‘విపత్కర పరిస్థితుల్లో రాజకీయాలు వద్దు. కేంద్ర మంత్రి హోదాలో కిషన్రెడ్డి చేసిన వ్యాఖ్యలు సమంజసం కాదు. ఆపత్కాలంలో అండగా ఉండాల్సింది పోయి.. ఆరోపణలు, విమర్శలు చేస్తారా? వరద బాధితులకు కేంద్రం తరఫున నష్టపరి�
మల్కాజిగిరి ఎంపీ అయిన తరువాత నియోజకవర్గానికి ఒక్కసారైనా వచ్చావా? అసలు ప్రజల సమస్యలను పట్టించుకున్నావా? అని రేవంత్రెడ్డి పై ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి మండిపడ్డారు.
రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు, వరదల కారణంగా ప్రజలు కష్టాలు పడుతున్న సమయంలో.. భువనగిరి మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ రాజకీయ ప్రయోజనాలు ఆశించి శుక్రవారం లష్కర్గూడ గ్రామ పర్యటనకు వచ్చారు.
మంత్రి కేటీఆర్ 48వ పుట్టిన రోజు వేడుకలు సోమవారం ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. టీఆర్ఎస్ జిల్లా, పట్టణ, మండల శాఖలు, ఆర్బీఎస్, విద్యార్థి విభాగం, కార్మిక విభాగాల ఆధ్వర్యంలో నిర్వహించ�
స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి కాన్వాయ్కి ఎలాంటి ప్రమాదం జరగలేదని బీఆర్ఎస్ నాయకులు స్పష్టం చేశారు. ప్రమాదం జరిగిందని కొన్ని న్యూస్ చానళ్లలో స్క్రోలింగ్ వస్తున్నదని, అది అంతా అబద్ధమని వారు పేర్క�
ఉమ్మడి జిల్లా అభివృద్ధి ప్రదాత, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి జన్మదిన వేడుకలు మంగళవారం ఘనంగా జరిగాయి. పార్టీ ప్రజాప్రతినిధులు, నేతలు, కార్యకర్తలు, అభిమానులు, వివిధ రంగాల ప్రముఖులు
రైతులకు ఉచిత కరెంటు ఇవ్వడం గిట్టని రేవంత్రెడ్డిపై రైతులు, బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. మూడో రోజు గురువారం రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వ్యక్తం చేశారు. రేవంత్రెడ్డి దిష్టిబొమ్మలకు శవయాత్రలు నిర్వ�
అన్నదాతల పంటల సాగు కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం ఇస్తున్న 24 గంటల కరెంటు ఇస్తుండడం కాంగ్రెస్ నేతలకు కంటగింపుగా ఉందని కేఎంసీ మేయర్ పునుకొల్లు నీరజ, సుడా చైర్మన్ విజయ్కుమార్ విమర్శించారు. అందుకే వారు ఉచి�
కర్షకులపై కాంగ్రెస్ది కపట ప్రేమ అని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య విమర్శించారు. ఆ పార్టీ అధికారంలోకి వస్తే అన్నదాతలు అధోగతి పాలవుతారని ఆందోళన వ్యక్తం చేశారు.
రేవంత్రెడ్డిపై బీఆర్ఎస్ నేతలు భగ్గుమన్నారు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ 3 గంటలే చాలన్న టీపీసీసీ చీఫ్ వ్యాఖ్యలపై ఆవేశం కట్టలు తెంచుకున్నది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రైతుల నుంచి నిరసనలు పెల్లుబికాయి
వ్యవసాయరంగానికి సరఫరా అవుతున్న 24 ఉచిత విద్యుత్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన రేవంత్ తీరుపై మూడో రోజైన గురువారం సైతం నిరసనలు వెల్లువెత్తాయి. నియోజకవర్గ కేంద్రాలు, సబ్ స్టేషన్ల ఎదుట బీఆర్ఎస్ నాయకులు, రైత�
“వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ అవసరం లేదు. మూడు గంటల కరెంటు ఇస్తే సరిపోతుంది.” అన్న టీ పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి అనుచిత వ్యాఖ్యలపై బుధవారం కర్షక లోకం కన్నెర్ర జేసింది. మొన్నటి వరకు ప్రగతిభవన్, సచివ�