తెలంగాణ శాసనసభకు జరిగిన పోలింగ్ మొత్తంగా ప్రశాంతంగా జరిగినా కొన్నిచోట్ల మాత్రం చెదురుమదురు ఘటనలు చోటుచేసుకున్నాయి. చాలాచోట్ల కాంగ్రెస్ పార్టీ రౌడీయిజానికి పాల్పడింది. అధికార పార్టీ అభ్యర్థులపై కాం
కాంగ్రెస్ నాయకులు రైతుబంధుని ఆపి రైతుల నోట్లో మట్టి కొట్టారని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. ఎన్నికల ప్రచారానికి మంగళవారం చివరిరోజు కావడంతో తలకొండపల్లి, కడ్తాల్, ఆమనగల్లు మండలాల్లో బీఆర్ఎస్ శ్ర�
ఉమ్మడి జిల్లాలో ప్రచారం హోరెత్తింది. ఏ పల్లె చూసినా గులాబీమయంగా మారింది. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులకు మేళతాళాలు, డప్పుచప్పుళ్లతో అపూర్వ స్వాగతం లభించింది. మహిళలు హారతులిచ్చి గెలుపు ఖాయమంటూ �
బీఆర్ఎస్ నేతలను ఇబ్బంది పెట్టేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. కాంగ్రెస్ నేతల ఉత్తుత్తి ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకుని తనిఖీల పేరిట హడావిడి చేస్తున్నాయి.
తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ పాలనలోనే అభివృద్ధి చెందిందని బీఆర్ ఎస్ ముథోల్ ఎమ్మెల్యే అభ్యర్థి విఠల్రెడ్డి పేర్కొ న్నారు. శనివారం బాసర, బిద్రెల్లి, ఓని, కౌట, సాలాపూర్,సావర్గం గ్రామాల్లో ప్రచారం నిర్వ హ�
గతంలో ఎట్లా ఉన్న ఆదిబట్ల నేడు ఎంత అభివృద్ధి చెందిందో చూసి ఓటు వేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. శనివారం ఆదిబట్ల మున్సిపాలిటీ బీఆర్ఎస్ అధ్యక్షుడు కొప్పు జంగయ్య ఆధ
సీఎం కేసీఆర్ నాయ కత్వంపై ప్రజలకు పూర్తి విశ్వాసం ఉన్నదని, వారెంటీ లేని పార్టీల గ్యారెంటీ లను వారు నమ్మరని మాజీ ఎంపీ నగేశ్ అన్నారు. మంగళవారం మండలంలోని వామన్ నగర్, అంబుగాం, గిరిగామ, లింగూడ, అట్నంగూడ గ్రా�
బోథ్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి జాదవ్ అనిల్ను గెలిపిస్తే నెల రోజుల్లోనే బోథ్ను రెవెన్యూ డివిజన్గా ప్రకటిస్తామని సీఎం కేసీఆర్ అన్నారు. గురువారం మండల కేంద్రంలోని జాతీయ రహదారి పక్కన �
రేవంత్ ఓ ఫ్యాక్షనిస్టు.. గూండాయిజాన్ని ప్రోత్సహిస్తూ నియోజకవర్గంలో శాంతిభద్రతలకు భంగం కలిగించేందుకు యత్నిస్తున్నాడని రాష్ట్ర సమాచార, పౌరసంబంధాలు, గనులు, భూగర్భవనరుల శాఖల మంత్రి పట్నం మహేందర్రెడ్డి �
ఎన్నికల నియమావళి ఉల్లంఘనపై ఎన్నికల నిర్వహణ అధికారులు ఇస్తున్న ఫిర్యాదుల మేరకు మలక్పేట, యాకుత్పురా, ముషీరాబాద్ నియోజకవర్గాల్లో ఆయా పార్టీల నాయకులపై కేసులు నమోదయ్యాయి.
గెలువలేకనే కాంగ్రెస్ అడ్డదారులు తొక్కుతున్నది. గురువారం నామినేషన్ పర్వంలో కాంగ్రెస్ వర్గీయులు బీఆర్ఎస్ కార్యకర్తలపై రాళ్లతో దాడులు చేయడం కలకలం రేపింది. అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న ఇబ్రహీంపట్నం �
బీఆర్ఎస్ నాయకులు, కా ర్యకర్తలు పార్టీ గెలుపునకు కృషి చేయాలని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి అన్నారు. గురువా రం ఎమ్మెల్యే సమక్షంలో పలువురు నాయకులు బీఆర్ఎస్లో చేరారు.
కరీంనగర్లో భారీ జన సందోహం మధ్య బుధవారం బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి గంగుల కమలాకర్ నామినేషన్ దాఖలు చేశారు. అంతకు ముందు మంత్రి తన కుటుంబ సభ్యుల ఆశీర్వాదం తీసుకున్నారు.
మండలంలోని పలు గ్రామాల్లో బీఆర్ఎస్ ఇంటింటా ప్రచారం జోరం దుకున్నది. ప్రజాప్రతినిధులతో పాటు, కార్య కర్తలు, మహిళలు ఇంటింటా ప్రచారం నిర్వహి స్తున్నారు. లక్ష్మీసాగర్ గ్రామంలో ఉపసర్పంచ్ ముడికె మల్లేశ్యా