ప్రతిఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి అన్నారు. మెదక్ జిల్లా కొల్చారం మండల కేంద్రంలోని సాంఘి, సంక్షేమ గురుకుల పాఠశాలను శుక్రవారం ఆమె సందర్శించారు. స్వచ్ఛదనం-�
సిద్దిపేట జిల్లా చేర్యాల పట్టణానికి ఆనుకుని ఉన్న కుడి చెరువు పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటానని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. సోమవారం మున్సిపల్ చైర్పర్సన్ స్వరూపారాణీశ్రీధ�
రాష్ట్ర శాసనసభనను శుక్రవారం రాత్రి నిరవధికంగా వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ ప్రకటించారు. అసెంబ్లీ సమావేశాలు జూలై 23న ప్రారంభమయ్యాయి. 25న బడ్జెట్ ప్రవేశపెట్టారు.
రాజ్యాంగబద్ధమైన శా సనాలను తయారు చేసే శాసనసభ సాక్షిగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మహిళా ఎమ్మెల్యేలను చూడకుండా అవమానపర్చడం సిగ్గుచేటని, సీఎం భేషరతుగా మహిళలకు క్షమాపణలు చెప్పాలని బీఆర్ఎస్ నాయకులు డిమాం
అసెంబ్లీలో బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కపై బీఆర్ఎస్ భగ్గుమన్నది. ఈ మేరకు గురువారం రాష్ట్రవ్యాప్తంగా పార్టీ నాయకులు, కార్యకర�
అసెంబ్లీ సాక్షిగా మహిళా ఎమ్మెల్యేలను అవమానపరిచేలా వ్యాఖ్యలు చేసిన సీఎం రేవంత్రెడ్డిపై ఆడబిడ్డలు ఆగ్రహించారు. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో గురువారం ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా నిరసనలతో హోరెత్తించా�
‘ఇందిరమ్మ రాజ్యమంటే మహిళలను అగౌరవపర్చడమేనా.. ఒక మహిళా ప్రజాప్రతినిధి అని కూడా చూడకుండా మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితారెడ్డిపై సీఎం రేవంత్రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సమంజసం..
ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్న బీఆర్ఎస్ నేతలపై దాడికి పాల్పడిన నిందితులను అరెస్టు చేయకపోవడాన్ని నిరసిస్తూ ఆ పార్టీ నేతలు సోమవారం నిజామాబాద్ జిల్లా భీమ్గల్లో రాస్తారోకో చేశారు. దాడి చేసి పది రోజులవ
రైతులు సంతోషంగా ఉండాలంటే అది తెలంగాణ తొలి సీఎం కేసీఆర్తోనే సాధ్యమవుతుందని బీఆర్ఎస్ నాయకులు అన్నారు. ఏర్గట్ల మండలంలోని బట్టాపూర్ గ్రామంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో కేసీఆర్, మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేము
KTR Birthday | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కే తారకరామారావు పుట్టిన రోజు వేడుకలు బుధవారం రాష్ట్రవ్యాప్తంగా పండుగలా జరిగాయి. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు కేకులు కట్చేసి పంచిపెట్టారు.
రైతులందరికీ బేషరతుగా పంట రుణాలు మాఫీ చేయాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారు. ఏజెన్సీ ప్రాంత రైతులకు ఎలాంటి కొర్రీలూ పెట్టొద్దని స్పష్టం చేశారు. భద్రాద్రి జిల్లా చండ్రుగొండ మండలంలో రుణమాఫీ కాని రైతుల�