్లాలని మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పిలుపునిచ్చారు. ఆదివారం కరీంనగర్లోని తన నివాసంలో సన్నాహక సమ�
శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి జన్మదిన వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి. బీఆర్ఎస్ పార్టీ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు హరీశ్రావు, వేముల ప్రశాంత్రెడ్డి ఆయనకు ఫోన్ ద్వారా శ
అధికారంలోకి వచ్చిన నాటి నుంచే కాంగ్రెస్ నాయకులు అహంకారంతో మాట్లాడుతున్నారని, చిన్నా, పెద్ద, వయస్సు అనుభవంతో తేడాలేకుండా స్థాయిని మరిచి ప్రవర్తిస్తున్నారని బీఆర్ఎస్ మంచిర్యాల పట్టణ కమిటీ నాయకులు వి�
బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలపై కాంగ్రెస్ నాయకులు దాడులు చేస్తే ప్రతి దాడులు తప్పవని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు హెచ్చరించారు. పాలకుర్తి నియోజక వర్గంలో కాంగ్రెస్ నాయకులు, ఎమ్మెల్యే గొడవలు సృ
వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందుకెళ్లాలని మాజీ ఎంపీ బీ వినోద్కుమార్ బీఆర్ఎస్ నాయకులకు పిలుపునిచ్చారు. కరీంనగర్ కరీంనగర్ పార్లమెంట్ స్థానం పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లోని 40 �
కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ నాయకులు, మాజీ ఎమ్మెల్యేలపై పెడుతున్న అక్రమ కేసులకు బెదిరేది లేదని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి స్పష్టంచేశారు. చట్టాలకు, నిబంధనలకు లోబడి పోలీసులు వ్యవహరించాలే త�
ఈ నెల 22న హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో జరిగే నల్లగొండ లోక్సభ నియోజకవర్గస్థాయి సమావేశానికి బీఆర్ఎస్ ముఖ్య నాయకులు హాజరు కావాలని మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు కోరారు.
నాయకులు, కార్యకర్తలకు బీఆర్ఎస్ ఎల్లప్పుడూ అండగా నిలుస్తుందని సూర్యాపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. చివ్వెంల మండలం వట్టిఖమ్మంపహాడ్, అక్కలదేవిగూడెంలో ఇటీవల మృతిచెందిన మా�
కేసీఆర్ సర్కారు విడుదల చేసిన నిధులతోనే మంచిర్యాల పట్టణంలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు అన్నారు. పట్టణంలోని సున్నంబట్టి వాడలో జాతీయ రహదారి నిర్మాణ పనులను బుధవ�