మండంలోని సలుగుపల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకుడు కొడ్ప విశ్వేశ్వర్ తండ్రి ఇటీవల మృతి చెందడంతో బుధవారం ఏర్పాటు చేసిన దశదిన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప పాల్గొని పరామర్శించారు.
రాష్ర్టాన్ని అప్పుల్లో ముంచారని పేర్కొంటూ బుధవారం రాష్ట్ర శాసనసభలో కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రానికి విపక్ష బీఆర్ఎస్ కౌంటర్ ఇచ్చింది. గడచిన తొమ్మిదిన్నరేండ్లలో సాధించిన ప్రగతి, సృష
నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేస్తానని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల పేర్కొన్నారు. సోమవారం ఆయన మండలంలోని అమ్మక్కపేట, డబ్బ, వర్షకొండ గ్రామాల్లో పర్యటించగా, బీఆర్ఎస్ నాయకులు.
బోథ్ నియోజ కవర్గంలోని గ్రామాలాభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. తలమడుగు మండలంలోని ఝరి గ్రామంలో బీఆర్ఎస్ నాయకుల ఆధ్వర్యంలో ఆదివారం ఆత్మీయ సన్మాన కార్యక్రమం నిర్వహించారు.
మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ నుంచి మంజూరైన రూ.68,000 విలువ గల చెకులను మాజీ ఎమ్మెల్యే నోముల భగత్కుమార్ శనివారం పంపిణీ చేశారు.
కొన్నిసార్లు అటుపోట్లు సహజమని..అన్నింటిని అధిగమించి స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధం కావాలని బీఆర్ఎస్ శ్రేణులకు రాష్ట్ర మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పిలుపునిచ్చారు.
మండల పరిధిలోని పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎవరు కూడా నిరుత్సాహపడకూదని, ప్రజా తీర్పును గౌరవిస్తూ...మీ అం దరికీ అండగా ఉంటానని వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు.
హుజూరాబాద్ ఎమ్మెల్యేగా ఎన్నికైన సందర్భంగా పాడి కౌశిక్రెడ్డికి మంగళవారం అధికారులు, నాయకులు, కార్యకర్తల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. పట్టణంలోని సిటీ సెంటర్ హాల్లో ఆయనను మర్యాద పూర్వకంగా కలిస�
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ఆయనను ప్రత్యక్షంగా చూసి వెళ్లాలని రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు, అభిమానులు, పార్టీ శ్రేణు లు సోమాజిగూడ యశోద దవాఖానకు పోటెత్తారు. అభిమాన నేత కేసీఆర
తనపై విశ్వాసం ఉంచి గెలిపించిన ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి స్పష్టంచేశారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. సోమవారం జమ్మికుంటలోని బీఆర
పెద్దపల్లి జిల్లా ధర్మారం లో కాంగ్రెస్ ఫ్లెక్సీలను చింపారన్న అనుమానంతో ఆ పార్టీ నాయకుల ఫిర్యాదు మేరకు మండల కేంద్రానికి చెందిన ఏడుగురు బీఆర్ఎస్ యూత్ నాయకులను ఆదివారం పోలీసులు అదుపులోకి తీసుకున్నా �
ప్రజాస్వామ్యంలో ఎన్నికలు సర్వసాధారణమని, ప్రజల తీర్పును శిరసా వహిస్తామని మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. క్యాంపు కార్యాలయంలో శనివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పలు ఆలయాల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో ప్రత్యేక పూజలు చేశారు. పలు చోట్ల కేసీఆర్ పేరుమ
బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటుందని మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి అన్నారు. శనివారం కులకచర్ల మండల పరిధిలోని చెల్లాపూర్ గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ క్రియాశీలక.