BRS Leaders | హైదరాబాద్లో ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి నివాసానికి వెళ్లిన బీఆర్ఎస్ నాయకులపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. బాల్క సుమన్తో పాటు 11 మందిని పోలీసులు అరెస్టు చేసి కోర్టుకు తర
నస్రుల్లాబాద్ మండలంలోని మైలారం గ్రామ శివారులో ఉన్న కొచ్చెరు మైసమ్మ ఆలయం వద్ద రూ.కోటీ60లక్షలతో నిర్మిస్తున్న కాటేజీ పనులను మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస రెడ్డి బుధవారం పరిశీలించా�
బీఆర్ఎస్ రాజ్యసభాపక్ష నేతగా నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి మండలం చౌట్పల్లి గ్రామానికి చెందిన కేతిరెడ్డి సురేశ్ రెడ్డి నియామకమయ్యారు. ఈ మేరకు మాజీ సీఎం కేసీఆర్ నియామకపత్రాన్ని సోమవారం సురేశ్రె
కాంగ్రెస్ పార్టీ గూం డాలు, రౌడీలతో ఎమ్మెల్యే చేయిస్తున్న దాడులకు భ యపడేదిలేదని వారి ఆగడాలను అడ్డుకుంటామని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అన్నారు. ఉద్యమకారుడు, బీసీ బిడ్డ అయ�
బోరు వాహనాల కమీషన్ ఇవ్వకపోవడంతో కొందరు కాంగ్రెస్ నాయకులు దౌర్జన్యంగా బీఆర్ఎస్ నేత బైక్ను లాక్కెళ్లిన ఘటన వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలంలో చోటుచేసుకున్నది.
దేవరుప్పుల మండలం రాంభోజీగూడెం, గొల్లపల్లి వాగుల నుంచి ఇసుక తరలించొద్దంటూ రైతులు తిరుగుబాటు చేశారు. ఇసుక తరలింపును వెంటనే ఆపాలని వందలాది మంది వాగు పరీవాహక రైతులు సోమవారం బీఆర్ఎస్ నేతృత్వంలో జనగామ కలె�
బీఆర్ఎస్ అధ్యక్షుడు కే చంద్రశేఖర్రావుతో వివిధ జిల్లాలకు చెందిన పలువురు బీఆర్ఎస్ నేతలు శనివారం ఎర్రవెల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో భేటీ అయ్యారు. లోక్సభ ఎన్నికలు, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓ�
జిల్లావ్యాప్తంగా మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు పుట్టినరోజు వేడుకలు సోమవారం ఘనంగా జరిగాయి. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్దఎత్తున కేకులు కట్ చేశారు. రక్తదాన శిబిర�
మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి నవీన్కుమార్రెడ్డి విజయం సాధించడంపై హర్షం వ్యక్తం చేస్తూ బీఆర్ఎస్ నేతలు కమాన్పూర్ మండల కేంద్రంలో సంబురాలు జరుపుకొన్నారు. స్థానిక బస్ట�
తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని బీఆర్ఎస్ ఆధ్వర్యంలో గన్పార్క్ నుంచి సెక్రటేరియట్ అమరజ్యోతి వరకూ శనివారం రాత్రి కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. గన్పార్క్ వద్దకు బీఆర్ఎస్ అధ్యక్ష�
పురావస్తు శాఖ అనుమతి లేకుండా వరంగల్ కోటలోకి ప్రవేశించడంతోపాటు ఎన్నికల కోడ్ ఉల్లంఘించి ధర్నా చేశారం టూ బీఆర్ఎస్ నాయకులపై మిల్స్కాలనీ పోలీస్స్టేషన్లో రెండు కేసులు నమోదైనట్టు సీఐ మల్లయ్య తెలిపార
తెలంగాణ రాష్ట్రం ఎవరో బిచ్చమేస్తే వచ్చింది కాదని, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నేతృత్వంలో సబ్బండ వర్గాల ప్రజలు పోరాడి రాష్ట్రాన్ని సాధించుకున్నారని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పాల సాయిరాం అన్నారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేశ్రెడ్డిని గెలిపించాలని బీఆర్ఎస్ నాయకులు కోరారు. మండలంలోని పిండిప్రోలులో శనివారం ఇంటిం టి ప్రచారం నిర్వహించారు. పట్టభద్రులను కలిసి ఓట్లు అభ్యర్థించారు.