ఖమ్మం : కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బీఆర్ఎస్ నాయకులు (BRS leaders), కార్యకర్తలపై కాంగ్రెస్ గుండాల(Congress goons) దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. బీఆర్ఎస్ పార్టీనే లక్ష్యంగా రాష్ట్ర వ్యాప్తంగా అకారణంగా దాడులకు పాల్పడుతున్నారు. తాజాగా ఖమ్మం( Khammam) జిల్లా కామేపల్లి మండలంలోని పండితాపురంలో బీఆర్ఎస్ నాయకులపై కాంగ్రెస్ నేతలు కత్తులు, కర్రలతో దాడికి పాల్పడ్డారు. దీంతో పండితాపురంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.