వరద సహాయం విషయంలో బీఆర్ఎస్ కార్పొరేటర్ అరుణ భర్త, మాజీ కార్పొరేటర్ మాటేటి నాగేశ్వరరావు మున్సిపల్ సిబ్బందిని ప్రశ్నించడం.. ఇందులో కాంగ్రెస్ నాయకులు జోక్యం చేసుకోవడంతో మాటామాటా పెరగడంతో నాగేశ్వరర�
సిద్దిపేట నియోజకవర్గం హరీశ్రావు కుటుంబమని, ఆయన నాయకుడు కాదు.. సిద్దిపేట ప్రజల కుటుం బ సభ్యుడని, ప్రజా సేవకుడని.. కొంత మం ది విపత్తును కూడా రాజకీయం చేస్తున్నారని బీఆర్ఎస్ నాయకులు అన్నారు.
ప్రజల నుంచి బీఆర్ఎస్కు పెరుగుతున్న ఆదరణ, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు అర్థమవుతున్నందునే ఖమ్మం జిల్లాలో పరామర్శించడానికి వెళ్లిన బీఆర్ఎస్ నాయకులపై దాడులకు దిగుతున్నారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం బిహార్ గూండా సంస్కృతిని అమల్లోకి తెస్తున్నదని, మంగళవారం ఖమ్మంలో బీఆర్ఎస్ మాజీ మంత్రులు, నాయకులపై జరిగిన దాడి దీనికి నిలువెత్తు నిదర్శమని కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల క�
ప్రజలకు సాయం చేయటం చేతగాక.. చేస్తున్న వాళ్లను చూసి ఓర్వలేక కాంగ్రెస్ గూండాలు దాడికి తెగబడ్డారు. ఆదుకోవాల్సిన ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే.. ప్రజలకు అండగా నిలబడడమే తప్పా?’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెస�
వరదతో భారీగా నష్టపోయిన రావిరాల గ్రామాన్ని పట్టించుకోలేదని మాజీ ఎమ్మెల్యే బానోత్ శంకర్నాయక్, బీఆర్ఎస్ నాయకుడు ఏనుగుల రాకేశ్రెడ్డి అన్నారు. అక్కడి ప్రజలు తమ బాధలను సీఎం తీరుస్తాడని ఎదురు చూశారని, �
ఖమ్మంలో కాంగ్రెస్ గూండాల దాడికి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యత వహించాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు.
Jagadish Reddy | ఖమ్మం మంత్రుల వల్లే సాగర్ ఎడమ కాల్వకు గండి పడిందని, ఇందుకు సంబంధించిన ఆధారాలను రైతులు చూపించారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి తెలిపారు. ఇది ప్రకృతి విలయంతో తెగిన కాలువ కాదు.. కేవలం అ
Sagar Left Canal | కోదాడ నియోజకవర్గంలోని రామచంద్రపురం, నాయకనిగూడెం గ్రామాల నుండి వెళ్లే సాగర్ ఎడమ కాలువకు గండిపడింది. దీంతో పంట పొలాలు నీట మునిగాయి. రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది.
ఆస్మా తుఫాన్ కారణంగా జరిగిన వరద విలయానికి సూర్యాపేట, నల్లగొండ జిల్లాల్లో తీవ్ర నష్టం వాటిల్లింది. ముఖ్యంగా హుజూర్నగర్, కోదాడ నియోజకవర్గాలు ఎక్కువ దెబ్బతిన్నాయి. పంటలు నేలమట్టమైన రైతులు, సర్వం కోల్పో�
మండలంలోని కొండ భీమనపల్లి శివారులో ఉన్న బీసీ బాలుర గురుకుల పాఠశాలను ఆదివారం బీఆర్ఎస్ మాజీ మంత్రులు, సిద్దిపేట, సూర్యాపేట ఎమ్మెల్యేలు తన్నీరు హరీశ్రావు, గుంటకండ్ల జగదీశ్రెడ్డి, గంగుల కమలాకర్, మాజీ ఎమ
పేదల విషయంలో రాజకీయాలు పక్కనపెట్టి మానవతా దృక్పథంతో ఆలోచించాలని మున్సిపల్ మాజీ చైర్మన్ కొరమోని నర్సిహుంలు అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని న్యూటౌన్ బీఆర్ఎస్ కార్యాలయంలో ఆయన పార్టీ ముఖ్య నాయక�
ఢిల్లీలోని వసంత విహార్ బీఆర్ఎస్ శ్రేణులతో కోలాహలంగా మారింది. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు మంగళవారం సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో తీహార్ జైలు నుంచి విడుదలైన ఆమె నేరుగా ఢిల్లీలోని బీఆర్ఎస్ �