రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ (Congress) గూండాలు రెచ్చిపోతున్నారు. అధికారం తమ చేతుల్లో ఉందన్న అహకారంతో బీఆర్ఎస్ (BRS) పార్టీ నాయకులు, కార్యాలయాలపై దాడులకు తెగబడుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో
అన్యాయం, అధర్మాన్ని ప్రశ్నిస్తూ, ప్రజల గొంతుకగా పోరాటం చేస్తున్న ‘నమస్తే తెలంగాణ’ వరంగల్ కార్యాలయం పై తెలంగాణ కాంగ్రెస్ గుండాలు చేసిన దాడి అప్రజాస్వామికమని బీసీ కమిషన్ మాజీ సభ్యుడు అడ్వకేట్ ఉపేంద్
నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల్లో కాంగ్రెస్ గుండాలు చేస్తున్న దౌర్జన్యాలకు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి హెచ్చరించారు. అధికారం ముసుగులో కాంగ్రెస్ పార్టీ చ�
నల్లగొండ మున్సిపల్ కార్యాలయంలో మంగళవారం తనపై, బీఆర్ఎస్ నాయకులపై దాడి చేసిన కాంగ్రెస్ నేతలు, వారికి సహకరించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి ఎస్పీకి ఫిర్యా�
ఎక్కడ చూసినా భారీగా మోహరించిన భద్రతా బలగాలు.. ఎక్కడికక్కడ బారికేడ్లు.. గుర్రాలపై పోలీసుల చక్కర్లు.. పట్టణం చుట్టూ చెక్ పోస్టులు.. పట్టణంలోకి వచ్చేవాళ్లపై ఆంక్షలు.. గులాబీ దళం ఆందోళనలు.. బీఆర్ఎస్ నేతలు కన�
యాదాద్రి భువనగిరి జిల్లా బీఆర్ఎస్ కార్యాలయంపై కాంగ్రెస్ గూండాలు చేసిన దాడిని బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర శనివారం వేర్వేరు ప్రకట�
బీఆర్ఎస్కు ప్రజల్లో వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేకనే కాంగ్రెస్ ప్రభుత్వం చిల్లర రాజకీయాలు చేస్తోందని కొత్తగూడెం మాజీ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు విమర్శించారు. ఎన్నికల హామీలను అమలు చేయడం చేతగాక దా�
‘మాది ప్రజాపాలన..’ అని చెబుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపక్ష ఎమ్మెల్యేలపై దాడులు చేయడమే పనిగా పెట్టుకున్నదని, ఇదంతా ఒక పథకం ప్రకారం నడుస్తున్నదని బీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు, పినపాక మాజీ �