ఆపదలో ఎవరూ అధైర్యపడొద్దని, అండగా ఉంటామని అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు అన్నారు. శుక్రవారం అయిజతోపాటు మండలంలోని పలు గ్రామాలకు చెందిన శస్త్ర చికిత్స చేయించుకునే బాధిత కుటుంబాలకు ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామి�
బీఆర్ఎస్ నాయకులపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారా..? రైతు రుణమాఫీ కోసం చేస్తున్న ఆందోళనల్లో క్రియాశీలకంగా వ్యవహరించిన వారిపై ఫోకస్ చేశారా..? కాంగ్రెస్ నేతల ఒత్తిళ్లతో భయభ్రాంతులకు గురిచేస్తున్నారా
రైతులందరికీ రూ.రెండు లక్షల రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో గురువారం చేపట్టిన రైతుధర్నాకు విశేష స్పందన లభించింది. ఉమ్మడి జిల్లాలోని అన్ని మండలాల్లో పెద్ద సంఖ్యలో తరలివచ్చిన రైతుల�
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టి న రైతు రుణమాఫీలో ఆంక్షలు లేకుండా రైతులకు వ ర్తింపజేయాలని మాజీ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని ఆయన నివాసంలో బుధవారం బీఆర్ఎస్ నాయకుల
ఆంక్షలు లేకుండా రైతుల రుణాలన్నీ మాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం లక్ష్మీపురం ఏబీజీవీబీ ఎదుట ప్రధాన రహదారిపై బీఆర్ఎస్ నాయకులు రైతులతో
రుణమాఫీ పేరిట రైతులను అరిగోస పెడుతున్న రేవంత్ సర్కారుకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ గురువారం తలపెట్టిన ఆందోళన కార్యక్రమాలను అడ్డుకునే ప్రయత్నాలకు ప్రభుత్వం తెరలేపింది.
రైతు రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని ఎండగడుతూ ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో ఆందోళనలు కొనసాగుతున్నాయి. నాలుగో రోజైన మంగళవారం రైతులు నిరసన ప్రదర్శలను చేపట్టారు.
అరకొర రుణమాఫీ చేసి కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు మొండిచెయ్యి చూపింది. విడతల వారీగా మూడు విడతల్లో రైతులందరీ రుణమాఫీ చేశామని సీఎం నుంచి మంత్రుల వరకు గొప్పలు చెప్పకుంటూ సంబురాలు చేసుకుంటున్నారు. కానీ, పరిస�
హైదరాబాద్ను ఐటీ హబ్గా తీర్చిదిద్దిన కేటీఆర్..నిద్రపోతున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి అమూల్యమైన సలహాగా బస్సుల్లో సీట్లు పెంపు చేయమన్నారని, పొరపాటున మహిళల ఉచిత బస్సు ప్రయాణంపై అన్న చిన్నపాటి మాటకు మహి�
రుణమాఫీ సవాళ్లపై వెలసిన ఫ్లెక్సీలు కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకుల మధ్య చిచ్చు రగిల్చాయి. ఫ్లెక్సీ వార్ చినికి చినికి గాలివానగా మారి ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకునే వరకు వెళ్లింది.
హైదరాబాద్ నుంచి సిద్దిపేట క్యాంపు కార్యాలయానికి చేరుకున్న మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావుకు అభిమానులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు శనివారం ఘన స్వాగతం పలికారు. అభిమానులు, గులాబీ శ్రేణులత�
ఏకకాలంలో రైతులకు పంట రుణాలు మాఫీ చేస్తామన్న సీఎం రేవంత్రెడ్డి మాటమార్చి కేవలం 22లక్షల మందికే రుణమాఫీ చేసి ఏదో సాధించినట్లు హరీశ్రావు రాజీనామా చేయాలని డిమాండ్ చేయడం సిగ్గుచేటని, మిగతా 25 లక్షల మంది రైతు
మెదక్ జిల్లా నర్సాపూర్లో దివంగత మాజీ జడ్పీటీసీ వాకిటి లక్ష్మారెడ్డి 25వ వర్ధంతిని శుక్రవారం ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. లక్ష్మారెడ్డి విగ్రహానికి ఎమ్మె ల్యే సునీతాలక్ష్మ
కల్యాణలక్ష్మి కింద ఆడబిడ్డలకు ఇస్తామన్న తులం బంగారం, మహాలక్ష్మి పథకం కింద ఇస్తామన్న రూ. 2,500 ఏమయ్యాయని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ప్రశ్నించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక 2.5 లక్షల పెం